Home » Renuka Chowdary
ఖమ్మం జిల్లా: సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ ఇద్దరూ ఒక్కటేనని, తెలంగాణలో బీజేపీ అడ్రెస్ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి అన్నారు.
ఖమ్మం జిల్లా: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి ఖమ్మంలో జరగనున్న కాంగ్రెస్ జన గర్జన బహిరంగ సభకు తన ఇంటి నుంచి బయలుదేరారు.
తెలంగాణ కాంగ్రెస్ చేరికలతో కళకళలాడుతోంది.. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కసారిగా పార్టీకి ఎనలేని జోష్ వచ్చింది.. మునుపటిలా కొట్లాటల్లేవ్.. నేతలంతా ఒక్కటై కలిసిమెలిసి.. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ను మూడోసారి సీఎం పీఠంపై కూర్చోనివ్వకూడదని చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తు్న్నారు..