Home » Sachin Tendulkar
ప్రపంచ కప్ను ముచ్చటగా మూడోసారి ముద్దాడాలని భారత్.. రికార్డు స్థాయిలో 6వసారి ఎగరేసుకుపోవాలని ఆస్ట్రేలియా.. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మరికొద్ది సేపట్లో వన్డే వరల్డ్ కప్ 2023 ఆఖరి పోరాటం మొదలుకానుంది.
బ్యాట్స్మెన్లు హాఫ్ సెంచరీలు, సెంచరీలు బాదేయాలనుకుంటారు. బౌలర్లు వికెట్ల మోత మోగించి క్రికెట్ చరిత్రలో నిలవాలనుకుంటారు. మరి బ్యాటర్స్ హాఫ్ సెంచరీ కొట్టినా..సెంచరీ సాధించినా బ్యాట్ను పైకెత్తుతారు. ఇక బౌలర్ు 5 వికెట్లు తీసినప్పుడు బంతిని పైకెత్తుతారు. ఇలా చేయడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి.
Rachin Ravindra: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర అదరగొడుతున్నాడు. ఈ టోర్నీలో ఆడిన 9 మ్యాచ్లో ఏకంగా 70 సగటుతో 565 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటివరకు అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో టాప్ 3లో ఉన్నాడు. నిజానికి ఒక సంవత్సరం ముందు వరకు రచిన్ రవీంద్ర కివీస్ జట్టులోనే లేడు.
IND vs NED: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని రికార్డుల రారాజు అని పిలుస్తుంటారు. ఎందుకంటే.. అతడు బద్దలుకొట్టని, సృష్టించలేని రికార్డులంటూ ఏవీ లేవు. అసలు కోహ్లీ రికార్డులు చేయడం అనేది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది.
క్రికెట్ వరల్డ్లో రికార్డులు నమోదు చేయడం కోసం ఇతర క్రికెటర్లు నానా తంటాలు పడుతుంటే.. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ విషయంలో మాత్రం రికార్డులే అతని చెంతకు చేరుతున్నాయి. అతి తక్కువ కాలంలో..
వన్డే ప్రపంచకప్లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ యువ బ్యాటర్ రచిన్ రవీంద్ర చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో రచిన్ రవీంద్ర సెంచరీతో చెలరేగాడు. వన్డే ప్రపంచకప్లో రచిన్ రవీంద్రకు ఇది మూడో సెంచరీ.
ప్రముఖ క్రికెట్ స్టేడియం వాంఖడేలో నేడు భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సచిన్ స్టాండ్స్ పక్కనే ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. సచిన్ ఐకానిక్ షాట్లలో ఒకటైన ఆఫ్సైడ్ షాట్ ఆడుతున్నట్టుగా విగ్రహాన్ని ఏర్పాటుచేశారు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో చరిత్రాత్మక రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో 77 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 26 వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఖాతాలో 25,923 పరుగులు ఉన్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లెజెండ్రీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రత్యేక బహుమతి ఇచ్చారు. 'నమో' నెంబర్ 1 పేరున్న ప్రత్యేక టీమిండియా జెర్సీని అందజేశారు.
ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.