• Home » RS Praveen Kumar

RS Praveen Kumar

Telangana: అది చూసి ఏడ్చేశాను.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Telangana: అది చూసి ఏడ్చేశాను.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

సీఎం రేవంత్ పాలనా విధానాలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. హైడ్రా అందరికీ ఒకే న్యాయం పాటించాలన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలి కానీ.. పేదలకు ఒక న్యాయం, ధనవంతులకు ఒక న్యాయం ఉండకూడదన్నారు.

R Krishnaiah : కులగణన తర్వాతే ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించాలి..

R Krishnaiah : కులగణన తర్వాతే ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించాలి..

కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ హామీ మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తక్షణమే సమగ్ర కులగణన చేపట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్లు కల్పించాలని ఎంపీ ఆర్‌ కృష్ణయ్య డిమాండ్‌ చేశారు.

TG: చిహ్నం మార్పుతో చికాకులే!

TG: చిహ్నం మార్పుతో చికాకులే!

మాజీ సీఎం కేసీఆర్‌తో పోల్చితే ప్రస్తుత సీఎం రేవంత్‌ ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరిస్తున్నారు. మంత్రులకు పూర్తి స్వేచ్చ ఇచ్చారు. అదే సమయంలో కొన్ని అవాంఛనీయమైన అంశాలు తాజాగా తెరమీదకు రావడం ఆశ్చర్యంగా ఉంది.

Telangana: రాష్ట్ర చిహ్నంలో   మార్పులు చేస్తే ఊరుకోం

Telangana: రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేస్తే ఊరుకోం

రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ను తొలగించడం అంటే.. తెలంగాణ చరిత్రను చెరిపేయడమేనని, నాలుగు కోట్ల మంది గుండెలను గాయపరచడమేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.

RS Praveen Kumar: డీజీపీని కలిసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. శ్రీధర్ హత్య కేసుపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్

RS Praveen Kumar: డీజీపీని కలిసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. శ్రీధర్ హత్య కేసుపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్

వనపర్తి జిల్లాలో సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీధర్ రెడ్డి(Sridhar Reddy) హత్య కేసులో సమగ్ర విచారణ జరపాలని ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) డిమాండ్ చేశారు. హత్య జరిగి రోజులు గడుస్తున్నా పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రవీణ్ ఆరోపించారు.

TG Politics: పరిటాల రవి హత్య జరిగినప్పుడు ప్రవీణ్ కుమార్ మీద చర్యలు తీసుకున్నారా.. మల్లు రవి సూటి ప్రశ్నలు

TG Politics: పరిటాల రవి హత్య జరిగినప్పుడు ప్రవీణ్ కుమార్ మీద చర్యలు తీసుకున్నారా.. మల్లు రవి సూటి ప్రశ్నలు

బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యకు దారితీసిన కారణాల మీద విచారణ జరుగుతుందని.. బాధ్యుల మీద చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి (Mallu Ravi) తెలిపారు.

Graduate MLC  Elections: పట్టభద్రుల సమస్యలపై పోరాడే రాకేష్ రెడ్డిని గెలిపించాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Graduate MLC Elections: పట్టభద్రుల సమస్యలపై పోరాడే రాకేష్ రెడ్డిని గెలిపించాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

తాను ప్రవేశపెట్టిన స్వేరో అనే పదం ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చేరిందని నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) తెలిపారు. వరంగల్ - ఖమ్మం - నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసులు ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తి కావాలో.. విద్యార్థుల సమస్యలపై పోరాడే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి లాంటి వ్యక్తి కావాలో మీరే ఆలోచించాలని కోరారు.

Telangana News: కవితతో భేటీ.. సంచలన కామెంట్స్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..

Telangana News: కవితతో భేటీ.. సంచలన కామెంట్స్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవిత ఛాలా ధైర్యంగా ఉన్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం నాడు ఆయన తీహార్‌ జైల్లో కవితను ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే కవితపై లిక్కర్ స్కామ్ కేసు పెట్టారని ఆరోపించారు.

Big Breaking: ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్

Big Breaking: ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్

Telangana Lok Sabha Polls: తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కచ్చితంగా గులాబీ జెండా పాతాల్సిందేనని భావిస్తున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యూహ రచన చేస్తున్నారు. ఓ వైపు సిట్టింగ్ ఎంపీలు.. మరోవైపు ఎమ్మెల్యేలు, కీలక నేతలు కారు దిగి హస్తం, కాషాయ గూటికి వెళ్లిపోతున్న పరిస్థితి..

RS Praveen Kumar: ఒక్కసారి మాటిస్తే మడమ తిప్పకుండా ఉంటా.. ఆ రెండు ఒక్కటైతేనే..

RS Praveen Kumar: ఒక్కసారి మాటిస్తే మడమ తిప్పకుండా ఉంటా.. ఆ రెండు ఒక్కటైతేనే..

తాను ఒక్కసారి మాటిస్తే మడమ తిప్పకుండా ఉంటానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) అన్నారు. సోమవారం మాజీ సీఎం కేసీఆర్ (KCR) సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి (BRS Party) చేరిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. రెండున్నర సంవత్సరాలుగా బీఎస్పీ పార్టీలో 50 వేల కిలోమీటర్ల వరకు యాత్ర చేసి, బహుజనులను చైతన్యపరిచామని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి