• Home » Rajya Sabha

Rajya Sabha

Sudha Murthy: ఎక్కువ భాషలు రావడం మంచిదే.. నాకు ఎన్ని వచ్చంటే?

Sudha Murthy: ఎక్కువ భాషలు రావడం మంచిదే.. నాకు ఎన్ని వచ్చంటే?

త్రిభాషా విధానానికి రాజ్యసభ ఎంపీ సుధా మూర్తి మద్దతు పలికారు. ఇందువల్ల విద్యార్థులు మరిన్ని భాషలు నేర్చుకోగలుగుతారని అన్నారు. తాను కూడా పలు భాషలు నేర్చుకోవడం వల్ల ప్రయోజనం పొందానని చెప్పారు.

Mallikarjun Kharge: పెద్దల సభలో సారీ చెప్పిన మల్లికార్జున్ ఖర్గే

Mallikarjun Kharge: పెద్దల సభలో సారీ చెప్పిన మల్లికార్జున్ ఖర్గే

రాజ్యసభలో ఉదయం ప్రశ్నోత్తరాల సమయం అనంతరం విద్యాశాఖ పనితీరుపై చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఖర్గే జోక్యం చేసుకుంటూ, తాను ఉదయం మాట్లాడినప్పుడు విద్యాశాఖ మంత్రి సభలో లేరని, కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తోందని అన్నారు.

MP CM Ramesh : వైసీపీ హయాంలో 30 వేల కోట్ల లిక్కర్‌ స్కాం

MP CM Ramesh : వైసీపీ హయాంలో 30 వేల కోట్ల లిక్కర్‌ స్కాం

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో రూ.30 వేల కోట్ల లిక్కర్‌ స్కాం జరిగింది.

Mallikarjun Kharge: 'తేరే బాప్' అంటూ రెచ్చిపోయిన ఖర్గే

Mallikarjun Kharge: 'తేరే బాప్' అంటూ రెచ్చిపోయిన ఖర్గే

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ఖర్గే మాట్లాడుతూ, అమెరికా డాలర్‌తో రూపాయి విలువ పడిపోయిందని అన్నారు. వెంటనే నీరజ్ శేఖర్ ఆయన ప్రసంగానికి అడ్డుపడటంతో ఖర్గే ఒక్కసారిగా సహనం కోల్పోయారు.

TMC: పశ్చిమబెంగాల్ వద్దు.. బంగ్లానే ముద్దు

TMC: పశ్చిమబెంగాల్ వద్దు.. బంగ్లానే ముద్దు

రాష్ట్రాల పేర్లు మార్చడం ఇండియాలో కొత్త కాదు. 2011లో ఒరిస్సా పేరును ఒడిషాగా మార్చారు. ఇతర సిటీలు కూడా పేరు మార్పు సంతరించుకున్నాయి. బాంబే పేరు 1995లో ముంబైగా మారింది. 1996లో మద్రాసు పేరు చెన్నైగా మారింది.

Sonia Gandhi: సోనియాగాంధీపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు

Sonia Gandhi: సోనియాగాంధీపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు

సోనియాగాంధీ వ్యాఖ్యలు గిరిజన వ్యతిరేక భావజాలంతో కూడుకున్నాయని ఎంపీలు ఆరోపించారు. పార్లమెంటు పవిత్రత, నిబంధనల పరిరక్షణకు, ప్రజాస్వామ్య సంస్థలు సమర్ధవంతంగా పనిచేసేందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రాజ్యసభ చైర్మన్‌ను కోరారు.

Waqf Amendment Bill: ఫిబ్రవరి 3న లోక్‌సభకు వక్ఫ్ సవరణ బిల్లు 2024 నివేదిక

Waqf Amendment Bill: ఫిబ్రవరి 3న లోక్‌సభకు వక్ఫ్ సవరణ బిల్లు 2024 నివేదిక

వక్ఫ్ సవరణ బిల్లు 2024 నివేదికను జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) ఛైర్మన్ జగదాంబికా పాల్ సోమవారం (ఫిబ్రవరి 3, 2025) లోక్‌సభలో సమర్పించనున్నారు. దీంతోపాటు రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టనున్నారు.

నేను పార్టీ మారను: వైసీపీ ఎంపీ బోస్‌

నేను పార్టీ మారను: వైసీపీ ఎంపీ బోస్‌

ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌ ఢిల్లీలోని ఏపీ భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతు విజయసాయిరెడ్డి రాజీనామా తమకు దిగ్ర్భాంతి కలిగించిందన్నారు.

Vijayasai Reddy: విజయసాయి రెడ్డి రాజీనామా.. రాజ్యసభ చైర్మన్ ఆమోదం..

Vijayasai Reddy: విజయసాయి రెడ్డి రాజీనామా.. రాజ్యసభ చైర్మన్ ఆమోదం..

Vijaya Sai Reddy Resignation News: విజయసాయి రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.. మరి నెక్ట్స్ ఏంటి.. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు.. విజయసాయి రాజీనామాను ఆమోదించారా.. అసలేం జరిగింది.. కీలక వివరాలు మీకోసం..

R. Krishnaiah: బీసీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి

R. Krishnaiah: బీసీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి

బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలని రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య(R. Krishnaiah) డిమాండ్‌ చేశారు. పదోన్నతుల్లో రిజర్వేషన్లను పొందుతున్న ఏ వర్గానికి విధించని క్రీమి లేయర్‌ను బీసీలకే విధించడం ఏమిటని.. దీన్ని తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి