• Home » Revanth

Revanth

Revanth Govt: 317 జీవోపై చర్చకు రేపు కేబినెట్ సబ్ కమిటీ భేటీ

Revanth Govt: 317 జీవోపై చర్చకు రేపు కేబినెట్ సబ్ కమిటీ భేటీ

జీవో-317పై కేబినెట్ స‌బ్ క‌మిటీ శుక్రవారం సాయంత్రం 4.00 గంటలకు హైదరాబాద్‌లో భేటీ కానుంది. ఈ జీవో కారణంగా ఉద్యోగుల అభ్య‌ర్థ‌న‌ల‌పై ఈ సబ్ కమిటీ చ‌ర్చించ‌నుంది.

Hyderabad : డ్రగ్స్‌, సైబర్‌ నేరాలపై ఉక్కుపాదం

Hyderabad : డ్రగ్స్‌, సైబర్‌ నేరాలపై ఉక్కుపాదం

డ్రగ్స్‌, సైబర్‌ నేరాల విషయంలో ఉక్కుపాదం మోపాలని పోలీస్‌ శాఖను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. భద్రతపై ప్రజలకు భరోసా కల్పించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని, అవసరమైతే డీజీపీ నుంచి కానిస్టేబుల్‌ వరకు క్షేత్ర స్థాయి (ఫిజికల్‌ పోలీసింగ్‌)లో ఉండాలని స్పష్టం చేశారు. పోలీస్‌ కళ్లెదుటే ఉన్నాడనేలా రహదారులపై కనిపించాలని సూచించారు.

AP Politics:వచ్చేయండి.. ఆ పార్టీనేతలకు పిలుపు..

AP Politics:వచ్చేయండి.. ఆ పార్టీనేతలకు పిలుపు..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వైసీపీకి ప్రతికూలంగా రావడంతో.. ఆపార్టీ నేతలు తీవ్ర నిరాశలో ఉన్నారు. మరోవైపు కొన్నిచోట్ల క్యాడర్ సైతం సైలెంట్ అయిపోయారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి మరిచి.. అరాచకాలకు పాల్పడిందనే అభిప్రాయం ప్రజల్లో ఉండటంతోనే వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కకుండా ప్రజలు వైసీపీపై ఉన్న కసిని తీర్చుకున్నారనే చర్చ బాగా జరిగింది.

Revanth Reddy : కడప నుంచే కాంగ్రెస్‌ జెండాఎగరేద్దాం

Revanth Reddy : కడప నుంచే కాంగ్రెస్‌ జెండాఎగరేద్దాం

‘కాంగ్రె్‌సకు దెబ్బ తగిలిన కడప జిల్లా నుంచే జెండా ఎగురవేద్దాం.. ఉప ఎన్నిక వస్తుందని ప్రచారం జరుగుతోంది.. వస్తే షర్మిల తరఫున ఊరూరా తిరిగే బాధ్యత నాదే..’ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు.

CPI Narayana: ‘వైఎస్ఆర్ ఉండుంటే.. రేవంత్ ఇక్కడికి వచ్చేవాడు కాదు’

CPI Narayana: ‘వైఎస్ఆర్ ఉండుంటే.. రేవంత్ ఇక్కడికి వచ్చేవాడు కాదు’

దివంగత ముఖ్యమంత్రి డాక్ట్రర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తగిన తనయా అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ కితాబు ఇచ్చారు. వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఆమె ఇలా ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

Chandrababu : రెండు రాష్ట్రాల ప్రయోజనాలకూ ప్రాధాన్యం

Chandrababu : రెండు రాష్ట్రాల ప్రయోజనాలకూ ప్రాధాన్యం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో శనివారం హైదరాబాద్‌లో జరిగే సమావేశంలో.. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడడానికే ప్రాధాన్యం ఇస్తామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు.

CM Revanth : ఎన్టీఆర్‌ మార్గ్‌లో పనులు కాంట్రాక్టర్ల కోసమా?

CM Revanth : ఎన్టీఆర్‌ మార్గ్‌లో పనులు కాంట్రాక్టర్ల కోసమా?

‘ఎన్టీఆర్‌ మార్గ్‌లో ఎప్పుడూ పనులు చేస్తారెందుకు? రోడ్లు, ఫుట్‌పాత్‌ల నిర్మాణమో, మరమ్మతో, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఎందుకలా?

CM Revanth : సీఎంఆర్‌ఎఫ్‌ అక్రమాలకు చెల్లు

CM Revanth : సీఎంఆర్‌ఎఫ్‌ అక్రమాలకు చెల్లు

ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్‌ఎ్‌ఫ)లో అక్రమాలకు అవకాశం లేకుండా ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

భద్రాచలంలో గ్రామ పంచాయతీలపై  విలీనంపై  సీఎం చొరవ తీసుకోవాలి: తుమ్మల

భద్రాచలంలో గ్రామ పంచాయతీలపై విలీనంపై సీఎం చొరవ తీసుకోవాలి: తుమ్మల

ఏపీలో విలీనమైన ఎటపాక, గుండాల, పురుష్తోమపట్నం, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామ పంచాయతీలను భద్రాచలంలో కలిపేందుకు చొరవ తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్‌ రెడ్డిని కోరారు.

CM Revanth : కలెక్టర్లు కదలాలి

CM Revanth : కలెక్టర్లు కదలాలి

జిల్లా కలెక్టర్ల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు కలెక్టరేట్లకే పరిమితమవుతున్నారని, కార్యాలయాలు దాటి వెళ్లడం లేదని తప్పుబట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి