Home » Sabitha Indra Reddy
గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad)లోని ప్రభుత్వ కళాశాలల్లో కనీస సదుపాయాలు కరువయ్యాయి. ఏళ్ల క్రితం నిర్మించిన తరగతి గదుల్లో సరైన వెలుతురు, గాలి బెంచీలు లేక ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల తాగునీటి
రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఈ సబ్జెక్టులను అందుబాటులోకి తెస్తారు. ఇందుకోసం 10 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను గుర్తించారు. ముందుకు వచ్చే ప్రైవేటు కాలేజీల్లోనూ
తెలంగాణ కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ (CM KCR) అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సమావేశం జరుగుతుండగానే...
విద్యార్థులను (Students) వేధించే ఇంటర్మీడియట్ కాలేజీలకు (Intermediate Colleges) ఇకపై చెక్ పడనుంది. విద్యార్థుల ఇబ్బందులకు
పదో తరగతి వార్షిక పరీక్షలను మరింత పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వం (Telangana) నిర్ణయించింది. ఈక్రమంలోనే అన్ని పరీక్షా కేంద్రాల్లో
‘‘అమ్మా.. వారం నుంచి స్నానం చేయలేదమ్మా.. బాత్రూంకు (bathroom) వెళ్లాలంటే కిందికి వెళ్లి ట్యాంకర్ నుంచి బకెట్లో నీళ్లు నింపుకొని మూడో అంతస్తుపైకి ఎక్కాలంటే చేతకావడం లేదు..
రాష్ట్రం (Telangana) లోని సంక్షేమ వసతి గృహాల్లోని (Hostels) విద్యార్థుల మెస్ (డైట్) బిల్లుల (Mess bills) పెంపునకు రంగం సిద్ధమైంది. మెస్
నార్సింగి కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ విద్యార్థి సాత్విక్ (Student Satvik) ఆత్మహత్య బాధాకరమని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Indra Reddy) అన్నారు.
నగరంలోని నార్సింగి కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరా తీశారు.
పరీక్షలకు వారం రోజుల ముందు అభ్యర్థులు వెబ్సైట్ నుంచి తమ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు