Home » Sankranthi
రాజధాని కోసం పచ్చటి పంట పొలాలు త్యాగం చేసిన రైతుల కళ్లల్లో సంక్రాంతి కానుక వెలుగులు నింపుతోంది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా కూటమి ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో కౌలు నిధులు జమ చేయడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..
మకర సంక్రాంతి రోజున ఈ వంటకం చేసుకుని తింటే నవగ్రహాల అనుగ్రహం కలిగి పాపాలన్నీ తొలగిపోతాయని, అనుకున్న కార్యాలు నెరవేరుతాయని నమ్ముతారు. అయితే, ఆ వంటకం ఏమిటి? ఎందుకు చేసుకుంటారనే విషయాలు వివరంగా తెలుసుకుందాం..
సంక్రాంతి పండగకు తెలుగువారి హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. సంక్రాంతి వచ్చిందంటే చాలు ఊరువాడ అంతా ఏకమవుతుంది.
తెలుగు వారి అతి పెద్ద మూడు రోజుల పండుగ సంక్రాంతిలో తొలిరోజైన సోమవారం భోగి.. కోడి పందేలు, గుండాట, పేకాట, మందు, విందు, చిందులతో వైభోగంగా సాగిపోయింది.
ఎన్నడూ లేని విధంగా ఈసారి వందల చోట్ల కోడి పందేలు ఏర్పాటుకావడంతో కొన్నిచోట్ల పందేలకు అవసరమైన కోడి జాతులు రాకపోవడంతో పందెం రాయుళ్లు.....
గత జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లూ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసినా పరిహారం అందలేదు. ఎకరాకు అదనంగా పది లక్షల చెల్లిస్తానన్న జగన్ హామీ....
గోదావరి జిల్లాలు అంటేనే ఆతిథ్యానికి పెట్టిందిపేరు. కొత్త అల్లుడు వస్తే ఆ సందడే వేరు...
ఏళ్ల తరబడి బిల్లుల పెండింగ్తో కళ తప్పిన అనేక వర్గాల మోముల్లో సంక్రాంతి ఈసారి నిజంగానే పండగ కళను తెచ్చింది.
Sankranti 2025: కుక్కుట శాస్త్రాన్ని అనుసరించి కోడి పంజులను బరిలో నిలిపితే.. విజయం తథ్యమని చెబుతున్నారు. అంతేకాదు.. ఆ కోడి పుంజులను ఓ దిశలో బరిలో దింపితే యజమానులకు సైతం దశ తిరుగుతోందని అంటున్నారు.
సీఎం చంద్రబాబు తిరుపతిలో జరిగిన కార్యక్రమాలను ముగించుకుని సంక్రాంతి పండగను కుటుంబంతో కలిసి స్వగ్రామంలో జరుపుకొనేందుకు ఆదివారం రాత్రి నారావారిపల్లెకు చేరుకున్నారు. ఇప్పటికే మంత్రి నారా లోకేశ్, భువనేశ్వరి నారావారిపల్లెకు చేరుకున్నారు.