• Home » Rushikonda

Rushikonda

Rushikonda Construction : అబ్బే సెక్రటేరియట్ కాదు.. రుషికొండ నిర్మాణాలపై మరోసారి మాటమార్చిన వైసీపీ..!

Rushikonda Construction : అబ్బే సెక్రటేరియట్ కాదు.. రుషికొండ నిర్మాణాలపై మరోసారి మాటమార్చిన వైసీపీ..!

రుషికొండపై (Rushikonda) జగన్ సర్కార్ (Jagan Govt) చేపట్టిన నిర్మాణాలపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొండపై ఏం నిర్మాణాలు చేపడుతున్నాం అనేదానిపై ప్రభుత్వానికే క్లారిటీ లేకపోవడంతో వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన (YSRCP Vs TDP, Janasena) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక సోషల్ మీడియాలో (Social Media) తీవ్ర స్థాయిలో విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి..

Visakha: రుషికొండ వద్ద  జనసేన వినూత్న నిరసన..‌‌

Visakha: రుషికొండ వద్ద జనసేన వినూత్న నిరసన..‌‌

విశాఖ: నగరంలో ఆస్తులు హరించేస్తున్నారంటూ రుషికొండ వద్ద జనసేన నేతలు, కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. ‘ప్రజల అస్తులు గోవిందా.. కొండలు గోవిందా... భూములు గోవిందా’ అంటూ నినాదాలు చేశారు.

High Court: రుషికొండలో నిర్మాణాలపై హైకోర్టులో విచారణ

High Court: రుషికొండలో నిర్మాణాలపై హైకోర్టులో విచారణ

అమరావతి: విశాఖలోని రుషికొండ నిర్మాణాలపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. నిర్మాణాలు నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని అనుబంధ పిటిషన్ దాఖలైంది. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలు ఆపాలని పిటిషన్ వేశారు.

Rushikonda Beach: రుషికొండ బీచ్‌లో ప్రవేశానికి రుసుమా!?

Rushikonda Beach: రుషికొండ బీచ్‌లో ప్రవేశానికి రుసుమా!?

నగరంలోని రుషికొండ బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌కు రూ.20 ప్రవేశ రుసుము పెట్టడంపై ప్రజా సంఘాలు, పలు రాజకీయ పార్టీలు, సందర్శకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విశాఖపట్నంలో అనేక బీచ్‌లు ఉన్నాయి. కానీ ఇంతవరకు ఎక్కడా ఇలా ప్రవేశ రుసుము పెట్టలేదు. రుషికొండకు కేంద్ర ప్రభుత్వం బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపు ఇచ్చినందున, దానిని నిర్వహించడానికి వ్యయం అవుతున్నదని, అందుకే ప్రవేశ రుసుము పెడుతున్నట్టు పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రకటించింది.

Ganta Srinivasa Rao:  రుషికొండ బీచ్‌కు  ఎంట్రీ టిక్కెట్లపై ఆగ్రహం

Ganta Srinivasa Rao: రుషికొండ బీచ్‌కు ఎంట్రీ టిక్కెట్లపై ఆగ్రహం

జగన్ ప్రభుత్వం(jagan govt) రుషికొండ బీచ్‌(Rushikonda Beach )కు ఎంట్రీ టిక్కెట్లు పెట్టడంపై తెలుగుదేశం నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) ట్విట్టర్‌(Twitter)లో ఆగ్రహం చేశారు. ‘

Shame On Jagan : కేసీఆర్ సచివాలయం.. మోదీ పార్లమెంట్ నిర్మిస్తే వైఎస్ జగన్ ఏం చేస్తున్నారో చూడండి.. సిగ్గో సిగ్గు..!

Shame On Jagan : కేసీఆర్ సచివాలయం.. మోదీ పార్లమెంట్ నిర్మిస్తే వైఎస్ జగన్ ఏం చేస్తున్నారో చూడండి.. సిగ్గో సిగ్గు..!

అవును.. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు (Telangana CM KCR) హైదరాబాద్‌లో కొత్త సచివాలయం (TS New Secretariat) నిర్మించారు.. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కూడా ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనాన్ని (New Parliament Building) కట్టుకున్నారు...

ABN Top Headlines 10 AM: ఏప్రిల్ 13 ఉదయం టాప్5 వార్తలు..

ABN Top Headlines 10 AM: ఏప్రిల్ 13 ఉదయం టాప్5 వార్తలు..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. లోకేష్ ఎక్కడికి వెళ్లినా..

YSR Congress : జగనన్న వస్తున్నాడంటే అన్నీ నరకాల్సిందే.. ఆ రోజులు మరిచారా..!?

YSR Congress : జగనన్న వస్తున్నాడంటే అన్నీ నరకాల్సిందే.. ఆ రోజులు మరిచారా..!?

‘పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు’.. ‘అశోకుడు రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటించెను’ అనే మాటలు మనం చిన్నప్పట్నుంచీ వింటూనే ఉన్నాం కదా..!. అంతేకాదు.. చెట్ల వల్ల వాతావరణ కాలుష్యం కాకుండా నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని కూడా చదువుకున్నాం...

Rushikonda: కొండను తవ్విన ప్రదేశంలో ఆకుపచ్చ రంగు ఉన్న మెష్‌ ఎందుకు ఏర్పాటు చేశారంటే..

Rushikonda: కొండను తవ్విన ప్రదేశంలో ఆకుపచ్చ రంగు ఉన్న మెష్‌ ఎందుకు ఏర్పాటు చేశారంటే..

రుషికొండపై పర్యావరణ విధ్వంసం పరిశీలనకు వచ్చే కేంద్ర కమిటీ సభ్యులను ఏమర్చే యత్నాలు గట్టిగా జరుగుతున్నాయి.

Rushikonda Issue: జగన్ అండ్ కో ఉత్తరాంధ్రను దోచుకుంటున్నారు: చినరాజప్ప

Rushikonda Issue: జగన్ అండ్ కో ఉత్తరాంధ్రను దోచుకుంటున్నారు: చినరాజప్ప

ఉత్తరాంధ్ర పోరుబాటలో భాగంగా రుషికొండ (Rushikonda Issue) వద్ద నిరసనకు టీడీపీ (TDP) పిలుపునిచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి