Home » Rishabh Pant
Rishab Pant: విశ్వసనీయ సమాచారం ప్రకారం వచ్చే ఐపీఎల్లో రిషబ్ పంత్ ఆడతాడని ఢిల్లీ క్యాపిటల్స్ ధ్రువీకరించింది. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో అతడు కోలుకుంటున్నాడని.. తిరిగి ఫిట్నెస్ సాధించేందుకు శ్రమిస్తున్నాడని డీసీ మేనేజ్మెుంట్ వెల్లడించింది.
Rishab Pant: గత ఏడాది న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 30న ఢిల్లీ-డెహ్రాడూన్ జాతీయరహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో టీమిండియా యువ ఆటగాడు రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ప్రస్తుతం పంత్ వేగంగా కోలుకుంటున్నాడని.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రత్యేక ట్రైనర్ సహాయంతో శిక్షణ పొందుతున్నాడని ఓ ఇంటర్వ్యూలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ వెల్లడించాడు. వచ్చే ఐపీఎల్ సీజన్లో పంత్ ఆడతాడని తెలిపాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం తర్వాత తొలి సారి బ్యాట్ పట్టుకుని బరిలోకి దిగాడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఓ టోర్నీలో బరిలోకి దిగిన పంత్.. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.
టీమిండియాకు గుడ్ న్యూస్. గాయాల కారణంగా కొంత కాలంగా క్రికెట్కు దూరంగా ఉంటున్న జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah), శ్రేయస్ అయ్యర్ త్వరలోనే భారత జట్టులో చేరనున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో (National Cricket Academy in Bengaluru) కోలుకుంటున్న వీరిద్దరు దాదాపుగా పూర్తి ఫిట్నెస్ సాధించినట్లుగా సమచారం అందుతోంది. ఈ క్రమంలోనే బుమ్రా, శ్రేయస్ వచ్చే నెలలో జరగనున్న ఐర్లాండ్ (Ireland) పర్యటనలో బరిలోకి దిగే అవకాశాలున్నాయి.
బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలోని జిమ్లో పంత్ వర్కవుట్లు చేస్తున్నాడు. ఈ మేరకు ఓ ఫోటోను పంత్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. అందులో ‘లెజెండరీగా ఉండండి’ అనే కొటేషన్ ఉంది. అంతేకాకుండా ‘ధన్యవాదాలు చెప్పే మనసే అతి గొప్పది. అలాంటిదే ఉండాలి’ అంటూ ఓ క్యాప్షన్ తగిలించాడు. దీంతో నువ్వు ఒక లెజెండ్ అని పంత్ను ఉద్దేశిస్తూ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.
ఆరు నెలలుగా క్రికెట్ ఆడకపోయినప్పటికీ టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant ) టెస్ట్ ర్యాంక్కు ఢోకా లేకుండాపోయింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాకింగ్స్లో (ICC Rankings) పంత్ తన 10వ స్థానాన్ని నిలుపుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో అత్యుత్తమ ర్యాంకులో ఉన్న టీమిండియా(Team India) బ్యాటర్గా నిలిచాడు. అంతేకాకుండా టాప్ 10లో ఉన్న ఏకైక టీమిండియా బ్యాటర్ కూడా పంతే కావడం గమనార్హం.
గాయాల కారణంగా ఐపీఎల్(IPL 2023)కు దూరమైన ఢిల్లీ కేపిటల్స్(Delhi Capitals), ముంబై
ఐపీఎల్(IPL 2023) అభిమానులు ఈసారి ఐదుగురు స్టార్ ఆటగాళ్లను మిస్ అవుతున్నారు. శుక్రవారం (ఈ నెల 31న) ప్రారంభం కానున్న ఇండియన్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా(Australia)తో
రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్న టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్