• Home » Ramoji Rao

Ramoji Rao

Ramoji Rao: అర్ధ శతాబ్ది... అద్వితీయ ముద్ర!

Ramoji Rao: అర్ధ శతాబ్ది... అద్వితీయ ముద్ర!

రామోజీరావు లాగా ఒక్క రోజు బతికినా చాలు అని ఆస్కార్‌ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు కీరవాణి అన్నారు. రామోజీరావులాగా వ్యాపారం చేయాలని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేలమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కలలుగంటారు.

RK Kothapaluku: జనం నేర్పిన గుణపాఠం

RK Kothapaluku: జనం నేర్పిన గుణపాఠం

‘‘ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అవ్వాతాతల ఆప్యాయత, అక్కచెల్లెమ్మల అనురాగం ఏమైపోయింది? ఆధారాలు లేవు కనుక ఏదో జరిగిందని చెప్పడం లేదు’’... ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత..

CHIRANJEEVI: ఆయనలో చిన్నపిల్లాడిని చూశా..

CHIRANJEEVI: ఆయనలో చిన్నపిల్లాడిని చూశా..

రామోజీరావులో అందరూ గాంభీర్యాన్ని చూస్తే నేను మాత్రం ఆయనలోని చిన్నపిల్లాడిని చూశా. నేను 2009లో ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి సలహాల కోసం ఆయన్ను తరచూ కలిసేవాడిని.

Pawan Kalyan: ఇబ్బందులున్నా తట్టుకున్నారు..

Pawan Kalyan: ఇబ్బందులున్నా తట్టుకున్నారు..

రామోజీరావు గారి మరణం దిగ్ర్భాంతి కలిగించింది. ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి ఆయనను కలవాలనుకున్నాను. ఈలోపే ఇలా జరిగింది.

 PM Narendra Modi: దిగ్గజాన్ని కోల్పోయాం..

PM Narendra Modi: దిగ్గజాన్ని కోల్పోయాం..

రామోజీ మరణంతో మీడియా, వినోద రంగం ఓ దిగ్గజాన్ని కోల్పోయింది. రామోజీరావు ఎంతో మందికి మార్గదర్శకునిగానిలిచారు. ఆయన ఎందరికో ఆదర్శమైన వ్యాపారవేత్త.

Ramoji Rao: అఖండ తెలుగు జ్యోతి ఆరిపోయింది..

Ramoji Rao: అఖండ తెలుగు జ్యోతి ఆరిపోయింది..

రామోజీరావు మరణంతో ఒక అఖండమైన తెలుగు జ్యోతి ఆరిపోయిందని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. రామోజీరావు ఒక వ్యక్తి కాదు, శక్తిమంతమైన వ్యవస్ధ అని తెలిపారు. ఆయన చేతలు, రాతలు, ఆయన చేపట్టిన కార్యక్రమాలు భావి తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

Ramoji Rao Passes Away: అక్షర యోధుడు రామోజీకి అశ్రునివాళి

Ramoji Rao Passes Away: అక్షర యోధుడు రామోజీకి అశ్రునివాళి

Ramoji Rao Passed Away: ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన.. శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ నెల 5వ తేదీన ఆయన శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదురవడంతో..

 Ramoji Rao: రామోజీరావు పార్థివ దేహానికి చంద్రబాబు నివాళి

Ramoji Rao: రామోజీరావు పార్థివ దేహానికి చంద్రబాబు నివాళి

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు (Ramoji Rao) ఇవాళ తెల్లవారుజామున ఆరోగ్య సమస్యలతో మృతిచెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌ నానక్‌రామ్‌ గూడలోని స్టార్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. గుండెకు స్టెంట్ వేసి, ఐసీయూలో ఉంచినా ఫలితం లేకుండా పోయింది. ఆయన మృతిపట్ల తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), ఆయన సతీమణి భువనేశ్వరి కూడా సంతాపం ప్రకటించారు.

Ramoji Rao: రామోజీరావు నా రోల్ మోడల్: ఎమ్మెస్ కే ప్రసాద్

Ramoji Rao: రామోజీరావు నా రోల్ మోడల్: ఎమ్మెస్ కే ప్రసాద్

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు (Ramoji Rao) ఇవాళ తెల్లవారుజామున ఆరోగ్య సమస్యలతో మృతిచెందారు. అయితే ఆయన మృతిపై భారత మాజీ క్రికెటర్ ఎమ్మెస్ కే ప్రసాద్ (MS K Prasad) సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని అన్నారు.

Pawan Kalyan: రామోజీరావును కలిసి చాలా విషయాలు చెప్పాలనుకున్నా!

Pawan Kalyan: రామోజీరావును కలిసి చాలా విషయాలు చెప్పాలనుకున్నా!

ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (Ramoji Rao) తిరిగి రానిలోకాలకు చేరుకున్నారు. ఆయన లేరన్న విషయాన్ని తెలు మీడియా ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు యావత్ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు, ప్రముఖులు మీడియా, సోషల్ మీడియా వేదికగా రామోజీ మరణంపై స్పందిస్తున్నారు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి