• Home » Ramoji Film City

Ramoji Film City

Ramoji Rao: రైతు కుటుంబం నుంచి పద్మవిభూషణ్ వరకు

Ramoji Rao: రైతు కుటుంబం నుంచి పద్మవిభూషణ్ వరకు

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు(Ramoji Rao) మృతిచెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో తెల్లవారు జామున 3:45నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఈ నెల 5న గుండె సమస్యలతో ఆయనకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. దీంతో హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం గుండెకు స్టెంట్ వేశారు. అనంతరం ఐసీయూలో చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్సపొందుతూ తెల్లవారుజామున మృతిచెందారు.

Ramoji Rao: ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మృతి..

Ramoji Rao: ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మృతి..

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు(Ramoji Rao) మృతిచెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో తెల్లవారు జామున 3:45నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఈనెల 5న గుండె సమస్యలతో ఆయనకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి.

Ramoji Rao: రామోజీరావు మృతికి ఈటల రాజేందర్ సంతాపం

Ramoji Rao: రామోజీరావు మృతికి ఈటల రాజేందర్ సంతాపం

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు అనారోగ్యంతో ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. రామోజీరావు మృతిపై సీనియర్ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సంతాపం వ్యక్తం చేశారు.

Hyderabad: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్‌పై చికిత్స

Hyderabad: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్‌పై చికిత్స

ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. కొద్ది రోజులుగా అస్వస్థులుగా ఉండటం, బీపీ నియంత్రణ లేకపోవడంతో ఆయన్ను హైదరాబాద్‌ నానక్‌రామ్‌ గూడలోని స్టార్‌ ఆస్పత్రికి తరలించారు.

Ramoji Film City: రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రమాదం.. వెస్టెక్స్‌ ఏషియా కంపెనీ సీఈఓ మృతి

Ramoji Film City: రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రమాదం.. వెస్టెక్స్‌ ఏషియా కంపెనీ సీఈఓ మృతి

రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించిన వెస్టెక్స్‌ ఏషియా కంపెనీ సిల్వర్‌ జూబ్లీ వేడుకల సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ఘటనలో సదరు కంపెనీ సీఈవో మృతి చెందగా, కంపెనీ ప్రెసిడెంట్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

Viral News : సోషల్ మీడియాలో రామోజీరావు ఫొటో వైరల్.. ఇందులో నిజమెంత అని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఆరాతీస్తే..!

Viral News : సోషల్ మీడియాలో రామోజీరావు ఫొటో వైరల్.. ఇందులో నిజమెంత అని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఆరాతీస్తే..!

ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావుకు (Eenadu Groups Chairperson CH Ramoji Rao) సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి