Home » sankranthi
ప్రజా ప్రయాణ ప్రాంగణాలపై సంక్రాంతి పండుగ ఎఫెక్ట్ కనిపించింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఇప్పటికే విద్యార్థులంతా దాదాపు సొంతూళ్లకు చేరుకున్నారు. ఇక ప్రభుత్వ కార్యాలయాలకు సోమవారం నుంచి సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో శనివారం ఎటుచూసినా రోడ్లన్నీ వాహనాలమయమైంది.
మకర సంక్రాంతిని దేశంలోని అనేక రాష్ట్రాలలో జరుపుకుంటారు. ప్రతి రాష్ట్రంలోనూ మకర సంక్రాంతిని వివిధ పేర్లతో పిలుస్తూ, వివిధ సంప్రదాయాల్లో పలు రకాలుగా జరుపుకుంటారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
సంక్రాంతి అంటేనే సరదాలు, సంబరాలు, సంప్రదాయాలకు పర్యాయపదం. ముగ్గులు, కోడిపందేలు, భోగిమంటలు, పిండివంటలు ఇలా ఎన్నున్నా.. వీటన్నింటిలోకి ప్రత్యేకమైనది పతంగులు ఎగరేయడం. ఈ విషయంలో పెద్దలూ చిన్నపిల్లలుగా మారిపోయి గాలిపటాలు ఎగరేసేందుకు ఎగబడతారు. అంతా కలిసి ఆకాశాన్ని రంగుల హరివిల్లులా మార్చేస్తారు. అయితే, గాలిపటాలు ఎగురవేసేటప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే సరదా కాస్త విషాదంగా మారే ప్రమాదముంది. కాబట్టి, పతంగులు ఎగిరేసేటప్పుడు ఈ విషయాలు మాత్రం అస్సలు మర్చిపోకండి..
పొంగల్ పండుగను అడ్డుపెట్టుకుని ప్రైవేటు బస్సులు ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. పండుగ రద్దీని క్యాష్ చేసుకునేలా ఇష్టానుసారంగా చార్జీలను వసూలు చేస్తున్నాయి. చెన్నై - తిరునెల్వేలి(Chennai - Tirunelveli) మధ్య ఏకంగా రూ.4 వేలు చార్జీ వసూలు చేయడం గమనార్హం.
సంక్రాంతి వేళ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లే ప్రజలు ప్రయాణం కోసం నానావస్థలు పడతారు. అయితే బస్సుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది.
పండగలు మన సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెబుతాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన కైట్ ఫెస్టివల్లో ఆయన పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ సమీపిస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్లోని పలు నగరాలు, పట్టణాలు ముస్తాబయ్యాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉన్న ఏపీ వాసులు గ్రామాలకు తరలివెళ్తున్నారు. అయితే ప్రధానంగా కొన్ని జిల్లాల్లోనే పలు రకాల పోటీలు నిర్వహించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
తెలుగు ప్రజలందరికీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రమంతా ప్రగతి కాంతులు
ప్రయాణికులను సేఫ్ గా గమ్య స్థానాలకు చేర్చే ఆర్టీసీ డ్రైవర్లకే భద్రత లేకుండా పోతోంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన
తెలుగు వారి ముఖ్య పండుగ అయిన సంక్రాంతి కోసం ఉభయ తెలుగు రాష్ట్రాలు రెడీ అవుతున్నాయి. విద్య, ఉపాధి, ఉద్యోగం