Home » Sanju Samson
సంజూ.. టీ20 క్రికెట్లో వరుస సెంచరీలు చేసిన తొలి భారత క్రికెటర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది..
టీ20 ఫార్మాట్లో సంజూ శాంసన్ (50 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 107) తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. దక్షిణాఫ్రికా బౌన్సీ పిచ్లపై సైతం ఎలాంటి బెదురు లేకుండా మెరుపు శతకంతో మెరిశాడు. అతడికి తోడు స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి (3/25), రవి
మిగతా బ్యాటర్ల కంటే తాను ఎందుకంత స్పెషల్ అనేది మరోమారు ప్రూవ్ చేశాడు సంజూ శాంసన్. బ్యాటింగ్ అంటే ఇంత ఈజీనా అనిపించేలా థండర్ ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. సౌతాఫ్రికా బౌలర్లకు నరకం చూపించాడు.
దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధం కావాలని పిలుపందినప్పుడు చాలా సంతోషించినట్టు సంజూ తెలిపాడు. కానీ ఆ కల చివరి వరకు నెరవేరకపోవడంపై ఈ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపాడు.
ఉప్పల్లో శనివారం జరిగిన మ్యాచ్లో యువ బ్యాటర్ సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 40 బంతుల్లోనే అద్భుత సెంచరీ సాధించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి 69 బంతుల్లోనే 173 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
శ్రీలంక పర్యటన కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) ప్రకటించింది. జులై 27 నుంచి ఆగష్టు 7వరకు మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్లను ఆడనుంది.
హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా.. ఆదివారం భారత్తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్లోనూ జింబాబ్వే పరాజయం పాలయ్యింది. టీమిండియా నిర్దేశించిన మోస్తరు లక్ష్యాన్ని కూడా ఛేధించలేకపోయింది. 168 పరుగుల టార్గెట్తో..
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా.. జింబాబ్వేతో జరుగుతున్న ఐదో మ్యాచ్లో భారత జట్టు మోస్తరు స్కోరుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులే చేసింది. సంజూ శాంసన్..
టీ20 వరల్డ్కప్లోని గ్రూప్ దశ, సూపర్-8లో తన జైత్రయాత్రను కొనసాగించిన భారత జట్టు.. ఇప్పుడు సెమీ ఫైనల్స్లో ఇంగ్లండ్తో తలపడేందుకు సిద్ధమవుతోంది. భారత కాలమానం ప్రకారం..
ప్రస్తుతం టీ20 వరల్డ్కప్లో భారత జట్టు టైటిల్ దిశగా దూసుకుపోతున్న తరుణంలో.. బీసీసీఐ ఓ ఆసక్తికర ప్రకటన చేసింది. వచ్చే నెలలో జింబాబ్వేతో జరగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు..