• Home » RBI

RBI

RBI: జగన్ సర్కారుకు మరో రూ.2 వేల కోట్ల అప్పు.. ఆర్‌బీఐకి ఏపీ ఇండెంట్

RBI: జగన్ సర్కారుకు మరో రూ.2 వేల కోట్ల అప్పు.. ఆర్‌బీఐకి ఏపీ ఇండెంట్

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సర్కారు (Jagan government) మరో రూ.2 వేల కోట్ల అప్పు తెస్తోంది.

Swaminathan Janakiraman: అర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా ఎస్‌బీఐ ఎండీ స్వామినాథన్

Swaminathan Janakiraman: అర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా ఎస్‌బీఐ ఎండీ స్వామినాథన్

స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌ స్వామినాథన్ జానకిరామన్ ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్‌గా కేంద్రం మంగళవారంనాడు నియమించింది. బాధ్యతలు చేపట్టిన నుంచి మూడేళ్ల పాటు లేదా తదితర ఉత్వర్వులు వెలువడేంత వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.

RBI: 71 వేల జీతంతో ఆర్బీఐలో పోస్టులు

RBI: 71 వేల జీతంతో ఆర్బీఐలో పోస్టులు

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ)...కింద పేర్కొన్న విభాగాల్లో జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి

SBI: రూ.2000 నోట్ల ఉపసంహరణ తర్వాత ముఖ్యమైన విషయాన్ని వెల్లడించిన ఎస్‌బీఐ..

SBI: రూ.2000 నోట్ల ఉపసంహరణ తర్వాత ముఖ్యమైన విషయాన్ని వెల్లడించిన ఎస్‌బీఐ..

దేశ ఆర్థిక వ్యవస్థ నుంచి రూ.2 వేల నోటు ఉపసంహరణపై (Rs 2000 notes) అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బీఐ (SBI) కీలక రిపోర్ట్ విడుదల చేసింది. దేశంలో డిపాజిట్లు, రుణాలు, వినియోగంపై ఈ పెద్ద నోటు ఉపసంహరణ గణనీయ ప్రభావాన్ని చూపుతుందని అంచనా వేసింది. వినియోగ డిమాండ్ రూ.55 వేల కోట్ల మొత్తంలో పెరగొచ్చని విశ్లేషించింది. రూ.2 వేల నోటు ఉపసంహరణ ఫలితాల్లో వినియోగ డిమాండ్ తక్షణం పెరుగుదల ఒకటని తెలిపింది.

Rs.500 Notes : రూ.500 నోట్లు అదృశ్యం వార్తలపై ఆర్బీఐ స్పందన

Rs.500 Notes : రూ.500 నోట్లు అదృశ్యం వార్తలపై ఆర్బీఐ స్పందన

అంతుబట్టని రీతిలో రూ.88,032.50 కోట్ల విలువైన రూ.500 నోట్లు అదృశ్యమైనట్లు జరుగుతున్న ప్రచారాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) కొట్టిపారేసింది. నాసిక్ కరెన్సీ నోట్ ముద్రణాలయంలో ముద్రితమైన ఈ నోట్లు ఆర్బీఐకి చేరలేదని సమాచార హక్కు చట్టం (RTI) ప్రకారం చేసిన దరఖాస్తుకు సమాధానం వచ్చిందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

RBI: రూ.500 నోట్లపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక ప్రకటన...

RBI: రూ.500 నోట్లపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక ప్రకటన...

పెద్ద రూ.2000 నోట్లు ఉపసంహరించుకున్న నేపథ్యంలో రూ.500 నోట్లపై వెలుడుతున్న ఊహాగానాలకు కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) ఫుల్ క్లారిటీ ఇచ్చింది. రూ.500 నోట్లను సర్క్యూలేషన్ నుంచి ఉపసంహరించుకునే ఉద్దేశ్యమేమీ లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు.

2000 Notes: 2000 నోట్లపై మరో కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..!

2000 Notes: 2000 నోట్లపై మరో కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..!

ఈ ఏడాది మే 19న ఆర్బీఐ 2వేల నోట్ల రద్దును ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ 2వేల నోట్ల డిపాజిట్లపై కీలక ప్రకటన చేశారు. గడిచిన 20 రోజుల్లో 2వేల నోట్ల డిపాజిట్ గణనీయంగా పెరిగిందని వెల్లడించింది.

RBI Policy Rates : కీలక రేట్లపై ఆర్బీఐ సంచలన ప్రకటన

RBI Policy Rates : కీలక రేట్లపై ఆర్బీఐ సంచలన ప్రకటన

భారతీయ రిజర్వు బ్యాంక్ గురువారం అందరూ ఊహించినట్లుగానే రెపో రేటును యథాతథంగా కొనసాగించింది.

Rs 2000 Note: 2000 రూపాయల నోటు మార్పిడిపై కీలక పరిణామం.. బంతి సుప్రీం కోర్టులో..!

Rs 2000 Note: 2000 రూపాయల నోటు మార్పిడిపై కీలక పరిణామం.. బంతి సుప్రీం కోర్టులో..!

భారతీయ రిజర్వు బ్యాంక్, భారతీయ స్టేట్ బ్యాంక్ రూ.2,000 నోట్ల మార్పిడికి అనుసరిస్తున్న విధానాన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో అపీలు దాఖలు చేసే

RBI Annual Report: 2023లో పెరిగిన బ్యాంక్ మోసాలు, వెల్లడించిన RBI

RBI Annual Report: 2023లో పెరిగిన బ్యాంక్ మోసాలు, వెల్లడించిన RBI

2022-23 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రంగంలో మోసాలు(Frauds) పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. బ్యాంకింగ్ రంగంలో మోసాల సంఖ్య 13,530కి చేరుకుందని రిజర్వ్ బ్యాంక్ వార్షిక నివేదికలో పేర్కొంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి