• Home » Samajwadi Party

Samajwadi Party

Lok Sabha Polls: యూపీలో పెరుగుతున్న పొలిటికల్ హీట్.. మాయవతి, అఖిలేష్ మధ్య మాటల యుద్ధం..

Lok Sabha Polls: యూపీలో పెరుగుతున్న పొలిటికల్ హీట్.. మాయవతి, అఖిలేష్ మధ్య మాటల యుద్ధం..

ఉత్తరప్రదేశ్‌‌లో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య ప్రధాన పోరు కొనసాగుతున్న వేళ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్.. బీఎస్పీ అధినేత్రి మాయావతిని టార్గెట్ చేశారు. మరోవైపు అఖిలేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాయావతి. బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ పదవి నుంచి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను మాయావతి తప్పించారు. ఏడాది క్రితం ఇచ్చిన వారసత్వ బాధ్యతల నుంచి కూడా తప్పించినట్లు ప్రకటించారు. దీంతో మాయావతి తీసుకున్న ఈ నిర్ణయంపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

Lok Sabha Polls: యూపీలో పార్టీలకు వణుకు పుట్టిస్తున్న ఓటర్లు.. పోలింగ్ శాతంపై టెన్షన్..

Lok Sabha Polls: యూపీలో పార్టీలకు వణుకు పుట్టిస్తున్న ఓటర్లు.. పోలింగ్ శాతంపై టెన్షన్..

ఢిల్లీలో అధికారంలోకి రావాలంటే యూపీలో గెలవాలి. ఎవరిని అడిగినా ఇదే చెబుతారు. అత్యధిక లోక్‌సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ఏ పార్టీ ఎక్కువు సీట్లు గెలిస్తే ఆ పార్టీ కేంద్రంలో అధికారానికి దగ్గరవుతుందనేది వాస్తవం. దీంతో ఈ ఎన్నికల్లో యూపీలో సత్తా చాటేందుకు ఎన్డీయే, ఇండియా కూటములు తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలుండగా.. మూడు విడతల పోలింగ్ ముగిసింది. ఇప్పటివరకు జరిగిన పోలింగ్‌లో గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం తగ్గడం రాజకీయ పార్టీలను టెన్షన్ పెడుతున్నాయి.

LokSabha Elections: అఖిలేష్ యాదవ్ ప్రత్యేక పూజలు.. ఆలయాన్ని శుద్ది చేసిన బీజేపీ శ్రేణులు

LokSabha Elections: అఖిలేష్ యాదవ్ ప్రత్యేక పూజలు.. ఆలయాన్ని శుద్ది చేసిన బీజేపీ శ్రేణులు

కనౌజ్ లోక్‌సభ అభ్యర్థి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షడు అఖిలేష్ యాదవ్ స్థానిక సిద్దపీట్ బాబా గౌరీ శంకర్ మహదేవ మందిర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

UP: యూపీలో సమాజ్‌వాదీకి పరీక్ష! రేపు 10 లోక్‌సభ స్థానాలకు ఎన్నిక..

UP: యూపీలో సమాజ్‌వాదీకి పరీక్ష! రేపు 10 లోక్‌సభ స్థానాలకు ఎన్నిక..

సార్వత్రిక ఎన్నికల మూడోదశలో ఉత్తరప్రదేశ్‌లోని కీలకమైన 10 లోక్‌సభ నియోజకవర్గాలకు మంగళవారం ఎన్నికలు జరుగనున్నాయి. అవి సంభల్‌, హత్రాస్‌, ఆగ్రా, ఫతేపూర్‌ సిక్రీ, ఫిరోజాబాద్‌, మెయిన్‌పురి, ఎటా, బదాయూ, బరేలీ, ఆవ్‌లా నియోజకవర్గాలు.

Ayodhya: నేడు అయోధ్యకి ప్రధాని మోదీ.. అఖిలేష్ టార్గెట్‌గా బీజేపీ ఎన్నికల ప్రచారం

Ayodhya: నేడు అయోధ్యకి ప్రధాని మోదీ.. అఖిలేష్ టార్గెట్‌గా బీజేపీ ఎన్నికల ప్రచారం

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ(BJP) స్పీడ్ పెంచింది. వరుస సభలు, ప్రచార ర్యాలీలతో హోరెత్తిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మే 5న ఆయన ఉత్తరప్రదేశ్‌లో(UP) ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

Uttar Pradesh: వారసత్వం  రసవత్తరం..

Uttar Pradesh: వారసత్వం రసవత్తరం..

రసవత్తర రాజకీయానికి పేరుగాంచిన ఉత్తరప్రదేశ్‌లో మూడో దశలో ఆసక్తికర సమరం జరగనుంది. వారసత్వం, తిరుగుబాట్లు, చిరకాల విరోధుల మధ్య పోటాపోటీ నెలకొంది.

Lok Sabha Polls: ఉచితాలే లాస్ట్ ఆప్షన్.. బీజేపీకి బ్రేకులు వేసేందుకు ఇండియా కూటమి భారీ వ్యూహం..

Lok Sabha Polls: ఉచితాలే లాస్ట్ ఆప్షన్.. బీజేపీకి బ్రేకులు వేసేందుకు ఇండియా కూటమి భారీ వ్యూహం..

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ స్పీడ్‌కు బ్రేకులు వేసేందుకు ఇండియా కూటమి సర్వశక్తులు ఒడ్డుతోంది. కేంద్రంలో మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం హ్యాట్రిక్ కొడుతుందనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఎలాగైనా బీజేపీ అధికారంలోకి రాకూండా అడ్డుకట్టవేసేందుకు విపక్ష ఇండియా కూటమి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ తమ మేనిఫెస్టోను విడుదల చేయగా.. ఏడు అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలని ఇండియా కూటమి నిర్ణయించింది.

LS Polls: కన్ఫ్యూజన్‌లో ఎస్పీ.. అభ్యర్థుల మార్పు వెనుక అసలు రహస్యం..!

LS Polls: కన్ఫ్యూజన్‌లో ఎస్పీ.. అభ్యర్థుల మార్పు వెనుక అసలు రహస్యం..!

దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి విజయపరంపరకు బ్రేక్ వేసేందుకు సమాజ్‌వాదీ పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇండియా కూటమిలో భాగ స్వామిగా ఉన్న ఎస్పీ, కాంగ్రెస్, టీఎంసీ కలిసి యూపీలో పోటీ చేస్తున్నారు.

Uttar Pradesh: ఇప్పుడే అసలు సినిమా మొదలైంది..  గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ మృతిపై సోదరుడు సంచలన ప్రకటన..

Uttar Pradesh: ఇప్పుడే అసలు సినిమా మొదలైంది.. గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ మృతిపై సోదరుడు సంచలన ప్రకటన..

గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ (Mukthar Ansari) సోదరుడు, ఘాజీపూర్ ఎంపీ అప్జల్ అన్సారీ ఆయన అన్న మృతిపై సంచలన ప్రకటన చేశారు. ముఖ్తార్ అన్సారీ కథ సుఖాంతమైందని ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) ప్రభుత్వం ఆలోచిస్తోందని అఫ్జల్ పేర్కొన్నారు.

Lok Sabha polls: సీట్ల పంపకంలో చిక్కులు.. కాంగ్రెస్‌కు కష్టాలు..!

Lok Sabha polls: సీట్ల పంపకంలో చిక్కులు.. కాంగ్రెస్‌కు కష్టాలు..!

2024 లోక్‌సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. తొలిదశలో 102 స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. రెండో దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్డీయే(NDA), ఇండియా కూటమి పార్టీలు తమ అభ్యర్థుల కోసం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి