Home » Rammohannaidu Kinjarapu
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు(Rammohan naidu) సంచలన కామెంట్స్ చేశారు.
శాశ్వత భూ హక్కు పథకం ఓ పబ్లిసిటీ స్టంట్ అని ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు.
Amaravathi: ప్రజా సమస్యల పరిష్కరించలేక వారి దృష్టిని మరల్చేందుకే సీఎం జగన్ తరుచుగా మూడు రాజధానుల ప్రస్తావన తెస్తున్నారని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
శ్రీకాకుళం: ఎర్రంనాయుడు స్ఫూర్తితో దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడతామని తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు.
దివంగత టీడీపీ నేత ఎర్రన్నాయుడు 10వ వర్ధంతి సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు, టీడీపీ శ్రేణులు అంజలి ఘటించారు.
విశాఖని ఆర్థిక రాజధానిగా నిలబెట్టాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రయత్నించారని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు.