• Home » Ramoji Film City

Ramoji Film City

Ramoji Excellence Awards 2025: మహోన్నత వ్యక్తి, బహుముఖ ప్రజ్ఞాశాలి రామోజీరావు

Ramoji Excellence Awards 2025: మహోన్నత వ్యక్తి, బహుముఖ ప్రజ్ఞాశాలి రామోజీరావు

సాధారణ రైతు బిడ్డ స్థాయి నుంచి.. ప్రపంచమంతా తెలుగువారి వైపు చూసేలా ఎదిగిన దివంగత రామోజీ రావు జీవితం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని పలువురు ప్రముఖులు ప్రశంసించారు. రామోజీ స్థాపించిన సంస్థల ద్వారా ఎంతోమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం పొందారని..

Ramoji Rao Passes Away: అక్షర యోధుడు రామోజీకి అశ్రునివాళి

Ramoji Rao Passes Away: అక్షర యోధుడు రామోజీకి అశ్రునివాళి

Ramoji Rao Passed Away: ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన.. శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ నెల 5వ తేదీన ఆయన శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదురవడంతో..

Hyderabad: అయ్యోపాపం.. ఎంతఘోరం జరిగిందో.. ఏమైందో తెలిస్తే..

Hyderabad: అయ్యోపాపం.. ఎంతఘోరం జరిగిందో.. ఏమైందో తెలిస్తే..

నగర సందర్శనకు వచ్చిన మహారాష్ట్ర(Maharashtra) యువతి రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. ఈ ఘటన ఎల్‌బీనగర్‌ పోలీస్‏స్టేషన్‌(LB Nagar Police Station) పరిధిలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్‌హెచ్‌ఓ వినోద్‌కుమార్‌ తెలిపిన ప్రకారం... మధ్యప్రదేశ్‌ బాలాఘాట్‌ ప్రేమ్‌నగర్‌కు చెందిన రోహిత్‌కుమార్‌ పట్లే(30) మీర్‌పేట బడంగ్‌పేట్‌ అన్నపూర్ణ కాలనీలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.

Ramoji Rao: అక్షర యోధుడి అస్తమయం..

Ramoji Rao: అక్షర యోధుడి అస్తమయం..

రామోజీరావు మరణం బాధాకరం. భారతీయ మీడియాలో ఆయన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన దార్శనికుడు. ఆయన సేవలు సినీ, పత్రికా రంగాల్లో చెరగని ముద్ర వేశాయి. తన అవిరళ కృషితో మీడియా, వినోద ప్రపంచాల్లో నూతన ప్రమాణాలను నెలకొల్పారు.

CM Revanth Reddy: అక్షరవీరుడి మరణం తీరని లోటు..

CM Revanth Reddy: అక్షరవీరుడి మరణం తీరని లోటు..

ఈనాడు సంస్థల అధినేత, పద్మవిభూషణ్‌ గ్రహీత చెరుకూరి రామోజీరావు మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు పత్రికా, మీడియా, వ్యాపార రంగాలకు తీరని లోటని అన్నారు. అక్షర వీరుడు రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని వేడుకున్నారు.

Ramoji Rao: రైతు కుటుంబం నుంచి పద్మవిభూషణ్‌ దాకా!

Ramoji Rao: రైతు కుటుంబం నుంచి పద్మవిభూషణ్‌ దాకా!

రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్‌గా, దిగ్గజ వ్యాపారవేత్తగా, సినీ నిర్మాతగా అనితర సాధ్యమైన ప్రయాణం సాగించిన రామోజీరావుది సాధారణ మధ్య తరగతి రైతు కుటుంబం. కృష్ణా జిల్లాలోని పెదపారుపూడి గ్రామానికి చెందిన చెరుకూరి

Ramoji Rao: అశ్రునయనాలతో..

Ramoji Rao: అశ్రునయనాలతో..

బంధుమిత్రుల అశ్రునయనాలు.. ప్రముఖులు, సన్నిహితుల నివాళుల నడుమ.. రామోజీ గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి.

Chandrababu Naidu: రామోజీరావు అక్షర శిఖరం.. ప్రజా సమస్యలపై పోరాడిన వ్యక్తి

Chandrababu Naidu: రామోజీరావు అక్షర శిఖరం.. ప్రజా సమస్యలపై పోరాడిన వ్యక్తి

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత దివంగత రామోజీరావు ఓ అక్షర శిఖరమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అచంచలమైన విశ్వాసంతో..

Hyderabad: జాతీయస్థాయిలో ఉత్తమ పాత్రికేయులకు ఏటా రామోజీ స్మారక అవార్డులు..

Hyderabad: జాతీయస్థాయిలో ఉత్తమ పాత్రికేయులకు ఏటా రామోజీ స్మారక అవార్డులు..

జాతీయస్థాయిలో ఉత్తమ పాత్రికేయులకు రామోజీ గ్రూప్‌ సంస్థల వ్యవస్థాపకుడు దివంగత రామోజీరావు పేరిట ఏటా స్మారక అవార్డులను ప్రదానం చేయనున్నట్లు ఏపీ టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు.

Hyderabad: రామోజీ కుటుంబసభ్యులకు సీఎం పరామర్శ

Hyderabad: రామోజీ కుటుంబసభ్యులకు సీఎం పరామర్శ

ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు కుటుంబసభ్యులను మంగళవారం సీఎం రేవంత్‌ రెడ్డి పరామర్శించారు. రామోజీరావు మరణించిన సమయంలో ఢిల్లీలో ఉన్న సీఎం సీడబ్ల్యూసీ, పార్టీ ఇతర సమావేశాల్లో పాల్గొనాల్సి ఉండడంతో పార్థివ దేహాన్ని చూసేందుకుగానీ, అంత్యక్రియలకు గానీ హాజరు కాలేకపోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి