Home » Sabitha Indra Reddy
రాష్ట్రంలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠశాలలు 229 రోజుల పాటు పనిచేయనున్నాయి. వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12న బడులు పున:ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 23న
గండిపేట మండలంలో విద్యాశాఖ అధికారుల తీరుకు అనధికార పాఠశాలల జాబితా ఇంతవరకు వెలుగు చూడలేదు. ప్రతి ఏడాది
నేడు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వెలువడ్డాయి. ఉదయం 9.30 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) ఫలితాలను విడుదల చేశారు. ఇక ఇంజినీరింగ్లో 80 శాతం ఉత్తీర్ణత, అగ్రికల్చర్, ఫార్మాలో 86 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణ ఎంసెట్లో సైతం బాలికలదే పై చేయి. ఇంజినీరింగ్లో 79 శాతం మంది అబ్బాయిలు, 82 శాతం మంది అమ్మయిలు క్వాలిఫై అయ్యారు. ఇంజినీరింగ్లో అనిరుధ్ అనే విద్యార్థికి మొదటి ర్యాంకు లభించింది. ఇంజినీరింగ్లో వెంకట మణిందర్ రెడ్డికి సెకండ్ ర్యాంకు లభించింది.
రేపు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం 9.30 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు.
రాష్ట్రంలోని డిగ్రీ సీట్ల విషయంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. విద్యార్థుల సంఖ్య కంటే.. సీట్లే ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో ప్రతీ ఏడాది
తెలంగాణలో పది పరీక్షలు రాసి ఫలితాలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూసిన విద్యార్థుల ఫలితాలొచ్చేశాయి. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ పలు కీలక సూచనలు, సలహాలు చేశారు.
తెలంగాణలో పదో తరగతి పరీక్షల (Tenth Exams) ఫలితాల విడుదలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు (TS Inter Results) వచ్చాయి. మంగళవారం ఉదయం విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra Reddy) ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 9,47,699 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు (Inter Exams) రాయగా..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. మార్చిలో నిర్వహించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలను మంగళవారం విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలను విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు.