Home » Sabitha Indra Reddy
ఉద్యోగులు అక్రమాలకు పాల్పడితే సీరియస్ యాక్షన్ ఉంటుందని మంత్రి సబిత హెచ్చరించారు.
టెన్త్ పరీక్షలపై తెలంగాణ మంత్రి సబితాఇంద్రారెడ్డి (Telangana Minister Sabitha) ట్వీట్ చేశారు.
పదో తరగతి పరీక్షల (Tenth exams)కు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, ఆందోళనకు గురి కాకుండా సంసిద్ధం కావాలని విద్యా శాఖ
వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో కొన్ని విద్యాసంస్థల యజమానులు మరోసారి దోపిడీకి సిద్ధమయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్, మే నెలలకు కూడా ఫీజు
తెలంగాణ (Telangana)లో ఏప్రిల్ 3 నుంచి జరగబోయే పదో తరగతి (Tenth Exam) వార్షిక పరీక్షల హాల్టికెట్ల (Hall tickets)ను ఎస్ఎస్సీ(SSC) బోర్డు విడుదల చేసింది. విద్యార్థులు హాల్టికెట్లను https://bse.telangana.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని
ఎవరికీ చెప్పకుండా పాఠశాల భవనాన్ని కూలగొట్టాడు. దీంతో గురువారం బడికి వచ్చిన టీచర్లు, విద్యార్థులు పరిస్థితిని చూసి
తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు (10th Class Exams) నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షల నిర్వహిస్తారు.
జిల్లాలో గురవారం కురిసిన అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వడగళ్ల వాన, గాలి బీభత్సంతో చేతికి
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకైన (TSPSC paper leak) విషయాన్ని తామే పసిగట్టామని కమిషన్ అధికారులు చెబుతున్నది నిజం కాదా? ఈ కేసులో నిందితుడైన ఓ వ్యక్తి
గూగుల్ మ్యాప్ను నమ్ముకుని పరీక్షా కేంద్రానికి బయల్దేరిన ఇంటర్ విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. సమయానికి ఎగ్జామ్ సెంటర్కు చేరుకోలేక భంగపాటుకు..