• Home » Sangareddy

Sangareddy

Pashamylaram Factory Incident: సిగాచి ప్రమాదంలో ప్రేమికుల మృతి.. విషాదంలో ఎమ్మెల్యే..

Pashamylaram Factory Incident: సిగాచి ప్రమాదంలో ప్రేమికుల మృతి.. విషాదంలో ఎమ్మెల్యే..

సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో ప్రేమ జంట కన్నుమూసింది. పెళ్లి పీటలు ఎక్కకు ముందే ఆ ప్రేమ జంట అనంత లోకాలకు వెళ్ళడంతో బాధిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Pashmailaram Blast: పాశమైలారం పేలుడు ఘటన.. 45 మంది మృతి

Pashmailaram Blast: పాశమైలారం పేలుడు ఘటన.. 45 మంది మృతి

పటాన్‌‌చెరులోని పాశమైలారంలో పెను విషాదం చోటుచేసుకుంది. సోమవారం సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ డ్రయింగ్ యూనిట్‌లో ఈ ఘటన జరిగింది. ఈ పేలుడు ఘటనలో 45 మంది కార్మికులు మృతిచెందారు.

Sangareddy: రసాయన పరిశ్రమలో పేలుడు.. 19 మంది దుర్మరణం

Sangareddy: రసాయన పరిశ్రమలో పేలుడు.. 19 మంది దుర్మరణం

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి, 19 మంది దుర్మరణం పాలయ్యారు.

Factory Explosion: పాశమైలారం ప్రమాదానికి కారణం ఇదే.. తేల్చేసిన అధికారులు

Factory Explosion: పాశమైలారం ప్రమాదానికి కారణం ఇదే.. తేల్చేసిన అధికారులు

Factory Explosion: సంగారెడ్డి జిల్లా పాశమైలారం ప్రమాదానికి కారణాలపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. రియాక్టర్ పేలడం వల్ల ఈ ప్రమాదం జరగలేదని తేల్చిచెప్పారు.

TG News: తెలంగాణలో భారీ పేలుడు.. పలువురు మృతి

TG News: తెలంగాణలో భారీ పేలుడు.. పలువురు మృతి

పఠాన్‌చెరు మండలం పాశ మైలారం పారిశ్రామికవాడలోని సిగాచి కెమికల్స్‌ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్ పేలడంతో ప్రమాదం జరిగింది. పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి.

Manjira Barrage: మంజీరా బ్యారేజీకి పగుళ్లు లేవు

Manjira Barrage: మంజీరా బ్యారేజీకి పగుళ్లు లేవు

హైదరాబాద్‌ జంట నగరాలతో పాటు పరిసర గ్రామాలకు తాగునీటిని అందించే మంజీరా బ్యారేజీకి ఎలాంటి ముప్పు లేదని నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా స్పష్టం చేశారు.

Sangareddy: ‘డేటా స్పీడ్‌’లో ఐఐటీహెచ్‌ ముందడుగు

Sangareddy: ‘డేటా స్పీడ్‌’లో ఐఐటీహెచ్‌ ముందడుగు

మారుమూల ప్రాంతాల్లో కూడా 5జీ సిగ్నళ్లను బలోపేతం చేసే.. మొబైల్‌ అప్లికేషన్ల డేటా స్పీడ్‌ పెంచే పరిజ్ఞానం అభివృద్ధిలో ఐఐటీహెచ్‌ ముందడుగు వేసింది.

Raghunandan Rao: రఘునందన్‌.. నిన్ను చంపేస్తాం

Raghunandan Rao: రఘునందన్‌.. నిన్ను చంపేస్తాం

బీజేపీ నేత, మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావుకు మావోయిస్టుల పేరిట బెదిరింపు ఫోన్‌కాల్‌ వచ్చింది. సోమవారం మేడ్చల్‌ జిల్లా దమ్మాయిగూడలో ఓ పాఠశాలలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి..

Placards Controversy: తెలంగాణకు పాకిన రప్పా.. రప్పా డైలాగ్

Placards Controversy: తెలంగాణకు పాకిన రప్పా.. రప్పా డైలాగ్

Placards Controversy: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ రైతులకు రైతు భరోసా ఇవ్వాలంటూ జిన్నారంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నాకు దిగారు. అయితే బీఆర్‌ఎస్ ధర్నాలో రప్పా.. రప్పా ప్లకార్డులు దర్శనమిచ్చాయి.

Sanjay Seth: దేశ భద్రతను బలోపేతం చేస్తాం

Sanjay Seth: దేశ భద్రతను బలోపేతం చేస్తాం

దేశ భద్రతను బలోపేతం చేయడానికి తాము అహర్నిశలు కృషి చేస్తున్నామని కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి సంజయ్‌ సేథ్‌ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి