Home » Rishi sunak
యూకే ప్రధానిగా ఎన్నికైనప్పటి నుంచే రిషి సునాక్కి ఎన్నో సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా.. బ్రిటన్ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే ఆయన ముందున్న సవాళ్లలో అతిపెద్దది. ఇలాంటి తరుణంలో ఆయనకు మరో ఊహించని దెబ్బ తగిలింది.
బ్రిటన్ ప్రధాని రిషీ సునక్(Rishi Sunak) సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేబినేట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి సుయెల్లా బ్రేవర్మాన్(Suella Braverman)ని మంత్రి పదవి నుంచి తప్పించారు.
ప్రస్తుతం యూకే పర్యటనలో ఉన్న భారత విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ ఆ దేశ ప్రధానమంత్రి రిషి సునాక్ను కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలియచేశారు. ఆదివారం భార్య క్యోకోతో కలిసి సతీసమేతంగా 10 డౌనింగ్ స్ట్రీట్కు వెళ్లిన జైశంకర్.. రిషి సునాక్, అక్షత మూర్తి దంపతులను కలిశారు.
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్తో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం ఫోన్లో మాట్లాడారు. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఒక సంవత్సరం పూర్తవ్వడంతో.. ఆయనకు మోదీ అభినందనలు తెలిపారు. అనంతరం పశ్చిమాసియాలో...
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ పోరాడుతోందని ఈ పోరులో ఇజ్రాయెల్(Israeil) వెంట బ్రిటన్ ఎల్లప్పుడూ ఉంటుందని బ్రిటన్ ప్రధాని రిషి సునక్(Rishi Sunak) స్పష్టం చేశారు. ఆ దేశ పర్యటనలో భాగంగా రిషి ఇవాళ ఎక్స్(X)లో ఓ పోస్ట్ పెట్టారు. 'నేను ఇజ్రాయెల్ లో ఉన్నాను. ఈ దేశం ప్రస్తుతం బాధలో ఉంది. ఉగ్రవాదం(Terrorism)తో పోరాడుతోంది. ఈ పోరాటంలో బ్రిటన్ ఇజ్రాయెల్ కు ఎప్పుడూ అండగా ఉంటుంది' అని పోస్ట్ లో రాశారు.
ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య భీకర పోరు జరుగుతున్న వేళ.. ప్రపంచ దేశాధినేతలు ఇజ్రాయెల్ కు క్యూ కడుతున్నారు. నిన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఇజ్రాయెల్ లో పర్యటించగా ఇవాళ బ్రిటన్ ప్రధాని ఆ దేశానికి వస్తున్నారు. ఆ దేశ ప్రధాని రిషీ సునక్ (Rishi Sunak) ఇజ్రాయెల్ లో పర్యటించనున్నారు. బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది.
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వ్యవహారంలో భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు...
జీ20 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన బ్రిటన్ ప్రధాన మంత్రి రుషి సునాక్ సతీ సమేతంగా ఆదివారం ఉదయం ఢిల్లీలోని అక్షరధామ్ దేవాలయంలో పూజలు చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, తాను గర్వించే హిందువునని చెప్పారు.
భారత్, యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై జీ20 సమ్మిట్లో ఏదో ఒక నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉంటుందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే.. ఈ ఒప్పందం దాదాపు తుది దశలో ఉందని ఇరుదేశాలు...
రేపటి నుంచి ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మకంగా జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ శుక్రవారం భారత్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ..