• Home » RBI

RBI

Rs.10 coins: రూ.10 నాణేలు తీసుకోవట్లే..

Rs.10 coins: రూ.10 నాణేలు తీసుకోవట్లే..

అన్ని వర్తక సముదాయాల్లో కొనుగోలుదారుల ఇచ్చే 10, 20 నాణేలు తీసుకోవాలని, లేకపోతే జైలుకి వెళ్ళాల్సి ఉంటుందని ఆర్బీఐ తాజా ప్రకటన జారీచేసిన సంగతి విదితమే. కానీ దీనికి విరుద్దంగా కొందరు వ్యాపారులు నాణేలను తిరస్కరిస్తున్నారు.

RBI: ఆర్బీఐ ప్లాన్ సక్సెస్.. ఈ డిపాజిట్లు పెరిగాయన్న నివేదిక

RBI: ఆర్బీఐ ప్లాన్ సక్సెస్.. ఈ డిపాజిట్లు పెరిగాయన్న నివేదిక

భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక విషయాన్ని ప్రకటించింది. సాధారణ ప్రజలు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వెల్లడించింది. ఇటివల నివేదికలో ఆకర్షణీయమైన వడ్డీతో కూడిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల వృద్ధి కరెంట్ ఖాతాలు, పొదుపు ఖాతాల (CASA) వృద్ధిని అధిగమించాయని తెలిపింది.

Shaktikanta Das: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఆర్బీఐ గవర్నర్

Shaktikanta Das: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఆర్బీఐ గవర్నర్

ఎసిడిటీతో ఆసుపత్రిలో చేరిన శక్తికాంత్ దాస్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, మరో కొద్ది గంటల్లో డిశ్చార్చ్ అవుతారని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆర్బీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.

వస్తున్నాయ్‌.. ఆర్‌బీఐ డేటా సెంటర్లు

వస్తున్నాయ్‌.. ఆర్‌బీఐ డేటా సెంటర్లు

ఆర్థిక సేవల రంగంలోని చిన్న కంపెనీలకు అందుబాటు ధరల్లో క్లౌడ్‌ డేటా స్టోరేజీ వసతి కల్పించడం లక్ష్యంగా భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) దేశంలో లోకల్‌ క్లౌడ్‌ డేటా స్టోరేజీ కేంద్రాలు ఏర్పాటు చేసే యోచనలో ఉంది. వీటిలో ఒకటి హైదరాబాద్‌లోను, మరొకటి ముంబైలోను

Viral News: లష్కరే తోయిబా అంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఫోన్.. తర్వాత ఏమైందంటే..

Viral News: లష్కరే తోయిబా అంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఫోన్.. తర్వాత ఏమైందంటే..

దేశంలో కొన్ని రోజుల క్రితం రైల్వే స్టేషన్, స్కూల్స్, పలు ఆస్పత్రులకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతోపాటు ఇటివల ఎయిర్ పోర్టులకు ఇలాంటి కాల్స్ వస్తే అనేక విమాన సర్వీసులు ఆగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ తాజాగా మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లష్కరే తోయిబా అంటూ ఫోన్ వచ్చింది.

దుర్గా కోఆపరేటివ్‌ బ్యాంకు లైసెన్సు రద్దు

దుర్గా కోఆపరేటివ్‌ బ్యాంకు లైసెన్సు రద్దు

పెద్ద ఎత్తున బకాయిలు పేరుకుపోవడం, డిపాజిట్లు లేకపోవడంతో విజయవాడ వన్‌టౌన్‌లోని దుర్గా కో ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు లైసెన్సును రద్దు చేస్తూ రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Rs 2000 Notes: ఇప్పటికీ ప్రజల దగ్గరే రూ.6970 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు.. ఆర్బీఐ కీలక ప్రకటన..

Rs 2000 Notes: ఇప్పటికీ ప్రజల దగ్గరే రూ.6970 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు.. ఆర్బీఐ కీలక ప్రకటన..

గతేడాది మే 19వ తేదీన ఆర్బీఐ రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. అప్పటికి చెలామణిలో ఉన్న రూ.2 వేల నోట్ల విలువ ఏకంగా రూ. 3.56 లక్షల కోట్లు. ఆ ప్రకటన తర్వాత ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోవడం లేదా తమ ఖాతాల్లో జమ చేసుకోవడం వంటివి చేశారు.

November: నవంబర్‌‌లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులంటే..?

November: నవంబర్‌‌లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులంటే..?

నవంబర్ మాసం ప్రారంభమైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని బ్యాంకులకు ఉన్న సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం విడుదల చేసింది.

Dhanteras: ఇంగ్లండ్‌ నుంచి భారీగా బంగారం తరలింపు.. ఎందుకంటే

Dhanteras: ఇంగ్లండ్‌ నుంచి భారీగా బంగారం తరలింపు.. ఎందుకంటే

మన దేశానికి పెద్ద ఎత్తున బంగారం నిల్వలు ఉన్నాయి. ఈ పసిడిని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ ఆధీనంలో ఉంటుంది. 1990లలో కొన్ని పరిస్థితుల కారణంగా తాకట్టు పెట్టిన ఈ బంగారాన్నిక్రమంగా దేశంలోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం కీలక పరిణామం జరిగింది.

High Court: మార్గదర్శి కేసులో వాదనలకు సిద్ధంకండి

High Court: మార్గదర్శి కేసులో వాదనలకు సిద్ధంకండి

మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ కేసులో వాదనలు వినిపించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) సిద్ధంగా ఉండాలని తెలంగాణ హైకోర్టు నిర్దేశించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి