• Home » Rajya Sabha

Rajya Sabha

Delhi : ఎమర్జెన్సీలో మినహా భేషుగ్గా పార్లమెంటు పనితీరు

Delhi : ఎమర్జెన్సీలో మినహా భేషుగ్గా పార్లమెంటు పనితీరు

ఎమర్జెనీ సమయంలో మినహా మిగతా కాలమంతా పార్లమెంటు బాగానే పనిచేసిందని రాజ్యసభ చైర్‌పర్సన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ అన్నారు. పార్లమెంటు సభ్యులు దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించారని కొనియాడారు.

jammu and kashmir: రాష్ట్రంలో మెరుగు పడ్డ శాంతి భద్రతలు

jammu and kashmir: రాష్ట్రంలో మెరుగు పడ్డ శాంతి భద్రతలు

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌లో శాంతి భద్రతల పరిస్థితి గణనీయంగా మెరుగు పడిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆర్టికల్ రద్దు అనంతరం రాళ్ల దాడి ఘటన చోటు చేసుకోలేదని పేర్కొంది.

Rajyasabha:  జగదీష్ ధన్ కడ్ వర్సెస్ మల్లికార్జున ఖర్గే

Rajyasabha: జగదీష్ ధన్ కడ్ వర్సెస్ మల్లికార్జున ఖర్గే

రాజ్యసభలో చైర్మన్ జగదీష్ ధన్‌కడ్, విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సమావేశాల్లో భాగంగా ఖర్గే మాట్లాడుతుండగా చైర్మన్ స్థానంలో కూర్చొన్న జగదీష్ కల్పించుకున్నారు. మీ పుట్టిన రోజున ఆశీర్వాదం తీసుకున్నాను. నిన్న సభా సజావుగా జరిగిందని జగదీష్ గుర్తుచేశారు. ఆ తర్వాత ఖర్గే మాట్లాడుతూ.. సభలో సభ నాయకుడికి ఎలాంటి గౌరవం ఇస్తారో.. అదేవిధంగా ప్రతిపక్ష నేతకు గౌరవం దక్కాలని అభిప్రాయ పడ్డారు. సభలో అలా జరగడం లేదన్నారు.

Andhra Pradesh: జగన్ ఆశలు అడియాశలేనా? నెక్ట్స్ జరిగేది ఇదేనా?

Andhra Pradesh: జగన్ ఆశలు అడియాశలేనా? నెక్ట్స్ జరిగేది ఇదేనా?

AP Politics: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌కు భారీ షాక్ తగలనుందా? ఆ పార్టీకి చెందిన పలువురు రాజ్యసభ ఎంపీలు ఆయనకు హ్యాండిచ్చేందుకు సిద్ధమయ్యారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది రాజకీయ వర్గాల నుంచి. పైగా.. ఇవాళ జరిగిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌కు పలువురు ఎంపీలు గైర్హాజరవడం..

Delhi : రాజ్యసభలో ఎన్డీఏ బలం తగ్గింది

Delhi : రాజ్యసభలో ఎన్డీఏ బలం తగ్గింది

రాజ్యసభలో నలుగురు నామినేటెడ్‌ సభ్యులు గత శనివారం పదవీ విరమణ చేయడంతో బీజేపీ బలం 86 సీట్లకు, ఎన్డీఏ బలం 101 సీట్లకు తగ్గిపోయింది.

Chairman Dhankhad : కేశవరావు రాజీనామా ఆమోదం

Chairman Dhankhad : కేశవరావు రాజీనామా ఆమోదం

రాజ్యసభ చైర్మన్‌ ధన్‌ఖడ్‌ శుక్రవారం కె. కేశవరావు రాజీనామాను ఆమోదించారు. బీఆర్‌ఎస్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేశవరావు ఆ పార్టీని వీడి కాంగ్రె్‌సలో చేరిన సంగతి తెలిసిందే.

Keshava Rao: నేడు రాజ్యసభ పదవికి కేకే రాజీనామా

Keshava Rao: నేడు రాజ్యసభ పదవికి కేకే రాజీనామా

కాంగ్రెస్ నేత కే కేశవరావు(K Keshava Rao) గురువారం తన రాజ్యసభ పదవికి రాజీనామా చేయనున్నారు. బుధవారమే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తానని గతంలోనే చెప్పారు..

Sharad Pawar: రాజ్యాంగ పదవిని ఎవరైనా గౌరవించాల్సిందే.. ఖర్గే వాకౌట్‌పై పవార్

Sharad Pawar: రాజ్యాంగ పదవిని ఎవరైనా గౌరవించాల్సిందే.. ఖర్గే వాకౌట్‌పై పవార్

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదులు తెలిపే తీర్మానంపై మోదీ మాట్లాడుతుండగా ప్రతిపక్ష నాయకుడు ఖర్గేని మాట్లాడాలనివ్వాలని విపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేయడం, చివరకు వారు సభ నుంచి వాకౌట్ చేయడంపై ఎన్‌సీపీ-ఎస్‌సీపీ చీప్ శరద్ పవార్ (Sharad Pawar)స్పందించారు. మల్లికార్జున్ ఖర్గే ప్రతిపక్ష నేతగా రాజ్యాంగ పదవిలో ఉన్నందున ఆయనను ప్రధానమంత్రి మోదీ, రాజ్యసభ చైర్మన్ గౌరవించాల్సి ఉంటుందని అన్నారు.

PM Modi: సుధామూర్తి తొలి ప్రసంగంపై మోదీ ప్రశంసలు.. ఆమె ఫస్ట్ స్పీచ్‌ ఇదే

PM Modi: సుధామూర్తి తొలి ప్రసంగంపై మోదీ ప్రశంసలు.. ఆమె ఫస్ట్ స్పీచ్‌ ఇదే

రాజ్యసభలో ఎంపీ సుధామూర్తి(Sudha Murthy) తొలి ప్రసంగాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. మంగళవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సుధా మూర్తి మహిళల ఆరోగ్యంపై మాట్లాడారు. త‌ల్లి చ‌నిపోయిన‌ప్పుడు ఆసుపత్రిలో ఒక‌రి మ‌ర‌ణం న‌మోదు చేస్తార‌ని, కానీ ఓ కుటుంబానికి ఆ త‌ల్లి ఎప్పటికీ దూర‌మైన‌ట్లే అని పేర్కొన్నారు.

Rajya Sabha: ప్రచారానికి కాదు, పనితీరుకే ప్రజలు ఓటేశారు.. విపక్షాన్ని ఎండగట్టిన మోదీ

Rajya Sabha: ప్రచారానికి కాదు, పనితీరుకే ప్రజలు ఓటేశారు.. విపక్షాన్ని ఎండగట్టిన మోదీ

తప్పుదారి పట్టించే రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టారని, ప్రచారానికి కాకుండా పనితీరుకు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజ్యాంగం అంటే తమకు కేవలం నిబంధనల సంగ్రహం కాదని, రాజ్యాంగ స్ఫూర్తిని తూచా తప్పకుండా పాటించడం తమకు ప్రధానమని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి