Home » Russia-Ukraine war
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ జీవిత చరిత్రపై వాల్టర్ ఐజాక్సన్ రాసిన బయోగ్రఫీలోని ఒక అంశం.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అది ఉక్రెయిన్ని తీవ్ర ఆగ్రహావేశాలకు గురి చేసింది. దీంతో.. ఉక్రెయిన్...
సుమారు ఏడాదిన్నర నుంచి ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. తొలుత తన బలంతో ఉక్రెయిన్పై రష్యా ఉక్కుపాదం మోపగా.. క్రమంగా ఉక్రెయిన్ సైతం ధీటుగా...
తన వద్ద ఉన్న అత్యంత వినాశకరమైన అణుక్షిపణి ‘RS-28 సర్మత్ ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్’ని రష్యా ఇప్పుడు బయటకు తీసింది. ఇన్నాళ్లూ పెళ్లికూతురిని దాచినట్టు లోపలే...
వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్ ఇటీవల జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందినట్లు రష్యా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో ప్రిగోజిన్కి సంబంధించిన ఒక వీడియో...
రష్యాకు వ్యతిరేకంగా గత ఏడాది ఐక్య రాజ్యసమితి(ఐరాస) భద్రతా మండలిలో ప్రవేశ పెట్టిన పలు తీర్మానాల విషయంలో భారత్ తటస్థంగా ఉన్న విషయం తెలిసిందే. దానికి తోడు.. యుద్ధం ఆరంభమైన తర్వాత అంతర్జాతీయంగా రష్యాను ఒంటరిని చేసే ప్రయత్నాల్లో పాశ్చాత్య దేశాలు, అగ్రరాజ్యాలు బిజీగా ఉంటే..
గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై దండయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి.. ఆ దేశ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీని హతమార్చేందుకు రష్యా కుట్రలు పన్నింది. జెలెన్స్కీ మృతి ఉక్రెయిన్ దళాల ధైర్యాన్ని దెబ్బ తీస్తుందని..
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం, ముఖ్యంగా ఉక్రెయిన్ శాంతి ప్రతిపాదనపై చర్చించేందుకు భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోవల్ సౌదీ అరేబియా చేరుకున్నారు. జెద్దాలో ఆయనకు సౌదీలో భారత రాయబారి సుహెల్ ఖాన్, కాన్సుల్ జనరల్ మొహమ్మద్ షాహిబ్ అలామ్ స్వాగతం పలికారు.
గతేడాదిలో రష్యా-క్రిమియాని కలిపే కర్చ్ బ్రిడ్జ్పై భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో భాగంగా..
శనివారం రష్యాలో అనూహ్య పరిణామాలు అధ్యక్షుడు పుతిన్ను కలవరపెట్టాయి. పుతిన్ పెంచి పోషించిన ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ఊ హించని తిరుగుబాటు చేయడంతో దాదాపు రష్యాలో అంతర్యుద్ధం పరిస్థితులు నెలకొన్నాయి.
కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ (Wagner Group) తిరుగుబాటుతో రష్యాలో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. రాజధాని నగరం మాస్కోతోపాటు పలు రష్యన్ నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. దక్షిణ నగరం రోస్తోవ్-ఆన్-డాన్లోని మిలిటరీ హెడ్క్వాటర్స్ను స్వాధీనం చేసుకున్నామని వాగ్నర్ గ్రూప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ మేరకు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు.