• Home » Satya Nadella

Satya Nadella

మైక్రోసాఫ్ట్ ఆల్‌టైమ్ రికార్డ్.. ఒక్క రోజులోనే రూ.39 లక్షల కోట్లు జంప్!

మైక్రోసాఫ్ట్ ఆల్‌టైమ్ రికార్డ్.. ఒక్క రోజులోనే రూ.39 లక్షల కోట్లు జంప్!

అమెరికా మార్కెట్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని ఒక అద్భుతమైన రికార్డు నమోదైంది. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఏకంగా ఒక్క రోజులోనే తన మార్కెట్ విలువను సుమారు రూ.39 లక్షల కోట్లు పెంచుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది.

గూగుల్‌ను అధిగమించిన మైక్రోసాఫ్ట్.. ఏఐ సూపర్ యాప్‌ గురించి సత్య నాదెళ్ల ఏమన్నారంటే..

గూగుల్‌ను అధిగమించిన మైక్రోసాఫ్ట్.. ఏఐ సూపర్ యాప్‌ గురించి సత్య నాదెళ్ల ఏమన్నారంటే..

మైక్రోసాఫ్ట్ మరోసారి అంచనాలను మించి ఆర్థిక ఫలితాలు నమోదు చేసింది. 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ 90 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 8.6 లక్షల కోట్లు) ఆదాయం నమోదు చేసింది.

 Artificial Intelligence: వ్యవసాయ రంగంలో ఏఐ వినియోగం.. సత్య నాదెళ్ల వీడియో వైరల్

Artificial Intelligence: వ్యవసాయ రంగంలో ఏఐ వినియోగం.. సత్య నాదెళ్ల వీడియో వైరల్

ఇప్పటికే విద్య, వైద్యం వంటి పలు రంగాల్లో దూసుకెళ్తున్న ఏఐ, ఇప్పుడు వ్యవసాయ రంగంలో కూడా అద్భుత ఫలితాలను ఇస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్వయంగా ఓ వీడియో పోస్ట్ చేసి ప్రకటించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Satya Nadella: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు 2024లో మతిపోగొట్టే ఇంక్రిమెంట్

Satya Nadella: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు 2024లో మతిపోగొట్టే ఇంక్రిమెంట్

గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో‌గా భారతీయ అమెరికన్ సత్య నాదెళ్ల కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2014లో కంపెనీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన ఆయన అంకిత భావంతో పనిచేస్తున్నారు. తన పనితనానికి ఫలితంగా ప్రతి ఏడాది ఆయన పెద్ద మొత్తంలో ఇంక్రిమెంట్లు అందుకుంటున్నారు. అమెరికాలో జూన్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరం 2024లో కూడా ఆయన కళ్లు చెదిరే రీతిలో శాలరీ అందుకున్నారు. జీతం పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

NRIs: ‘ఇండియా గివింగ్ డే’.. ఎన్నారైలకు మాతృభూమి రుణం తీర్చుకునే గొప్ప అవకాశం!

NRIs: ‘ఇండియా గివింగ్ డే’.. ఎన్నారైలకు మాతృభూమి రుణం తీర్చుకునే గొప్ప అవకాశం!

భారత దేశానికి సంఘీభావంగా, భారతదేశంలోని పేదలకు సాయం చేసేందుకు అమెరికాలోని ఎన్నారైలు (NRIs), ఇండో-అమెరికన్లు, వివిధ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా 2023, మార్చి 2న ‘ఇండియా గివింగ్ డే’ను (India Giving Day) నిర్వహించబోతున్నాయి.

Digital India : మోదీతో సత్య నాదెళ్ల భేటీ... ప్రభుత్వ విధానాలపై సంచలన వ్యాఖ్యలు...

Digital India : మోదీతో సత్య నాదెళ్ల భేటీ... ప్రభుత్వ విధానాలపై సంచలన వ్యాఖ్యలు...

మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల (Satya Nadella) గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

తాజా వార్తలు

మరిన్ని చదవండి