• Home » Rajya Sabha

Rajya Sabha

Constitution Debate: భావ ప్రకటనా స్వేచ్ఛను హరించిన నెహ్రూ, ఇందిర

Constitution Debate: భావ ప్రకటనా స్వేచ్ఛను హరించిన నెహ్రూ, ఇందిర

భారత రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యసభలో చేపట్టిన ప్రత్యేక చర్చలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ 55 ఏళ్ల పాలనతో 77 సార్లు రాజ్యాంగాన్ని సవరించిందన్నారు.

మీ భాష సరే.. పనులే బాలేవు

మీ భాష సరే.. పనులే బాలేవు

రాజ్యాంగంపై రాజ్యసభలో సోమవారం జరిగిన చర్చ అధికార, విపక్ష నేతల మధ్య తీవ్ర వాగ్యుద్ధాన్ని రాజేసింది.

Mallikarjun Kharge: నిర్మలా సీతారామన్‍కి ఆ విషయాన్ని గుర్తు చేసిన ఖర్గే

Mallikarjun Kharge: నిర్మలా సీతారామన్‍కి ఆ విషయాన్ని గుర్తు చేసిన ఖర్గే

భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీంతో పార్లమెంట్‍లో భారత రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ జరుగుతోంది. ఆ క్రమంలో పార్లమెంట్ ఉభయ సభల్లో సోమవారం, మంగళవారాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం రాజ్యసభలో ఈ చర్చను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు.

Rajya Sabha: రాజ్యసభ సభ్యులుగా నేడు ప్రమాణ స్వీకారం

Rajya Sabha: రాజ్యసభ సభ్యులుగా నేడు ప్రమాణ స్వీకారం

మే, జూన్ మాసాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. దీంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. అదీకాక ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం ముటకట్టుకోవడంతో.. పార్టీలోని కీలక నేతలంతా దాదాపుగా రాజీనామా చేశారు.

రాజ్యసభ సభ్యులుగా సతీశ్‌, మస్తాన్‌రావు, కృష్ణయ్య

రాజ్యసభ సభ్యులుగా సతీశ్‌, మస్తాన్‌రావు, కృష్ణయ్య

రాజ్యసభ సభ్యులుగా రాష్ట్రం నుంచి సానా సతీశ్‌ బాబు, బీద మస్తాన్‌రావు, ఆర్‌ కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Rajya Sabha Bypolls: రాజ్యసభ ఉపఎన్నికల్లో రేఖాశర్మ ఏకగ్రీవ ఎన్నిక

Rajya Sabha Bypolls: రాజ్యసభ ఉపఎన్నికల్లో రేఖాశర్మ ఏకగ్రీవ ఎన్నిక

హర్యానా నుంచి బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా రేఖాశర్మ నిలబడ్డారు. రేఖాశర్మకు పోటీగా ఎవరూ నామిషన్ వేయకపోవడంతో ఆమె గిలిచినట్టు చండీగఢ్ రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.

Mallikarjun Kharge: ధన్‌ఖడ్‌ ప్రభుత్వ ప్రతినిధి, ప్రజాస్వామ్య పరిరక్షణకే అవిశ్వాసం: ఖర్గే

Mallikarjun Kharge: ధన్‌ఖడ్‌ ప్రభుత్వ ప్రతినిధి, ప్రజాస్వామ్య పరిరక్షణకే అవిశ్వాసం: ఖర్గే

ధన్‌కఢ్ చర్యలు భారతదేశ ప్రతిష్టకు భంగకరంగా ఉన్నాయని, ఇది ఆయనపై వ్యక్తిగత పోరాటం ఎంతమాత్రం కాదని బుధవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఖర్గే చెప్పారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలుగుతోందంటే ఆయనే ప్రధాన కారణమని అన్నారు.

Parliament: పార్లమెంట్ సమావేశాలు.. నోటీసులు ఇచ్చిన ఎంపీలు..

Parliament: పార్లమెంట్ సమావేశాలు.. నోటీసులు ఇచ్చిన ఎంపీలు..

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతోన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో నేరాలు పెరుగుదల, ప్రతినిధులకు బెదిరింపులపై చర్చించాలని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నోటీసులు ఇచ్చారు. అలాగే సంభాల్ నుంచి రత్లాం వరకు పెరుగుతోన్న మత హింసపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌ఘరి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై చర్చించాలని నోటీసులు ఇచ్చారు.

No-Confidence Motion  : రాజ్యసభ చైర్మన్‌పై అవిశ్వాసం

No-Confidence Motion : రాజ్యసభ చైర్మన్‌పై అవిశ్వాసం

ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆయనపై రాజ్యసభలో విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. చైర్మన్‌పై ఇంతటి తీవ్ర చర్యకు ఎంపీలు దిగడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని చెబుతున్నారు. ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌, ఆర్‌జేడీ, టీఎంసీ, డీఎంకే, సీపీఐ, సీపీఎం, జేఎంఎం, ఆప్‌ తదితర

Rajya Sabha Elections : రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం

Rajya Sabha Elections : రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం

రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికలు జరుగుతున్న మూడు సీట్లు ఏకగ్రీవం అయ్యాయి. ఈ సీట్లకు మంగళవారం ముగ్గురు అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి