Home » Sankranthi
అమరావతి, జనవరి 13: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును జనసేనాని పవన్ కల్యాన్ కలవనున్నారు. ఇవాళ రాత్రి డిన్నర్ మీట్లో ఇరువురు నేతల మధ్య కీలక చర్చలు జరుగనున్నాయి. ఈ మీట్లో పవన్, చంద్రబాబుతో పాటు.. ఇరు పార్టీలకు చెందిన మరికొందరు నేతలు కూడా పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.
తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ( CM Revanth Reddy ) మకర సంక్రాంతి ( Sankranti ) శుభాకాంక్షలు తెలిపారు. శనివారం నాడు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
సంక్రాంతి.. ఈ పేరు చెబితే చాలు.. పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా.. ఎప్పుడెప్పుడు సొంత ఊళ్లకు వెళ్తామా అని ఆసక్తి చూపిస్తుంటారు.
సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు నగరంలో నివాసం ఉంటున్న లక్షలాది మంది ప్రజలు తమ త మ సొంత ఊర్లకు ప్రయాణం అవుతారు.
తెలుగు వారి ముఖ్యపండుగ సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారితో రెండు రాష్ట్రాల్లోని రహదారులు రద్దీగా మారింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే రైళ్లలో భారీ రద్దీ కనిపిస్తోంది. సికింద్రాబాద్ నుంచి కాకినాడ, విశాఖపట్నం, ఇంటర్సిటీ, వంటి ముఖ్యమైన ఎక్స్ప్రెస్ రైళ్లకు ప్రయాణికులు మూడు నెలల ముందుగానే టికెట్ రిజర్వేషన్లు చేయించుకున్నారు.
పండగ అంటేనే సంబురం. అలాంటిది సంక్రాంతి అంటే.. ఆ సందడి మామూలుగా ఉండదు. విద్య, ఉద్యోగ ఉపాధి కోసం ఎక్కడెక్కడో
నగరవాసుల్లో సంక్రాంతి(Sankranti) ఉత్సాహం ఉరకలేస్తోంది. ఈ పండుగను జరుపుకునేందుకు తమ సొంతూళ్లకు క్యూకట్టారు. ఫలితంగా అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికుల రద్దీ నెలకొంది.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. పండుగకు సెలవులు ఇవ్వడంతో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు స్వస్థలాలకు
అసలే పండుగ.. ఆ పై వారాంతాలు.. సంక్రాంతికి నాలుగు రోజుల ముందే నగరవాసులు ఊరెళ్లిపోతున్నారు. పెట్టే బేడ సర్దేసి ఇంటికి తాళం వేస్తున్నారు. ఇదే సమయంలో దొంగలు చొరబడతారని మరిచిపోతున్నారు.