Home » RCB
మళ్లీ విరాట్ కోహ్లీనే బెంగళూరు కెప్టెన్గా నియమిస్తారని వార్తలు వస్తున్న వేళ ఆర్సీబీ కొత్త నాయకుడితో ముందుకు వచ్చింది. యువ బ్యాటర్ రజిత్ పటీదార్కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తూ ఆర్సీబీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
Team India: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గత కొన్నాళ్లుగా ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్నాడు. వరుస వైఫల్యాలతో అన్ని వైపుల నుంచి విమర్శలు మూటగట్టుకుంటున్నాడు.
IPL 2025: ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవని జట్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఒకటి. ప్రతిసారి ఎన్నో అంచనాలతో బరిలోకి దిగడం, ఒట్టి చేతులతో వెళ్లడం ఆ టీమ్కు రివాజుగా మారింది.
వరుసగా రెండు సెంచరీలు కొడితేనే వాటే బ్యాటర్ అంటూ మెచ్చుకుంటారు. అలాంటిది ఓ ప్లేయర్ ఏకంగా 6 మ్యాచుల్లో 5 సెంచరీలు కొట్టాడు. మరి.. ఎవరా క్రికెటర్? అనేది ఇప్పుడు చూద్దాం..
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి గుడ్బై చెప్పి చాన్నాళ్లు కావొస్తోంది. అటు భారత జట్టుతో పాటు ఇటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ పోస్ట్కూ అతడు దూరంగా ఉంటున్నాడు. తన ఆటేదో తాను ఆడుకోవడం అన్నట్లు ఉంటున్నాడు.
ఆర్సీబీ జట్టు బ్యాటర్లకు పెట్టింది పేరు. ఇప్పటిదాకా ఐపీఎల్లో ఒక్కసారి కూడా ట్రోఫీ నెగ్గకపోయినా ఆ టీమ్ ప్లేయర్లు బ్యాటింగ్ విధ్వంసాల్లో ఎన్నోసార్లు వార్తల్లో నిలిచారు. మరోమారు ఆ టీమ్ బ్యాటర్ ఒకరు ఊచకోతతో అందరి దృష్టి ఆకర్షించాడు.
బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మహిళల క్రికెట్ మ్యాచ్ లోనూ ఆర్సీబియన్లు సందడి చేశారు. ఎర్ర జెండాలతో వచ్చి ‘ఈ సాలా కప్ నమ్దే’ అంటూ స్లోగన్స్ వినిపించారు. గ్రౌండ్ లో బిగ్గరగా నినాదాలు చేస్తూ జట్టును హుషారెత్తించారు. అయితే, కొందరు టీమిండియా అభిమానులు మాత్రం ఎక్కడో తేడా కొడుతోందంటూ ఆర్సీబీ అభిమానులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రేజ్, పాపులారిటీ ఏటికేడు మరింత పెరుగుతూ పోతోంది. క్యాష్ రిచ్ లీగ్ ఆవిర్భవించి 16 ఏళ్లు గడుస్తున్నా ఆదరణ విషయంలో తగ్గేదేలే అంటూ దూసుకెళ్తోంది. అందుకు తగ్గట్లే లీగ్ బ్రాండ్ వాల్యూ కూడా అంతకంతా పెరుగుతూ పోతోంది.
Kohli-Ashwin: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఏది చెప్పాలనుకున్నా తడబడకుండా చెప్పేస్తాడు. ఏ విషయం మీదైనా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు పంచుకుంటాడు.
RCB: ఐపీఎల్ మెగా ఆక్షన్లో స్టార్ ప్లేయర్లను కాకపోయినా మంచి ఆటగాళ్లను తీసుకోవడంలో సక్సెస్ అయింది ఆర్సీబీ. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్, జోష్ హేజల్వుడ్ లాంటి నాణ్యమైన పేసర్లను తీసుకుంది.