Home » SBI
సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్గా మారింది. అదేంటంటే ఎవరి బ్యాంక్ అకౌంట్లోనైనా రూ.30 వేలకు మించి ఉంటే ఆ అకౌంట్ క్లోజ్ అవుతుందనేది ఆ వార్త సారాంశం. దీంతో ఈ వార్త చూసిన చాలా మంది బ్యాంకు ఖాతాదారులు కంగారు పడిపోయారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు.
మీరు ఏదైనా బిజినెస్ చేసే ఆలోచనలో ఉన్నారా? అది కూడా ఇంట్లో కూర్చునే డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే, ఈ వార్త మీ కోసమే.
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ(SBI). పెద్ద సంఖ్యలో బ్రాంచులతో దేశం నలుమూలలా ఈ బ్యాంకు విస్తృతంగా సర్వీసులు అందిస్తోంది. కస్టమర్ల ప్రయోజనార్థం లక్ష్యంగా ఎప్పటికప్పుడు నూతన నిబంధనలను ప్రవేశపెట్టే ఈ బ్యాంకు తాజాగా ఖాతాదారుల కోసం మరో కీలక సూచన చేసింది.
హైదరాబాద్ నగరంలోని మరో మూడు మెట్రో స్టేషన్లకు అదనపు పదాలు జోడిస్తూ పేర్లు మార్చారు. ఈ మేరకు లక్డీకాపూల్కు ఎన్ఎండీసీ అని, బేగంపేట్, హైటెక్సిటీ స్టేషన్లకు..
భారతీయ రిజర్వు బ్యాంక్, భారతీయ స్టేట్ బ్యాంక్ రూ.2,000 నోట్ల మార్పిడికి అనుసరిస్తున్న విధానాన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో అపీలు దాఖలు చేసే
కోట్లాది మంది ఎస్బీఐ ఖాతాదారులందరికీ (SBI Account holders) జూన్ 30 చాలా ముఖ్యమైన తేదీ. ఎందుకంటే ఈ తేదీ నుంచి బ్యాంక్ లాకర్కు సంబంధించిన ఒక రూల్ మారబోతోంది. జూన్ 30లోగా...
రూ.2,000 నోట్లు మార్చుకునేందుకు వచ్చే తమ బ్యాంకు కస్టమర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. నోట్ల మార్పిడికి ఎలాంటి ఐడీ కార్డులు , రిక్విజిషన్ ఫార్మ్లు సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే, ఒక్కోసారి పది నోట్లు మార్చుకునే వెసులుబాటు మాత్రమే ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు అన్ని బ్రాంచ్లకు ఎస్బీఐ ఆదేశాలు ఇచ్చింది.
ఎస్బీఐ ఖాతాదారులైతే ఒక్కసారి రిజిస్టర్ అయితే ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ సౌలభ్యాన్ని మొబైల్స్, పీసీలు లేదా ఎలక్ట్రానిక్ డివైజులపై పొందొచ్చు. నెట్ బ్యాంకింగ్ సర్వీసు కోసం ఖాతాదారులు సులభంగా సులభంగా రిజిస్టర్ అవ్వొచ్చు. బ్రాంచ్కు వెళ్లకుండానే రిజిస్టర్ చేసుకోవచ్చు.
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ (SBI) తన దేశీయ, ఎన్ఆర్ఐ ఖాతాదారుల కోసం ‘ఎస్బీఐ అమృత్ కలశ్ డిపాజిట్ ఎఫ్డీ స్కీమ్’ను (SBI Amrit Kalash Deposit FD Scheme) పున:ప్రవేశపెట్టింది.
ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి రావడం, బ్యాంకులకు సంబంధించిన అత్యధిక సేవలు ఆన్లైన్లోనే అందుబాటులో లభ్యమవుతుండడంతో బ్యాంక్ అకౌంట్ను ట్రాన్స్ఫర్ చేసుకోవడం సులభతరమైంది. ఎలా చేయాలంటే...