• Home » Sangareddy

Sangareddy

ఓటర్ల మనోభావాలు దెబ్బతీసేలా జగ్గారెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి: SEC

ఓటర్ల మనోభావాలు దెబ్బతీసేలా జగ్గారెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి: SEC

సంగారెడ్డి మున్సిపాలిటీలోని పోలింగ్ కేంద్రం దగ్గర చోటు చేసుకున్న ఉద్రికత్త కొత్త టర్న్ తీసుకుంది. జగ్గారెడ్డిపై కేసు నమోదు చేసి.. నివేదిక ఇవ్వాలని ఎస్పీకి SEC ఆదేశాలిచ్చింది.

బీఆర్ఎస్ రిగ్గింగ్‌కు సీఐ సహకరిస్తున్నారు.. జగ్గారెడ్డి ఫైర్

బీఆర్ఎస్ రిగ్గింగ్‌కు సీఐ సహకరిస్తున్నారు.. జగ్గారెడ్డి ఫైర్

సంగారెడ్డి మున్సిపాలిటీ 34వ వార్డు పోలింగ్ కేంద్రం దగ్గర కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి నిరసన వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న సీఐ శివకుమార్.. బీఆర్ఎస్ రిగ్గింగ్ కు సహకరిస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్‌ఎస్‌కు మద్దతుగా మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలు

కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్‌ఎస్‌కు మద్దతుగా మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలు

మున్సిపల్ ఎన్నికల వేళ పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

ఓఆర్ఆర్‌పై దూసుకెళ్లిన కారు.. ఇద్దరు దుర్మరణం

ఓఆర్ఆర్‌పై దూసుకెళ్లిన కారు.. ఇద్దరు దుర్మరణం

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు సమీపం ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..

అదే నిజమైతే రాజీనామా చేస్తా.. హరీశ్ రావు సవాల్

అదే నిజమైతే రాజీనామా చేస్తా.. హరీశ్ రావు సవాల్

సీఎం రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. సిగాచి పరిశ్రమ బాధిత కుటుంబాలకు రేవంత్ రెడ్డి ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు.

దేవుడు ఆదేశించిండు.. నేను ఇట్లా నడుస్తూ వచ్చిన

దేవుడు ఆదేశించిండు.. నేను ఇట్లా నడుస్తూ వచ్చిన

దేవుడు ఆదేశించిండు.. నేను ఇట్లా నడుస్తూ వచ్చిన.. అని అన్నారు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తూర్పు జయప్రకాష్‏రెడ్డి. ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, తాను సంగారెడ్డిలో ఓడిపోవడం చాలా బాధేసిందన్నారు.

నమ్మించి నట్టేటా ముంచుతారా?

నమ్మించి నట్టేటా ముంచుతారా?

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి రెబల్స్ బెడద ఎక్కువైంది. నమ్మించి నా గొంతు కోశారంటూ రెబల్‌ అభ్యర్థి చింతల బాలమణిరాములు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలిలా ఉన్నాయి.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పాక్టీలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని పార్లమెంట్ సభ్యుడు ఘునందన్‌రావు అన్నారు. ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‏లకు రాష్ట్రంలో బీజేపీయే ప్రత్యామ్నాయమన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్నారు.

దారి మార్చిన పెద్దపులి.. బసంతపూర్‌లో లేగదూడపై దాడి

దారి మార్చిన పెద్దపులి.. బసంతపూర్‌లో లేగదూడపై దాడి

సంగారెడ్డి జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం దౌలాపూర్‌ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుందన్న వార్తలతో స్థానికుల్లో భయాందోళన వ్యక్తముతోంది. బసంతపూర్‌లో లేగదూడపై పులి దాడిచేసినట్లు గుర్తించారు. దీంతో ఇక్కడి ప్రజలకు కంటిమీద కునుకులేకుండాపోతోంది.

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. వీరి మృతి ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి