Home » Recharge plans
ప్రభుత్వ టెలికాం కంపెనీ తన 4G నెట్వర్క్ను కొన్ని టెలికాం సర్కిల్లలో ఇప్పటికే ప్రత్యక్ష ప్రసారం చేసింది. మరో రెండు, మూడు నెలల్లో కంపెనీ దేశవ్యాప్తంగా 4G సేవలను ప్రారంభించవచ్చు. నెట్వర్క్ అప్గ్రేడ్తో పాటు కంపెనీ ఇప్పటికే అన్ని ప్రైవేట్ టెలికాం కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు BSNL 365 రోజుల చెల్లుబాటుతో చౌకైన ప్లాన్ను ప్రకటించింది.
ఇటివల దేశంలో ప్రైవేట్ కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ల ధరలను భారీగా పెంచేశాయి. డేటా ప్లాన్స్తో పాటు టాక్ టైం ప్లాన్లను కూడా మార్పు చేశారు. దీంతో అనేక మంది కస్టమర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రైవేటు నెట్ వర్క్ నుంచి BSNLకు మారిపోతున్నారు. ఈ క్రమంలోనే BSNL కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ ప్లాన్లను ప్రవేశపెట్టింది.
బీఎస్ఎన్ఎల్.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియాలు టారిఫ్ చార్జీలు పెంచినప్పటి నుంచి ఆ టెలికాం సంస్థల వినియోగదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. భారీగా పెరిగిన రీచార్జ్ ధరలతో యూజర్లు నెట్టుక్కురావడం కష్టంగా మారింది.
దేశ వ్యాప్తంగా దాదాపు 48 కోట్ల మంది వినియోగదారులతో జియో నంబర్ 1 టెలికాం సంస్థగా ఉంది. అయితే ఇటీవల రిలయన్స్ జియో టారిఫ్ ఛార్జీలను పెంచింది. దీంతో అన్ని రీచార్జ్ ధరలు పెరిగాయి. పెరిగిన ధరలను భరించలేక వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జియో, ఎయిర్ టెల్, ఐడియా.. ఇలా మూడు టెలికాం కంపెనీలు జులై 3 నుంచి టారిఫ్ ఛార్జీలను పెంచాయి. దీంతో చాలా మంది చూపు తక్కువ రీచార్జ్ ధరలున్న బీఎస్ఎన్ఎల్పై పడింది.
ఎయిర్టెల్(Airtel) వినియోగదారులకు మళ్లీ షాకింగ్ న్యూస్ వచ్చేసింది. కంపెనీ ఇటీవల తన ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ ప్లాన్ల ధరలను 11 నుంచి 12 శాతం పెంచగా, అవి జులై 3 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు ఎయిర్టెల్ తన మూడు డేటా ప్యాక్ల(data packs) ధరలను ఏకంగా రూ.60 పెంచేసింది.
స్పెక్ట్రమ్ వేలంతో జియో భారీగా రీచార్జ్ ధరలను పెంచగా.. ఇప్పుడు ఎయిర్టెల్ కూడా అదే బాటలో నడుస్తోంది. ఎయిర్ టెల్ కూడా సవరించిన మొబైల్ టారిఫ్లను ప్రకటించింది. కంపెనీ ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ ప్లాన్లలో వివిధ విభాగాలలో ధరలను పెంచింది.
ఎయిర్టెల్ సరికొత్త రీఛార్జ్ ప్లాన్లతో(Airtel Recharge Plans) కొత్త ట్రెండ్ను సృష్టిస్తోంది. కంపెనీ ఈ మధ్యే తక్కువ ధరలో ఎక్కువ కాలం చెల్లుబాటును అందించే రెండు ప్లాన్లను ప్రవేశపెట్టింది. తాజాగా మరో ప్లాన్తో ముందుకొచ్చింది.
దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థల్లో ఒకటైన ఎయిర్టెల్(Airtel) అనేక రీఛార్జ్ ప్లాన్లతో వస్తోంది. చాలా ప్లాన్లు తగినంత డేటా, అపరిమిత కాలింగ్, ఎక్కువ కాలం చెల్లుబాటు వ్యవధితో వస్తున్నాయి. ఎయిర్టెల్ నుంచి స్టాండ్అవుట్ రీఛార్జ్ ప్లాన్ అనగానే మొదట గుర్తొచ్చేది రూ. 699 ప్లాన్.
భారత్లో ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఎయిర్టెల్(Airtel) ఒకటి. ఇది సరసమైన ధరలకే అత్యత్తమైన ప్లాన్లను అందిస్తోంది. అయితే తాజాగా ఎయిర్ టెల్ ఒక ప్లాన్ వాలిడిటీ గడువును పెంచింది.