• Home » Reliance

Reliance

Jio Cinema: జియో సూపర్ ఆఫర్.. జస్ట్ రూ. 29 కే నెల మొత్తం..

Jio Cinema: జియో సూపర్ ఆఫర్.. జస్ట్ రూ. 29 కే నెల మొత్తం..

Jio Cinema Offer: ఇప్పటికే టెలికాం(Telecom) రంగంలో టాప్‌లో ఉన్న జియో(Jio).. ఇప్పుడు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లోనూ(Streaming Platforms) సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే జియో సినిమా(Jio Cinema) బంపర్ ఆఫర్ ప్రకటించింది. కస్టమర్లను తమవైపు తిప్పుకునేందుకు..

Anant Radhika Wedding: అంబానీ కుటుంబ పెళ్లి వేడుక మామూలుగా లేదుగా.. స్టార్ క్రికెటర్లు ఎవరెవరు వచ్చారంటే..

Anant Radhika Wedding: అంబానీ కుటుంబ పెళ్లి వేడుక మామూలుగా లేదుగా.. స్టార్ క్రికెటర్లు ఎవరెవరు వచ్చారంటే..

రిలయన్స్ అధినేత‌ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. ప్రముఖ పారిశ్రామికవేత్త విరేన్ మర్చంట్ కుమార్తె రాధిక పెళ్లి అంగరంగవైభవంగా జరుగుతోంది. అసలే కుబేరులు కావడంతో వారి పెళ్లి ఏర్పాట్లు ఎల ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ కుటుంబం పెళ్లి గురించే చర్చ జరుగుతోంది.

Jio Financial Services: మరో మైలు రాయిని దాటిన జియో ఫైనాన్సియల్ సర్వీసెస్.. రూ.2 లక్షల కోట్లు దాటిన మార్కెట్ క్యాప్

Jio Financial Services: మరో మైలు రాయిని దాటిన జియో ఫైనాన్సియల్ సర్వీసెస్.. రూ.2 లక్షల కోట్లు దాటిన మార్కెట్ క్యాప్

రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ అరుదైన మైలురాయిని చేరుకుంది. ఈ సంస్థ మార్కెట్ క్యాపిటల్ రూ.2 లక్షల కోట్లను దాటేసింది.

Reliance: అరుదైన మైలురాయిని చేరుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్.. మొట్టమొదటి ఇండియన్ కంపెనీగా అవతరణ

Reliance: అరుదైన మైలురాయిని చేరుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్.. మొట్టమొదటి ఇండియన్ కంపెనీగా అవతరణ

భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఆయిల్ నుంచి టెలికం వరకు బహుళ వ్యాపారాలు నిర్వహిస్తున్న ఈ దేశీయ వ్యాపార దిగ్గజం మార్కెట్ క్యాపిటలైజేషన్ మంగళవారం రూ.20 లక్షల కోట్ల మార్క్‌ను తాకింది.

Mukesh Ambani:అంబానీకి మళ్లీ బెదిరింపులు.. ఇద్దరు అరెస్ట్.. నిందితులలో తెలంగాణ యువకుడు

Mukesh Ambani:అంబానీకి మళ్లీ బెదిరింపులు.. ఇద్దరు అరెస్ట్.. నిందితులలో తెలంగాణ యువకుడు

రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries) అధినేత ముఖేష్ అంబానీ(Mukesh Ambani) టార్గెట్ గా వరుస బెదిరింపుల ఈమెయిల్స్ రావడం వ్యాపారా వర్గాల్లో కలకలం రేపుతోంది. తాజాగా తెలంగాణ(Telangana)కు చెందిన ఓ వ్యక్తి ముఖేష్ ని హత్య చేస్తానని బెదిరించారు. నిందితుడిని తెలంగాణకు చెందిన గణేష్ రమేష్ వనపర్తి(19)గా గుర్తించారు.

Mukesh Ambani: ముఖేష్ అంబానీకి మళ్లీ బెదిరింపులు.. రూ.400 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తానంటూ హెచ్చరిక!

Mukesh Ambani: ముఖేష్ అంబానీకి మళ్లీ బెదిరింపులు.. రూ.400 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తానంటూ హెచ్చరిక!

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి మరోసారి బెదిరింపులు వచ్చాయి. నాలుగు రోజుల వ్యవధిలోనే మూడు సార్లు బెదిరింపులు రావడం గమనార్హం. తాజాగా దుండగుడు రూ.400 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు.

RIL: ముకేష్ అంబానీ పిల్లలకు శాలరీ వద్దు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక తీర్మానం

RIL: ముకేష్ అంబానీ పిల్లలకు శాలరీ వద్దు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక తీర్మానం

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేష్ అంబానీ ముగ్గురు పిల్లలను బోర్డు సభ్యులుగా నియమించేందుకు షేర్ హోల్డర్ల అనుమతిని కంపెనీ కోరింది. ఈ మేరకు కంపెనీ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆకాశ్, ఇషా, అనంత అంబానీలు బోర్డు మీటింగులు, కమిటీ సమావేశాల్లో పాల్గొన్నందుకుగానూ ఫీజుల రూపంలో మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని, శాలరీ ఉండబోదని తీర్మానంలో కంపెనీ పేర్కొంది.

Reliance JIO: ఏడో వార్షికోత్సవం సందర్భంగా జియో బంపరాఫర్.. ఈ ప్రీ-పెయిడ్ ప్లాన్స్‌పై ఏయే ఆఫర్లంటే?

Reliance JIO: ఏడో వార్షికోత్సవం సందర్భంగా జియో బంపరాఫర్.. ఈ ప్రీ-పెయిడ్ ప్లాన్స్‌పై ఏయే ఆఫర్లంటే?

రిలయన్స్ జియో రావడం రావడంతోనే టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఏడాది కాలంపాటు ఉచితంగా సేవలు (కాల్స్, డేటా, మెసేజ్) అందించడంతో.. అప్పటివరకూ ఆ సేవలకు..

Dhirubhai Ambani: నెలకు రూ.300 జీతానికి పనిచేసిన ధీరూభాయ్ అంబానీ.. వేల కోట్లను ఎలా సంపాదించాడు.. పెట్రోల్ బంక్‌లో పనిచేసి..!

Dhirubhai Ambani: నెలకు రూ.300 జీతానికి పనిచేసిన ధీరూభాయ్ అంబానీ.. వేల కోట్లను ఎలా సంపాదించాడు.. పెట్రోల్ బంక్‌లో పనిచేసి..!

రూ. 300 నుండి వేలకోట్లకు పడగలెత్తిన ధీరూభాయ్ అంబానీ వ్యాపార సూత్రమేమిటో.. ఎలా సంపాదించాడో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది.

Nita Ambani: రిలయన్స్ బోర్డుకు నీతా అంబానీ రాజీనామా! బోర్డులోకి అంబానీ సంతానం

Nita Ambani: రిలయన్స్ బోర్డుకు నీతా అంబానీ రాజీనామా! బోర్డులోకి అంబానీ సంతానం

వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కంపెనీ 46వ వార్షిక సమావేశాల్లో ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి