Home » Sarpanch
రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు, కార్యదర్శి నరేంద్రబాబులు వైసీపీకి రాజీనామా చేశారు.
స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 17వరకు తానే ఎమ్మెల్యేగా ఉంటానని చెప్పారు.
ఏపీలో కొన్ని జిల్లాల్లో సర్పంచ్ పదవుల(Sarpanch posts)కు ఉప ఎన్నికలు(By-Elections) జరిగాయి. కొద్ది సేపటి క్రితం ఈ ఫలితాలు వచ్చాయి. వైసీపీ, తెలుగుదేశం, జనసేన పోటాపోటీగా తలపడ్డాయి.
జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి పర్యటన కొనసాగుతోంది. గురువారం ఉదయం మండపేటలో పర్యటించిన టీడీపీ చీఫ్.. సర్పంచులతో సమావేశం నిర్వహించారు.
వలంటీర్ల(volunteers) ద్వారా సర్పంచ్ల(Sarpanches) అధికారాలను సీఎం జగన్(CM Jagan) లాక్కుంటున్నారని జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అన్నారు. శనివారం పవన్ మీడియాతో మాట్లాడుతూ.. వలంటీర్ వ్యవస్థను తెచ్చి పంచాయతీరాజ్కు పోటీగా నడుపుతున్నారని వైసీపీ ప్రభుత్వం(YCP Govt)పై ధ్వజమెత్తారు. ప్రజలకు చేరువ అయ్యే మనుషులుగా కాకుండా వలంటీర్లు వైసీపీ కార్యకర్తలుగా ఉన్నారని మండిపడ్డారు. సర్పంచ్లు కష్టపడి ఎన్నికల్లో విజయం సాధిస్తే వారికి హక్కులు లేకుండా చేశారని దుయ్యబట్టారు.
వైసీపీ ప్రభుత్వం(YCP GOVT) లో సర్పంచ్ల(Sarpanchs)కు అన్యాయం జరుగుతుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అన్నారు.
కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కపిల్ మోరేశ్వర్ పటేల్ను ఏపీ సర్పంచ్లు బుధవారం కలిశారు.
ఆంధ్రప్రదేశ్లో సర్పంచ్ల ఉద్యమం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఏపీ వ్యాప్తంగా సోమవారం నిరసనలు చేపట్టి.. తమ పంచాయతీల్లో దొంగలు పడ్డారంటూ పెద్దఎత్తున సర్పంచులు ఫిర్యాదులు చేశారు. రూ.8,660 కోట్ల నిధులు దొంగలించారని సైబర్ క్రైం కేసు కట్టి, దొంగలను పట్టుకోవాలని ఏపీ పంచాయతీ ఛాంబర్ ఆందోళన చేపట్టింది..
భద్రాద్రి జిల్లా: పోడు పట్టాల పేరుతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రొంపేడు సర్పంచ్ అజ్మీర శంకర్ అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. రెండేళ్ల క్రితం పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తామని సర్పంచ్ శంకర్.. మరో ఇద్దరు వ్యక్తులను బినామీలుగా ఉంచి...
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య, జానకిపురం సర్పంచ్ నవ్య ఎపిసోడ్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సర్పంచ్ నవ్యకు మద్దతుగా ఆమె అత్త, ఆడపడుచు నిలవడం ఆసక్తికరంగా మారింది.