• Home » Ram Mandir

Ram Mandir

Ram Mandir: అయోధ్య కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం నిషేధంపై తమిళనాడుకు సుప్రీంకోర్టు నోటీస్...స్పందించిన ప్రభుత్వం

Ram Mandir: అయోధ్య కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం నిషేధంపై తమిళనాడుకు సుప్రీంకోర్టు నోటీస్...స్పందించిన ప్రభుత్వం

అయోధ్య రామమందిర్ ప్రతిష్ఠాపన వేడుక సందర్భంగా ప్రత్యక్ష ప్రసారం చేయడంపై ఎలాంటి మౌఖిక సూచనల ఆధారంగా కాకుండా చట్ట ప్రకారం నడుచుకోవాలని తమిళనాడు అధికారులను సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ఈ అంశంపై తమిళనాడు ప్రభుత్వం స్పందించి క్లారిటీ ఇచ్చింది.

Ayodhya: అయోధ్యలో సచిన్, అంబానీ కుటుంబం సందడి.. ఇంకా ఎవరెవరంటే..?

Ayodhya: అయోధ్యలో సచిన్, అంబానీ కుటుంబం సందడి.. ఇంకా ఎవరెవరంటే..?

రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆహ్వానం అందిన ప్రముఖులంతా అయోధ్యకు చేరుకున్నారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ శ్రీరాముడి జన్మభూమి ఆలయం అయోధ్యకు చేరుకున్నారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సచిన్ హాజరయ్యారు.

Ram Mandir: అయోధ్య ప్రత్యేక ఆహ్వానితులకు ప్రసాదం బాక్స్..అందులో ఏమున్నాయంటే

Ram Mandir: అయోధ్య ప్రత్యేక ఆహ్వానితులకు ప్రసాదం బాక్స్..అందులో ఏమున్నాయంటే

అయోధ్య రామమందిర్ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలో సోమవారం హాజరైన వారికి ప్రత్యేకంగా తయారు చేసిన ప్రసాదం పెట్టెను అందజేయనున్నారు.

Ayodhya: రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ ప్రార్థనలు

Ayodhya: రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ ప్రార్థనలు

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా దేశం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. రామనామ స్మరణతో దేశం మార్మోగిపోతోంది. ఇతర దేశాల్లోనూ రామ ప్రతిష్ఠ సంబురాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని దర్యా గంజ్‌లో గల శ్రీ సనాతన్ ధర్మ్ మందిర్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రార్థనలు చేశారు.

 Ram Mandir: న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ప్రాణ ప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారం.. జై శ్రీరాం అని నినాదాలు

Ram Mandir: న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ప్రాణ ప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారం.. జై శ్రీరాం అని నినాదాలు

అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ కోసం విదేశాల్లో ఉన్న భారతీయులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్దకు ప్రవాస భారతీయులు భారీగా చేరుకున్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Ram Mandir: ఆర్మీ హెలికాప్టర్లతో అయోధ్యపై పూల వర్షం..30 మంది కళాకారులతో సంగీత ప్రదర్శన

Ram Mandir: ఆర్మీ హెలికాప్టర్లతో అయోధ్యపై పూల వర్షం..30 మంది కళాకారులతో సంగీత ప్రదర్శన

అయోధ్య రామ మందిర ప్రతిష్ఠాపనకు సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. మరికొన్ని గంటల తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో రామాలయంలో హారతి సందర్భంగా ఆర్మీ హెలికాప్టర్ నుంచి పూలవర్షం కురిపించారు.

Chandrababu naidu: అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠలో పాల్గొన్న చంద్రబాబు

Chandrababu naidu: అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠలో పాల్గొన్న చంద్రబాబు

అయోధ్య రామ మందిర్ రాంలాలా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం మరికొద్ది సేపట్లో జరగనుంది. ఈ క్రమంలోనే అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

 Ram Mandir:రియల్ శ్రీరాముడి సేవలో రీల్ రాముడు

Ram Mandir:రియల్ శ్రీరాముడి సేవలో రీల్ రాముడు

‘రామాయణం’ హిందీ సీరియల్‌లో నటించిన నటీనటులు అయోధ్యలో కనిపించారు . 1987-88లో రామాయణం సీరియల్ దూరదర్శన్‌లో టెలికాస్ట్ అయ్యింది. ఆ సీరియల్ అప్పట్లో విశేష జనాధరణ పొందింది.

Ayodhya: బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వానం అందుకున్న క్రికెటర్లు వీళ్లే!

Ayodhya: బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వానం అందుకున్న క్రికెటర్లు వీళ్లే!

ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు మరికాసేపట్లో తెరపడనుంది. ఎంతో కాలంగా కంటున్న కల నెరవేరే సమయం ఆసన్నమైంది. అయోధ్య పుణ్య క్షేత్రంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠకు అంతా సిద్ధమైంది. వేలాది మంది అతిథుల మధ్య సోమవారం మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్లకు అభిజిత్‌ లగ్న ముహూర్తంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభంకానుంది.

 Ram Mandir: ‘అఖండ రామాయణ పఠనం’ 24 గంటలు 108 మంది అంధుల రామాయణ పఠనం

Ram Mandir: ‘అఖండ రామాయణ పఠనం’ 24 గంటలు 108 మంది అంధుల రామాయణ పఠనం

మధ్యప్రదేశ్‌లో ఓ ఆలయంలో ఆదివారం ‘అఖండ రామాయణ పఠనం’ ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం గంటల వరకు రామాయణ పఠనం కొనసాగుతోంది. 108 మంది అంధులు రామాయణ పఠనం చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి