• Home » Rammohannaidu Kinjarapu

Rammohannaidu Kinjarapu

కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టుపై అధ్యయనానికి ఫీజు చెల్లించండి

కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టుపై అధ్యయనానికి ఫీజు చెల్లించండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్టు నిర్మించ తలపెట్టిన నేపథ్యంలో అక్కడ అధ్యయనం జరిపేందుకు కేంద్రం నిర్ణయించింది.

Ram Mohan Naidu: జగన్ హయాంలో  మరోస్కాం.. సంచలన విషయాలు బయటపెట్టిన  రామ్మోహన్ నాయుడు

Ram Mohan Naidu: జగన్ హయాంలో మరోస్కాం.. సంచలన విషయాలు బయటపెట్టిన రామ్మోహన్ నాయుడు

Ram Mohan Naidu Kinjarapu: జలజీవన్ మిషన్, హౌసింగ్ పథకాల్లో అధికారిక లెక్కలకు క్షేత్ర స్థాయి పనులకు పొంతన లేదని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో అనేక అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. నాటి ప్రభుత్వ వైఫల్యాలు నేటికీ వెంటాడుతున్నాయని చెప్పారు.

Andhra Pradesh: ఏపీ వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆ హైవే ఆరు లైన్లుగా విస్తరణ

Andhra Pradesh: ఏపీ వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆ హైవే ఆరు లైన్లుగా విస్తరణ

ఆంధ్రప్రదేశ్ వాహనదారులకు గుడ్ న్యూస్. ఆ హైవే విస్తరణ పనులు త్వరలో మొదలవనున్నాయి. ఆరు లైన్లుగా ఆ హైవేను విస్తరించనున్నారు. దీంతో హైవే కాస్తా హైస్పీడ్‌వేగా మారనుంది.

New Delhi: న్యూఢిల్లీలో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన మరో ఎయిర్‍పోర్ట్

New Delhi: న్యూఢిల్లీలో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన మరో ఎయిర్‍పోర్ట్

న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో మరో ఎయిర్ పోర్ట్ నిర్మించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది.

Ram Mohan Naidu: ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

Ram Mohan Naidu: ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక చేపడుతున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం సంస్కృతి, సంప్రదాయం కోసం పని చేస్తుందని తెలిపారు. మూడు రోజుల పాటు కృష్ణా, కర్ణాటక ఫెస్టివల్ జరగబోతుందన్నారు. ఈ కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు హాజరుకానున్నారని వెల్లడించారు.

RamMohan Naidu: సీఎం రేవంత్ భేటీ.. అనంతరం కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

RamMohan Naidu: సీఎం రేవంత్ భేటీ.. అనంతరం కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ పర్యటన కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సోమవారం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు. మంగళవారం ఉదయం కేంద్ర పౌర విమానాయానశాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.

K Rammohan Naidu: సీఎంతో ముగిసిన భేటీ.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు

K Rammohan Naidu: సీఎంతో ముగిసిన భేటీ.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి ప్రారంభకానున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు.. పార్టీ ఎంపీలతో ఉండవల్లిలోని తన నివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా .. ఈ సమావేశాల్లో అనుసరించ వలసిన వ్యూహాంపై పార్టీ ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Narayana: విమాన సంస్థలపై నారాయణ ఫైర్.. కారణమిదే

Narayana: విమాన సంస్థలపై నారాయణ ఫైర్.. కారణమిదే

Andhrapradesh: విమాన టికెట్ల ధరలపై సీపీఐ నేత నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ వ్యక్తులే కాదు సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా విమానాల్లో ప్రయాణిస్తున్నారని.. విమానయాన టికెట్ల ధరలు ప్రజలకు అనుకూలంగా ఉండాలని అన్నారు.

Rammohan Naidu: ఏపీలో కొత్త విమాన సర్వీసులు ప్రారంభించిన కేంద్ర మంత్రి..

Rammohan Naidu: ఏపీలో కొత్త విమాన సర్వీసులు ప్రారంభించిన కేంద్ర మంత్రి..

విశాఖ- విజయవాడ నగరాల మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దీని వల్ల ఎక్కువ సీట్లు అందుబాటులోకి వచ్చి ఫ్లైట్ ఛార్జీలు తగ్గుతాయని కేంద్ర మంత్రి తెలిపారు.

‘ఇరుముడి’తోనే విమాన ప్రయాణం

‘ఇరుముడి’తోనే విమాన ప్రయాణం

శబరిమల అయ్యప్ప మాల ధరించే స్వాములకు పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తీపికబురు చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి