Home » RSS
సంఘ్ కింద 32 సంస్థలు పనిచేస్తున్నాయనీ, ప్రతి ఆర్గనైజేషన్ స్వతంత్రంగా పని చేస్తుందని, సొంతగానే నిర్ణయాలు తీసుకుంటారని అరుణ్ కుమార్ చెప్పారు. ప్రతి సంస్థకు సొంత సభ్యులు, ఎన్నికలు, స్థానిక-జిల్లా-మండల స్థాయిలో సొంత వ్యవస్థ ఉంటుందన్నారు.
నాగపూర్ హింస, ఔరంగబేజు సమాధి వ్యవహారంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ రకమైన హింస సమాజానికి మంచిది కాదని ఆర్ఎస్ఎస్ కీలక నేత సునీల్ అంబేకర్ అన్నారు.
బీజేపీ నేతలపై మంత్రి ప్రియాంకఖర్గే విరుచుకుపడ్డారు. నోటికొచ్చినట్టు మాట్లాడేందుకు ఇదేం ఆర్ఎస్ఎస్ ఆఫీసు కాదు.. అంటూ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెనుదుమారాన్ని రేపుతున్నాయి.
దేశాన్ని పాలించిన సామ్రాట్టులు, మహారాజులను గుర్తుపెట్టుకోరని, తండ్రి మాట నిలబెట్టేందుకు 14 ఏళ్లు ఆజ్ఞాతవాసం అరణ్యవాసం చేసిన రాజును, తన సోదరుడి పాదరక్షలు తీసుకుని అతని తిరిగి రాగానే రాజ్యాన్ని అప్పగించిన వ్యక్తిని గుర్తుంచుకుంటుందని మోహన్ భాగవత్ అన్నారు.
RSS New Head Quarters Delhi : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్ ) దేశ రాజధాని న్యూఢిల్లీలో కొత్త ఇంటిలోకి ప్రవేశించింది. అత్యాధునిక సదుపాయాలతో ఆకర్షణీయంగా నిర్మించిన ఈ అద్భుతమైన భవనం పేరు.. 'కేశవ్కుంజ్'. గుజరాత్ ఆర్కిటెక్ట్ అనూప్ డేవ్ సారథ్యంలో రూపొందించిన ఈ RSS కార్యాలయంలో ఫిబ్రవరి 19 నుంచి పార్టీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం...
కాంగ్రెస్ పార్టీ.. ఆరెస్సెస్, బీజేపీతోనే కాక.. భారత రాజ్యవ్యవస్థతో కూడా పోరాడుతోందని ఆ పార్టీ ఎంపీ, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు.
మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్కు రాజ్ఘాట్ మెమోరియల్ సైట్ వద్ద స్థలం కేటాయించాలని యావద్దేశం డిమాండ్ చేస్తే దానిని తోసిపుచ్చిన మోదీ ప్రభుత్వం అదే స్థలంలో ముఖర్జీ స్మారకానికి నిర్ణయించిందని డేనిష్ అలీ అన్నారు.
ఎన్నికల జాబితా నుంచి పేర్లు తొలగించడం, ఓట్లు కొనుగోలు చేయడం వంటి బీజేపీ ఎత్తుగడలకు ఆర్ఎస్ఎస్ మద్దతు ఇస్తుందా అని మోహన్ భాగవత్కు రాసిన లేఖలో కేజ్రీవాల్ ప్రశ్నించారు.
మసీదు-ఆలయాల వివాదాలకు సంబంధించి ఆర్ఎ్సఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలపై ఆ సంస్థ అనుబంధ పత్రిక ‘ది ఆర్గనైజర్’ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
అయోధ్యలో రామాలయ నిర్మాణం తర్వాత ఇదే తరహా వివాదాలు రేకెత్తించడం ద్వారా తాముకూడా హిందూ నాయకులు కావచ్చనే అభిప్రాయంతో కొందరు ఉన్నారని, ఇది తమకు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని మోహన్ భాగవత్ అన్నారు.