• Home » Rushikonda

Rushikonda

KA Paul: రుషికొండ లోపల నరబలి జరిగిందేమో?.. కేఏపాల్ కీలక వ్యాఖ్యలు

KA Paul: రుషికొండ లోపల నరబలి జరిగిందేమో?.. కేఏపాల్ కీలక వ్యాఖ్యలు

Andhrapradesh: రుషికొండ వద్ద పలు భవనాలను ప్రభుత్వం ఈరోజు (గురువారం) ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రుషికొండకు వద్దకు చేరుకున్న ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్‌ను పోలీసులు అడ్డుకున్నారు. రుషికొండకు చేరుకున్న పాల్‌ను పోలీసులు అడ్డుకుని కారు దిగనివ్వకుండా చుట్టుముట్టారు.

Gudivada Amarnath: ఋషికొండలో 450 కోట్లు పెట్టి నిర్మించిన భవనాలను ప్రారంభించాం

Gudivada Amarnath: ఋషికొండలో 450 కోట్లు పెట్టి నిర్మించిన భవనాలను ప్రారంభించాం

ఋషికొండలో 450 కోట్లు పెట్టి నిర్మించిన భవనాలను ప్రారంభించామని.. మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. వాటిని పర్యాటక రిసార్ట్స్‌గా వినియోగిస్తున్నట్టు తెలిపారు. పరిపాలనా రాజధాని నిర్ణయం మేరకు రుషికొండ నిర్మాణాలను.. త్రిసభ్య కమిటీ సీఎం కార్యాలయంగా ప్రతిపాదించిందన్నారు. ప్రస్తుతం టూరిజం నిర్మాణంగా కొనసాగుతోందన్నారు.

AP HighCourt: రుషికొండలో అక్రమాలపై హైకోర్టులో అనుబంధ పిటిషన్

AP HighCourt: రుషికొండలో అక్రమాలపై హైకోర్టులో అనుబంధ పిటిషన్

Andhrapradesh: రుషికొండలో అక్రమాలపై హైకోర్ట్‌లో అనుబంధ పిటిషన్ దాఖలైంది. పరిశీలనకు వచ్చిన కమిటీకి అక్రమాలపై పిటిషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ విశాఖ జన సేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తరపున పిటిషన్ దాఖలైంది.

Visakha: నేడు రుషికొండకు కేంద్ర కమిటీ..

Visakha: నేడు రుషికొండకు కేంద్ర కమిటీ..

విశాఖ: రుషికొండపై పర్యావరణ నిబంధనల ఉల్లంఘనల పరిశీలనకు కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ గురువారం విశాఖపట్నం రానుంది. కోస్తా నియంత్రణ మండలి నిబంధనలు ఉల్లంఘించి రుషికొండపై ఏపీటీడీసీ నిర్మాణాలు చేపట్టిందని, పర్యాటక వసతి పేరుతో సీఎం క్యాంపు కార్యాలయాలు నిర్మించిందని..

Bandaru Satyanarayana:  జగన్ రుషికొండను నాశనం చేశారు

Bandaru Satyanarayana: జగన్ రుషికొండను నాశనం చేశారు

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ( CM JAGAN ) రుషికొండను నాశనం చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ( Bandaru Satyanarayanamurthy ) అన్నారు. శనివారం నాడు విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖలో వ్యాపారం కోసమే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వస్తున్నారని బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు.

AP NEWS: రుషికొండ విధ్వంసంపై విచారణ కోసం  కమిటీని నియమించిన కేంద్రం

AP NEWS: రుషికొండ విధ్వంసంపై విచారణ కోసం కమిటీని నియమించిన కేంద్రం

రుషికొండ ( Rushikonda ) లో జరిగిన విధ్వంసం, అక్రమాలను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ( Central Govt ) కమిటీని నియమించింది. నిపుణుడు గౌరప్పన్ ఆధ్వర్యంలో మొత్తం 5 గురు సభ్యులతో కమిటీని నియమించింది. సభ్యులుగా కోస్టల్ మేనేజ్‌మెంట్ ప్రతినిధిని నియమించింది.

Rushikonda Case: హైకోర్టులోనే తేల్చుకోండి.. రుషికొండపై సుప్రీం

Rushikonda Case: హైకోర్టులోనే తేల్చుకోండి.. రుషికొండపై సుప్రీం

రుషికొండపై హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. రుషికొండపై అక్రమ నిర్మాణాలు, జగన్ క్యాంపు ఆఫీస్ ఏర్పాటుకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్‌పై ఈరోజు(శుక్రవారం) సుప్రీంలో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది.

Supreme Court: రుషికొండపై రేపు సుప్రీంకోర్టులో విచారణ

Supreme Court: రుషికొండపై రేపు సుప్రీంకోర్టులో విచారణ

రుషికొండ ( Rushikonda ) పై అక్రమ నిర్మాణాలు, జగన్ క్యాంపు ఆఫీస్ ఏర్పాటుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ( Supreme Court ) లో రిట్ దాఖలు అయింది.

AP Politics : ఏపీ మంత్రి అమర్నాథ్‌పై దమ్మున్న ‘ఏబీఎన్’ ప్రశ్నల వర్షం.. సమాధానం చెప్పలేక..!

AP Politics : ఏపీ మంత్రి అమర్నాథ్‌పై దమ్మున్న ‘ఏబీఎన్’ ప్రశ్నల వర్షం.. సమాధానం చెప్పలేక..!

దమ్మున్న చానెల్ ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajoyothy) దెబ్బకు ఏపీ ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Minister Gudivada Amarnath) తోక ముడిచేశారు..! అప్పటి వరకూ నోటికొచ్చినట్లు కొన్ని మీడియా సంస్థలు, ప్రతిపక్షాలను తీవ్ర స్థాయిలో మంత్రి విమర్శించారు..

Rishikonda : ప్రజావేదిక అక్రమమైతే.. ‘రుషికొండ’ సక్రమమా..?

Rishikonda : ప్రజావేదిక అక్రమమైతే.. ‘రుషికొండ’ సక్రమమా..?

‘మాట తప్పను.. మడమ తిప్పను’.. ముఖ్యమంత్రి జగన్‌ ఎప్పుడూ చెప్పే మాట ఇది. ఏదైనా ఓ నిర్ణయం తీసుకున్నాక దానికి కట్టుబడి ఉండాలి కదా..! తాను చెప్పిన మాటను తానే ఉల్లంఘిస్తే..? విశాఖ (Visakhapatnam)లోని రుషికొండపై నిర్మాణాల విషయంలో జగన్‌ వైఖరి ఇలాగే ఉంది. నాడు అక్రమ కట్టడమని ప్రజావేదిక (Prajavedika)ను కూల్చివే యించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి