• Home » Ram Mandir

Ram Mandir

Ayodhya: అయోధ్య రాముడికి తిరుపతి వెంకన్న సాయం.. ఆ సమస్య పరిష్కారం కోసమే..

Ayodhya: అయోధ్య రాముడికి తిరుపతి వెంకన్న సాయం.. ఆ సమస్య పరిష్కారం కోసమే..

అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా పూర్తయింది. దేశవిదేశాల నుంచి వస్తున్న భక్తులతో సాకేతపురి భక్తజన సంద్రంగా మారింది.

Ayodhya: అయోధ్య వెళ్లినందుకు బెదిరింపులు.. వెనక్కి తగ్గేది లేదన్న ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్..

Ayodhya: అయోధ్య వెళ్లినందుకు బెదిరింపులు.. వెనక్కి తగ్గేది లేదన్న ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్..

అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైనందుకు తనను, తన కుటుంబాన్ని బెదిరిస్తున్నారని ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ ప్రధాన మతగురువు డాక్టర్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసీ ఆవేదన వ్యక్తం చేశారు.

Ayodhya: అయోధ్యలో 45 రోజులపాటు సంగీత ఉత్సవం.. ప్రదర్శనలు ఇవ్వనున్న ప్రముఖులు

Ayodhya: అయోధ్యలో 45 రోజులపాటు సంగీత ఉత్సవం.. ప్రదర్శనలు ఇవ్వనున్న ప్రముఖులు

అయోధ్యలో శ్రీరాముడి దర్శనానికి భక్తజనం పొటెత్తుతున్నారు. ఈ నెల 22న అయోధ్య మహాక్షేత్రంలో బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సంగతి తెలిసిందే. మరుసటి రోజు నుంచే రామయ్య దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు.

Ram Mandir: రామ్‌లల్లా మారిపోయాడు.. శిల్పి అరుణ్ యోగిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Mandir: రామ్‌లల్లా మారిపోయాడు.. శిల్పి అరుణ్ యోగిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ తాజాగా అయోధ్యలోని రామమందిరంలో ప్రతిష్ఠించిన రామ్‌లల్లా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. తాను రూపొందిస్తున్న సమయంలో రాముడి విగ్రహం ఒక రకంగానూ, ప్రతిష్ఠాపన తర్వాత మరో రకంగానూ కనిపించిందని పేర్కొన్నారు.

Honeymoon Trip: గోవాకు తీసుకెళ్తానని మాటిచ్చి అయోధ్యకు.. తిరిగొచ్చాక కోర్టుకెక్కిన భార్య

Honeymoon Trip: గోవాకు తీసుకెళ్తానని మాటిచ్చి అయోధ్యకు.. తిరిగొచ్చాక కోర్టుకెక్కిన భార్య

రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన తర్వాత భక్తులందరూ రామమందిరాన్ని సందర్శించేందుకు పోటెత్తుతున్నారు. తమ పనులన్నింటిని పక్కన పెట్టేసి మరీ.. శ్రీరాముడిని దర్శించుకోవడానికి అయోధ్యకు వెళ్తున్నారు. కానీ.. ఒక మహిళకు మాత్రం అయోధ్యకు తీసుకెళ్లడం నచ్చలేదు.

Ayodhya: భక్తులకు గుడ్ న్యూస్.. అయోధ్య రాముడి దర్శన వేళలు పొడిగింపు..

Ayodhya: భక్తులకు గుడ్ న్యూస్.. అయోధ్య రాముడి దర్శన వేళలు పొడిగింపు..

అతిరథ మహారథుల మధ్య అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. మొదటి రోజు భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వకపోవడంతో మరుసటి రోజు నుంచి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.

Ram Mandir: ముఖం కప్పుకొని అయోధ్యకు వెళ్లిన అనుపమ్ ఖేర్.. ఎందుకిలా చేశారంటే?

Ram Mandir: ముఖం కప్పుకొని అయోధ్యకు వెళ్లిన అనుపమ్ ఖేర్.. ఎందుకిలా చేశారంటే?

సాధారణంగా.. రాజకీయ నేతలు, సినీ తారలు, ఇతర ప్రముఖులు రామమందిరం వంటి దేవాలయాలను సందర్శించేందుకు వీఐపీ పాస్‌లు పొందుతారు. ముఖ్యంగా.. రద్దీగా ఉన్నప్పుడు అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి, వీఐపీ దర్శనం చేసుకుంటారు. కానీ.. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మాత్రం అందుకు భిన్నంగా సాధారణ భక్తుడిగా ఇతర భక్తులతో కలిసి అయోధ్య రామమందిరాన్ని సందర్శించారు.

Ram Mandir: అలర్ట్.. ప్రసాదం, వీఐపీ ఎంట్రీ పాసుల పేరుతో భారీ మోసం

Ram Mandir: అలర్ట్.. ప్రసాదం, వీఐపీ ఎంట్రీ పాసుల పేరుతో భారీ మోసం

సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఇప్పటికే ట్రెండ్‌కి తగినట్టు వివిధ మార్గాల ద్వారా ప్రజలను బురిడీ కొట్టించి డబ్బులు దోచుకుంటున్న ఈ దుండగులు.. ఇప్పుడు శ్రీరాముడిని కూడా విడిచిపెట్టడం లేదు. ఆయన పేరు మీద కూడా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.

Business: ప్రాణప్రతిష్ఠ రోజున రికార్డ్ స్థాయిలో అమ్మకాలు.. ఒక లక్ష కోటికిపైగా వ్యాపారం

Business: ప్రాణప్రతిష్ఠ రోజున రికార్డ్ స్థాయిలో అమ్మకాలు.. ఒక లక్ష కోటికిపైగా వ్యాపారం

అయోధ్యలోని రామమందిరంలో రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగిన రోజున దేశంలో రికార్డ్ స్థాయిలో వ్యాపారం జరిగింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAT) ప్రకారం.. రామమందిర ప్రారంభోత్సవం కారణంగా దేశంలో సుమారు రూ.1.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని తేలింది.

 Ram Lalla: బాలరాముడికి వజ్ర కిరీటం.. అందజేసిన గుజరాత్ వ్యాపారి

Ram Lalla: బాలరాముడికి వజ్ర కిరీటం.. అందజేసిన గుజరాత్ వ్యాపారి

అయోధ్యలో బాల రాముడు కొలువుదీరాడు. ఆ రాములోరికి ప్రముఖ పారిశ్రామిక వేత్తలు బహుమతులను అందజేస్తున్నారు. గుజరాత్‌కు చెందిన ఓ వ్యాపారి వజ్రాలు పొదిగిన కిరీటాన్ని బహూకరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి