• Home » Ranchi

Ranchi

IPL2024: ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఐపీఎల్ ఆటగాడి తండ్రి.. ఐపీఎల్ ఆ ఆటగాడి విలువ రూ.3.60 కోట్లు

IPL2024: ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఐపీఎల్ ఆటగాడి తండ్రి.. ఐపీఎల్ ఆ ఆటగాడి విలువ రూ.3.60 కోట్లు

ఐపీఎల్‌లో అడుగుపెట్టిన క్రికెటర్ల జీవితం దశ తిరుగుతుంది. క్రికెటర్ కెరియర్‌లోనే కాకుండా ఆర్థికంగానూ మరో స్థాయికి ఎదుగుతారు. కానీ ఈ ఏడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేస్తున్న ఓ ఆటగాడి తండ్రి మాత్రం ఇంకా సాదాసీదాగా ఓ ఎయిర్‌పోర్ట్ వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. కొడుకు ఉన్నతస్థాయికి ఎదిగినా ఇంకా కష్టపడుతున్న ఆయన ఎవరంటే.. ఐపీఎల్ వేలంపాటలో గుజరాత్ టైటాన్స్ ఏకంగా రూ.3.60 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన క్రికెట్ యువకెరటం రాబిన్స్ తండ్రి ఫ్రాన్సిస్ జేవియర్ మింజ్. కొడుకు రాత్రికి రాత్రే కోటీశ్వరుడైనా ఆయన మాత్రం ఇంకా సెక్యూరిటీగానే ఉద్యోగాన్ని చేస్తున్నారు.

Jharkhand Floor test: బలపరీక్షకు హాజరుకానున్న హేమంత్ సోరెన్... కోర్టు అనుమతి

Jharkhand Floor test: బలపరీక్షకు హాజరుకానున్న హేమంత్ సోరెన్... కోర్టు అనుమతి

జార్ఖాండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఈడీ అరెస్టుతో బిర్సా ముండా జైలులో ఉన్న హేమంత్ సోరెన్‌కు ఊరట లభించింది. జేఎంఎం కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంపయి సోరెన్ ఈనెల 5న అసెంబ్లీలో బలనిరూపణ చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగే ఓటింగ్‌కు హాజరయ్యేందుకు హేమంత్ సోరెన్‌ను రాంచీ ప్రత్యేక కోర్టు అనుమతించింది.

Jharkhand: రాంచీలో టెన్షన్ టెన్షన్.. ఎమ్మెల్యేల సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ

Jharkhand: రాంచీలో టెన్షన్ టెన్షన్.. ఎమ్మెల్యేల సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ

భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అరెస్టు చేయవచ్చనే భయంతో జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని ఎమ్మెల్యేలందరూ రాంచీకి చేరుకున్నారు.

Dhoni: ధోనీనే రూ.15 కోట్లకు మోసం చేసిన కేటుగాళ్లు..కోర్టుకు చేరిన ధోని

Dhoni: ధోనీనే రూ.15 కోట్లకు మోసం చేసిన కేటుగాళ్లు..కోర్టుకు చేరిన ధోని

స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ(Dhoni) కూడా కోట్ల రూపాయలు మోసపోయారు. అవును మీరు విన్నది నిజమే. తాజాగా ఇద్దరు రూ.15 కోట్ల మేర తనను మోసం చేశారని ధోనీ ఏకంగా కోర్టులో కేసు వేశారు.

Viral: అత్తింట్లో కూతురి కష్టాలు చూసి చలించిపోయిన తండ్రి.. బాణసంచా, ఊరేగింపుతో ఏం చేశాడంటే..?

Viral: అత్తింట్లో కూతురి కష్టాలు చూసి చలించిపోయిన తండ్రి.. బాణసంచా, ఊరేగింపుతో ఏం చేశాడంటే..?

రోజులు మారాయి. ఒకప్పుడు తనను తన భర్త వేధిస్తున్నాడని కూతురు తల్లిదండ్రులకు చెబితే సర్దుకుపోమ్మని చెప్పేవారు. లేదంటే ఇద్దరిని కూర్చొబెట్టి మాట్లాడేవారు. అవసరమైతే పెద్ద మనుషులతో చెప్పించేవారు. చివరకు కష్టమో, నష్టమో.. కొట్టినా, తిట్టినా.. నీ భర్తే కదా సర్దుకుపోమ్మని కూతురికి చెప్పేవారు.

Hazaribagh: అల్యూమీనియం ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఇద్దరు కార్మికుల దుర్మరణం

Hazaribagh: అల్యూమీనియం ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఇద్దరు కార్మికుల దుర్మరణం

జార్ఖండ్(Jharkhand) రాజధాని రాంచీ(Ranchi)కి 120 కి.మీ.ల దూరంలో ఉన్న ఓ అల్యూమీనియం ఫ్యాక్టరీ(Alluminium Factory)లో జరిగిన పేలుడు ఘటనలో ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు.

Ranchi: రిమ్స్‌లో మహిళ ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది...

Ranchi: రిమ్స్‌లో మహిళ ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది...

జార్ఖండ్‌ రాష్ట్రంలోని రాంచీ రిమ్స్‌లో ఓ మహిళ ఐదుగురు పిల్లలకు జన్మనివ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నవజాత శిశువులు తక్కువ బరువుతో ఉండటంతో వారిని ఎన్ఐసీయూలో ఉంచామని వైద్యులు చెప్పారు...

Lok sabha Elections 2024: సంచలన ప్రకటన  చేసిన ఆర్జేడీ, జేఎంఎం

Lok sabha Elections 2024: సంచలన ప్రకటన చేసిన ఆర్జేడీ, జేఎంఎం

రాష్ట్రీయ జనతాదళ్, జార్ఖాండ్ ముక్తి మోర్చా సంయుక్తంగా ఆదివారంనాడు సంచలన ప్రకటన చేశాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో...

 India vs New Zealand: కివీస్‌తో తొలి టీ20.. టాస్ గెలిచిన టీమిండియా

India vs New Zealand: కివీస్‌తో తొలి టీ20.. టాస్ గెలిచిన టీమిండియా

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్-కివీస్ మధ్య ఇక్కడి

తాజా వార్తలు

మరిన్ని చదవండి