Home » Satyavathi Rathod
ములుగు: జిల్లాలో మంత్రి కేటీఆర్ తో పాటు నలుగురు మంత్రులు పర్యటిస్తున్నారు. కలెక్టరేట్ బిల్లింగ్, ఎస్పీ కార్యాలయం నిర్మాణ పనులతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం అందిస్తామని స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖ
డోర్నకల్ నియోజకవర్గ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పార్టీ అవకాశం ఇస్తే డోర్నకల్ నుంచే పోటీ చేస్తానని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
మహబూబాబాద్ జిల్లా (Mahbubabad District) కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో 15 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay)కు రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులిచ్చింది. కమిషన్ ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.
బీజేపీ నేత బండి సంజయ్పై మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఎమ్మెల్సీ కవిత 10 గంటల తర్వాత ఈడీ విచారణకు వెళ్లనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని కేసీఆర్ నివాసానికి బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. ఎమ్మెల్సీ కవిత నివాసానికి ఇప్పటికే మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ చేరుకున్నారు.
తెలంగాణ కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ (CM KCR) అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సమావేశం జరుగుతుండగానే...
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసింది.
రేవంత్రెడ్డి (Revanth Reddy) పీసీసీ పదవికి అనర్హుడని మంత్రి సత్యవతి రాథోడ్ (Satyavathi Rathod) విమర్శించారు.