Home » Sabitha Indra Reddy
తెలంగాణ ఇంటర్ ఫలితాలు (TS Inter Results) వచ్చాయి. మంగళవారం ఉదయం విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra Reddy) ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 9,47,699 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు (Inter Exams) రాయగా..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. మార్చిలో నిర్వహించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలను మంగళవారం విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలను విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు.
ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల వెల్లడిపై అస్పష్టత నెలకొంది. పరీక్షలు ముగిసి సుమారు 40 రోజులు గడుస్తున్నప్పటికీ ఇంకా ఫలితాలు ప్రకటించకపోవడంపై విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది
రాష్ట్రం (Telangana)లో త్వరలో జరగనున్న ఎంసెట్ ప్రవేశ పరీక్షా (EMSET ) కేంద్రాల్లో సిటింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు
ఎంసెట్ ర్యాంకుల్లో (EMSET Rank) ఇంటర్ మార్కుల వెయిటేజ్ (Weightage of inter marks) విధానాన్ని రద్దు చేస్తూ విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు
తెలంగాణ (Telangana)లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లోని డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి
రాష్ట్రం (Telangana)లోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల (Professor posts) భర్తీ ప్రక్రియ ఇప్పట్లో ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించడం లేదు
పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ (Tenth Hindi Question Paper Leakage) లో తనకు ఎలాంటి పాత్ర లేకున్నా.. తనను ఐదేళ్లపాటు డిబార్ చేసి తన జీవితాన్ని
రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని (KCR Govt.) అప్రతిష్టపాలు చేయాలనే ఆలోచనతోనే పేపర్ లికేజీలు (Paper Leakages) చేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra Reddy) అన్నారు.