Home » Republic day
‘ఎట్ హోం కార్యక్రమం గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఏర్పాటు చేశారు.
జూబ్లీహిల్స్ ఫిలింనగర్ లోని ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఏబీఎన్- ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
విశాఖ నగరంలో ఓ జీవీఎంసీ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికురాలు దేశభక్తిని చాటుకుంది.
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ వ్యాఖ్యలను ఆదర్శంగా తీసుకుని.. తెలంగాణను సమ్మిళిత అభివృద్ధి దిశగా ప్రభుత్వం నడిపిస్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు.
10 సూత్రాల అమలు ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలోరి కర్తవ్యపథ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అనేక రాష్ట్రాల శకటలను ప్రదర్శించారు. వాటిల్లో ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాధారణ కర్రతో ప్రత్యేక నైపుణ్యాన్ని ఉపయోగించి తయారు చేసే బొమ్మలు దేశవిదేశాల్లో ఆదరణను చూరగొన్నాయి.
దేశ చరిత్రలోనే తొలిసారి పుల్వామాలోని ప్రఖ్యాత ''ట్రాల్ చౌక్''లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. తరాల మధ్య ఐక్యత, దేశం పట్ల తమకున్న నిబద్ధతను చాటుకుంటూ పెద్దసంఖ్యలో ప్రజలు ఈ వేడుకలో పాల్గొన్నారు.
రిపబ్లిక్ డే ఉత్సవాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి ''స్వచ్ఛభారత్'' పట్ల తనకున్న అంకిత భావాన్ని చాటుకున్నారు.ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.
రిపబ్లిక్ డే సందర్భంగా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కార్యాలయంలో త్రివర్ణ పతాకావిష్కరణ అనంతరం కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఖర్గే మాట్లాడుతూ, బీజేపీ అన్ని రాజ్యాంగ విలువలను తుంగలోకి తొక్కిందని విమర్శించారు.
డిబ్రూగఢ్ జర్నీలో ఈరోజు ఎంతో ప్రాధాన్యత కలిగిన రోజని, అసోం రెండవ రాజధానిగా డిబ్రూగఢ్ నిలువ నుందని, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ నగరంలో రిపబ్లిక్ డే వేడుకలు జరగడం ఇదే మొదటిసారని అసోం సీఎం చెప్పారు