Home » Rushikonda
దమ్మున్న చానెల్ ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajoyothy) దెబ్బకు ఏపీ ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Minister Gudivada Amarnath) తోక ముడిచేశారు..! అప్పటి వరకూ నోటికొచ్చినట్లు కొన్ని మీడియా సంస్థలు, ప్రతిపక్షాలను తీవ్ర స్థాయిలో మంత్రి విమర్శించారు..
‘మాట తప్పను.. మడమ తిప్పను’.. ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడూ చెప్పే మాట ఇది. ఏదైనా ఓ నిర్ణయం తీసుకున్నాక దానికి కట్టుబడి ఉండాలి కదా..! తాను చెప్పిన మాటను తానే ఉల్లంఘిస్తే..? విశాఖ (Visakhapatnam)లోని రుషికొండపై నిర్మాణాల విషయంలో జగన్ వైఖరి ఇలాగే ఉంది. నాడు అక్రమ కట్టడమని ప్రజావేదిక (Prajavedika)ను కూల్చివే యించారు.
రుషికొండపై (Rushikonda) జగన్ సర్కార్ (Jagan Govt) చేపట్టిన నిర్మాణాలపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొండపై ఏం నిర్మాణాలు చేపడుతున్నాం అనేదానిపై ప్రభుత్వానికే క్లారిటీ లేకపోవడంతో వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన (YSRCP Vs TDP, Janasena) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక సోషల్ మీడియాలో (Social Media) తీవ్ర స్థాయిలో విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి..
విశాఖ: నగరంలో ఆస్తులు హరించేస్తున్నారంటూ రుషికొండ వద్ద జనసేన నేతలు, కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. ‘ప్రజల అస్తులు గోవిందా.. కొండలు గోవిందా... భూములు గోవిందా’ అంటూ నినాదాలు చేశారు.
అమరావతి: విశాఖలోని రుషికొండ నిర్మాణాలపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. నిర్మాణాలు నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని అనుబంధ పిటిషన్ దాఖలైంది. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలు ఆపాలని పిటిషన్ వేశారు.
నగరంలోని రుషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్కు రూ.20 ప్రవేశ రుసుము పెట్టడంపై ప్రజా సంఘాలు, పలు రాజకీయ పార్టీలు, సందర్శకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విశాఖపట్నంలో అనేక బీచ్లు ఉన్నాయి. కానీ ఇంతవరకు ఎక్కడా ఇలా ప్రవేశ రుసుము పెట్టలేదు. రుషికొండకు కేంద్ర ప్రభుత్వం బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఇచ్చినందున, దానిని నిర్వహించడానికి వ్యయం అవుతున్నదని, అందుకే ప్రవేశ రుసుము పెడుతున్నట్టు పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రకటించింది.
జగన్ ప్రభుత్వం(jagan govt) రుషికొండ బీచ్(Rushikonda Beach )కు ఎంట్రీ టిక్కెట్లు పెట్టడంపై తెలుగుదేశం నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) ట్విట్టర్(Twitter)లో ఆగ్రహం చేశారు. ‘
అవును.. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు (Telangana CM KCR) హైదరాబాద్లో కొత్త సచివాలయం (TS New Secretariat) నిర్మించారు.. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కూడా ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనాన్ని (New Parliament Building) కట్టుకున్నారు...
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. లోకేష్ ఎక్కడికి వెళ్లినా..
‘పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు’.. ‘అశోకుడు రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటించెను’ అనే మాటలు మనం చిన్నప్పట్నుంచీ వింటూనే ఉన్నాం కదా..!. అంతేకాదు.. చెట్ల వల్ల వాతావరణ కాలుష్యం కాకుండా నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని కూడా చదువుకున్నాం...