Home » Sangareddy
సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో ప్రేమ జంట కన్నుమూసింది. పెళ్లి పీటలు ఎక్కకు ముందే ఆ ప్రేమ జంట అనంత లోకాలకు వెళ్ళడంతో బాధిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
పటాన్చెరులోని పాశమైలారంలో పెను విషాదం చోటుచేసుకుంది. సోమవారం సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ డ్రయింగ్ యూనిట్లో ఈ ఘటన జరిగింది. ఈ పేలుడు ఘటనలో 45 మంది కార్మికులు మృతిచెందారు.
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి, 19 మంది దుర్మరణం పాలయ్యారు.
Factory Explosion: సంగారెడ్డి జిల్లా పాశమైలారం ప్రమాదానికి కారణాలపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. రియాక్టర్ పేలడం వల్ల ఈ ప్రమాదం జరగలేదని తేల్చిచెప్పారు.
పఠాన్చెరు మండలం పాశ మైలారం పారిశ్రామికవాడలోని సిగాచి కెమికల్స్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్ పేలడంతో ప్రమాదం జరిగింది. పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి.
హైదరాబాద్ జంట నగరాలతో పాటు పరిసర గ్రామాలకు తాగునీటిని అందించే మంజీరా బ్యారేజీకి ఎలాంటి ముప్పు లేదని నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రాహుల్ బొజ్జా స్పష్టం చేశారు.
మారుమూల ప్రాంతాల్లో కూడా 5జీ సిగ్నళ్లను బలోపేతం చేసే.. మొబైల్ అప్లికేషన్ల డేటా స్పీడ్ పెంచే పరిజ్ఞానం అభివృద్ధిలో ఐఐటీహెచ్ ముందడుగు వేసింది.
బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్రావుకు మావోయిస్టుల పేరిట బెదిరింపు ఫోన్కాల్ వచ్చింది. సోమవారం మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో ఓ పాఠశాలలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి..
Placards Controversy: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ రైతులకు రైతు భరోసా ఇవ్వాలంటూ జిన్నారంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నాకు దిగారు. అయితే బీఆర్ఎస్ ధర్నాలో రప్పా.. రప్పా ప్లకార్డులు దర్శనమిచ్చాయి.
దేశ భద్రతను బలోపేతం చేయడానికి తాము అహర్నిశలు కృషి చేస్తున్నామని కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ అన్నారు.