• Home » Ramojirao

Ramojirao

Venkaiah Naidu: 'తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం'.. వెంకయ్యనాయిడు కీలక వ్యాఖ్యలు!

Venkaiah Naidu: 'తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం'.. వెంకయ్యనాయిడు కీలక వ్యాఖ్యలు!

తాను చదువుకునే రోజుల్లో తెలియక హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నానని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గుర్తుచేశారు. తాను వీధి బడిలో చదువుకుని... ఉప రాష్ట్రపతి వరకు వెళ్లానని తెలిపారు.

Ramoji Excellence Awards 2025: మహోన్నత వ్యక్తి, బహుముఖ ప్రజ్ఞాశాలి రామోజీరావు

Ramoji Excellence Awards 2025: మహోన్నత వ్యక్తి, బహుముఖ ప్రజ్ఞాశాలి రామోజీరావు

సాధారణ రైతు బిడ్డ స్థాయి నుంచి.. ప్రపంచమంతా తెలుగువారి వైపు చూసేలా ఎదిగిన దివంగత రామోజీ రావు జీవితం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని పలువురు ప్రముఖులు ప్రశంసించారు. రామోజీ స్థాపించిన సంస్థల ద్వారా ఎంతోమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం పొందారని..

CM Chandrababu: సమాజంపై రామోజీరావు వేసిన ముద్ర ఎన్నటికీ చెరిగిపోదు: సీఎం చంద్రబాబు

CM Chandrababu: సమాజంపై రామోజీరావు వేసిన ముద్ర ఎన్నటికీ చెరిగిపోదు: సీఎం చంద్రబాబు

సమాజంపై రామోజీరావు వేసిన ముద్ర ఎన్నటికీ చెరిగిపోదని సీఎం చంద్రబాబు కొనియాడారు. రామోజీ గ్రూపు అంటేనే విశ్వసనీయతకు నిలువెత్తు రూపమని అన్నారు. పత్రిక అంటే సమాచార స్రవంతి మాత్రమే కాదని,  ప్రజా ప్రయోజనాల కోసం పోరాడే ఖడ్గం అని పాత్రికేయానికే కొత్త అర్థాన్ని రామోజీరావు ఇచ్చారని సీఎం చంద్రబాబు తెలిపారు.

Ramoji Rao: రైతు కుటుంబం నుంచి పద్మవిభూషణ్‌ దాకా!

Ramoji Rao: రైతు కుటుంబం నుంచి పద్మవిభూషణ్‌ దాకా!

రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్‌గా, దిగ్గజ వ్యాపారవేత్తగా, సినీ నిర్మాతగా అనితర సాధ్యమైన ప్రయాణం సాగించిన రామోజీరావుది సాధారణ మధ్య తరగతి రైతు కుటుంబం. కృష్ణా జిల్లాలోని పెదపారుపూడి గ్రామానికి చెందిన చెరుకూరి

Chandra Babu : చరిత్రలో రామోజీకి చిరస్థాయి

Chandra Babu : చరిత్రలో రామోజీకి చిరస్థాయి

ఉత్తమ పాత్రికేయ విలువలను సమాజానికి అందించిన ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీరావు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

Tummala Nageshwara rao: కమ్యూనిస్టు యోధులే రామోజీకి స్ఫూర్తి..

Tummala Nageshwara rao: కమ్యూనిస్టు యోధులే రామోజీకి స్ఫూర్తి..

చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహనీయుల స్ఫూర్తితో, వామపక్ష భావజాలంతో రామోజీరావు వ్యాపార సంస్థలను నిర్వహించారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

 Ramoji Rao: రామోజీరావు పార్థివ దేహానికి చంద్రబాబు నివాళి

Ramoji Rao: రామోజీరావు పార్థివ దేహానికి చంద్రబాబు నివాళి

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు (Ramoji Rao) ఇవాళ తెల్లవారుజామున ఆరోగ్య సమస్యలతో మృతిచెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌ నానక్‌రామ్‌ గూడలోని స్టార్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. గుండెకు స్టెంట్ వేసి, ఐసీయూలో ఉంచినా ఫలితం లేకుండా పోయింది. ఆయన మృతిపట్ల తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), ఆయన సతీమణి భువనేశ్వరి కూడా సంతాపం ప్రకటించారు.

Ramoji Rao: రామోజీకి నివాళిగా.. ఏపీలో రెండు రోజుల పాటు సంతాప దినాలు

Ramoji Rao: రామోజీకి నివాళిగా.. ఏపీలో రెండు రోజుల పాటు సంతాప దినాలు

రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు (Ramoji Rao) నేడు(శనివారం) తెల్లవారుజామున ఆరోగ్య సమస్యలతో మృతిచెందిన విషయం తెలిసిందే. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌ నానక్‌రామ్‌ గూడలోని స్టార్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆయన మరణించారు.

Ramoji Rao: ఆదివారం రామోజీరావు అంత్యక్రియలు

Ramoji Rao: ఆదివారం రామోజీరావు అంత్యక్రియలు

రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు (Ramoji Rao) ఈరోజు(ఆదివారం) తెల్లవారుజామున ఆరోగ్య సమస్యలతో మృతిచెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌ నానక్‌రామ్‌ గూడలోని స్టార్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు.

Ramoji Rao: ఫిల్మ్ సిటీ కోసం పరితపించేవారు..!!

Ramoji Rao: ఫిల్మ్ సిటీ కోసం పరితపించేవారు..!!

మీడియా ఐకాన్ రామోజీరావు ఈ రోజు తెల్లవారు జామున కన్నుమూశారు. రామోజీ మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినాయకురాలు మమతా బెనర్జీ స్పందించారు. తెలుగుజాతికి రామోజీరావు మార్గదర్శి అని కొనియాడారు. ఫిల్మ్ సిటీ సందర్శించాలని రామోజీ రావు తనను ఒకసారి ఆహ్వానించారని గుర్తుచేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి