Home » Sabitha Indra Reddy
రాష్ట్రాన్ని ప్రశ్నా పతరాల లీకేజీ అంశం పట్టి పీడిస్తోంది. ఏ పరీక్ష జరిగినా పేపర్ లీక్ కామన్గా అవుతోంది. తాజాగా దీనిపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. పేపర్ లీకేజీలో బాధ్యుల్ని వదిలే ప్రసక్తే లేదని సబిత తేల్చి చెప్పారు.
పదో తరగతి పరీక్షల్లో (Tenth Class Exam) వరుసగా రెండో రోజు ప్రశ్నపత్రం పరీక్ష కేంద్రం నుంచి బయటికి వచ్చింది. తొలిరోజు చోటుచేసుకున్న పరిణామంతో
చదువురాని చదువుల తల్లి మన విద్యాశాఖ మంత్రి అని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ (Bura Narsaiah Goud) విమర్శించారు.
ఉద్యోగులు అక్రమాలకు పాల్పడితే సీరియస్ యాక్షన్ ఉంటుందని మంత్రి సబిత హెచ్చరించారు.
టెన్త్ పరీక్షలపై తెలంగాణ మంత్రి సబితాఇంద్రారెడ్డి (Telangana Minister Sabitha) ట్వీట్ చేశారు.
పదో తరగతి పరీక్షల (Tenth exams)కు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, ఆందోళనకు గురి కాకుండా సంసిద్ధం కావాలని విద్యా శాఖ
వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో కొన్ని విద్యాసంస్థల యజమానులు మరోసారి దోపిడీకి సిద్ధమయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్, మే నెలలకు కూడా ఫీజు
తెలంగాణ (Telangana)లో ఏప్రిల్ 3 నుంచి జరగబోయే పదో తరగతి (Tenth Exam) వార్షిక పరీక్షల హాల్టికెట్ల (Hall tickets)ను ఎస్ఎస్సీ(SSC) బోర్డు విడుదల చేసింది. విద్యార్థులు హాల్టికెట్లను https://bse.telangana.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని
ఎవరికీ చెప్పకుండా పాఠశాల భవనాన్ని కూలగొట్టాడు. దీంతో గురువారం బడికి వచ్చిన టీచర్లు, విద్యార్థులు పరిస్థితిని చూసి
తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు (10th Class Exams) నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షల నిర్వహిస్తారు.