Home » Sankranthi
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తాంబరం నుంచి తూత్తుకుడి, తిరున ల్వేలికి అన్రిజర్వుడు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది.
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 12వ తేదీ నుంచి మూడు రోజుల పాటు చెన్నై(Chennai) నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు రాష్ట్ర రవాణా శాఖ నడపనుంది.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. వివిధ ప్రాంతాల నుంచి స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
సంక్రాంతి పండుగ వస్తోంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంక్రాంతి సంబరాలను చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు ప్రజలు. ఉపాది కోసం పల్లె సీమల నుంచి పట్టణాలకు వలస వెళ్లిన ప్రజలు సంక్రాంతి కోసం తమ తమ గ్రామాలకు తరలి వెళ్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న ప్రజలు తమ తమ గ్రామాలకు వెళ్తున్నారు.
నిజం నోరు దాటే లోపు.. అబద్ధం ఊరంతా చుట్టి వస్తుంది అన్నది ఒకప్పటి మాట.. కానీ ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఊరు దాటడంతో పాటూ క్షణాల్లో ప్రపంచాన్నే చుట్టేస్తోంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే..
సంక్రాంతి పండగను ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. ఈ ఏడాది పండగ ఏ తేదీన జరుపుకోవాలనే అంశంపై కన్ఫ్యూజ్ నెలకొంది. ఏట జనవరి 14వ తేదీన పండగ జరుపుకుంటారు. ఈ సారి క్యాలెండర్లో 15వ తేదీన వచ్చింది. దాంతో జనాలు అయోమయానికి గురవుతున్నారు.
సంక్రాంతి అంటే ఆంధ్రప్రదేశ్లో ఆ సందడే వేరు. ఏ పండగకు వెళ్లకున్నా.. సంక్రాంతి పండగకు దాదాపుగా అందరూ వెళ్తుంటారు. ఏడాదిలో ఓ ఫెస్టివల్ను కుటుంబ సభ్యులు, బంధువులతో సరదాగా జరుపుకుంటారు. మరి వెళ్లాలంటే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాల్సిందే.. ట్రైన్స్ ఎప్పుడో బుక్ అయి ఉంటాయి. పండగ కోసం దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్ వేసింది.
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ సంక్రాంతి సెలవులను ప్రకటించింది. జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు స్కూళ్లు సెలవులు ప్రకటించింది. తిరిగిన 18వ తేదీ నుంచి స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. అంటే మొత్తం ఆరు రోజుల పాటు విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు.
వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా రైలు టిక్కెట్ల ముందస్తు రిజర్వేషన్ ఈనెల 13న బుధవారం నుంచి ప్రారంభం
సిడ్నీలోని తెలుగువారందరి కోసం తెలుగుదేశం ఆస్ట్రేలియా (Telugu Desam Australia) సంక్రాంతి సంబరాలు వేడుకలని ఫిబ్రవరి 4న కాజిల్ హిల్ షోగ్రౌండ్ నందు ఘనంగా నిర్వహించారు.