• Home » Rajya Sabha

Rajya Sabha

టీడీపీలో చల్లబడ్డ రాజ్యసభ ఆశావహులు

టీడీపీలో చల్లబడ్డ రాజ్యసభ ఆశావహులు

రాజ్యసభ సీట్లను ఆశిస్తూ పలు ప్రయత్నాలు చేస్తున్న టీడీపీ నేతలు తాజా పరిణామాలతో చల్లబడ్డారు.

రాజ్యసభలో నోట్ల కట్ట!

రాజ్యసభలో నోట్ల కట్ట!

రాజ్యసభలో సంచలన ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీ అభిషేక్‌ సింఘ్వీకి కేటాయించిన సీటు నంబర్‌ 222 వద్ద ఒక నోట్ల కట్ట లభ్యమైందని రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ శుక్రవారం సభలో ప్రకటించారు.

Rajyasabha: ఆ సీటు వద్ద భారీగా నగదు.. కాంగ్రెస్ సభ్యుడిపై విచారణకు ఆదేశం.. ఖర్గే అభ్యంతరం..

Rajyasabha: ఆ సీటు వద్ద భారీగా నగదు.. కాంగ్రెస్ సభ్యుడిపై విచారణకు ఆదేశం.. ఖర్గే అభ్యంతరం..

సభలో ఓ సీటు వద్ద లభ్యమైన నగదు ఎవరిదో తెలుసుకునేందుకు విచారణ చేపట్టినప్పుడు, అభిషేక్ మను సింఘ్వీ పేరును ప్రస్తావించడం సమంజసమా అంటూ ఖర్గే ప్రస్తావించారు. ఈ విషయంపై బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. బీజేపీ నుంచి జేపీ నడ్డా, పీయూష్ గోయల్, కిరణ్ రిజిజు స్పందిస్తూ..

NDA Alliance : బీద.. సానా.. ఆర్‌.కృష్ణయ్య!

NDA Alliance : బీద.. సానా.. ఆర్‌.కృష్ణయ్య!

రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ఎన్డీయే కూటమి కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. బీద మస్తాన్‌రావు, సానా సతీశ్‌, ఆర్‌.కృష్ణయ్యలను బరిలోకి దింపనున్నట్లు తెలిసింది. మూడు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

AP Politics: ఏపీలో ఎన్నికలు.. నోటిఫికేషన్ విడుదల

AP Politics: ఏపీలో ఎన్నికలు.. నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలయింది. ఆంధ్రప్రదేశ్‌‌లో వైసీపీ నుంచి పెద్దల సభలో అడుగు పెట్టిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు తమ తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే ఒడిశా, పశ్చిమ బెంగాల్‌తోపాటు హర్యానాలో రాజ్యసభ ఉప ఎన్నికలు జరగనున్నాయి.

రాజకీయాలకు పవార్‌ గుడ్‌బై!

రాజకీయాలకు పవార్‌ గుడ్‌బై!

ఆరు దశాబ్దాలకు పైగా మహారాష్ట్రలో, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న మరాఠా యోధుడు, ఎన్‌సీపీ (ఎస్‌పీ) అధినేత శరద్‌ పవార్‌ (84) పార్లమెంటరీ రాజకీయాలకు గుడ్‌బై చెప్పనున్నారా..? తిరిగి రాజ్యసభకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారా..? గత కొద్ది రోజులుగా ఆయన ప్రసంగాలు విన్న వారంతా ఇదే చర్చించుకుంటున్నారు.

Rajya Sabha: సింఘ్వీని రాజ్యసభకు పంపింది అందుకే!

Rajya Sabha: సింఘ్వీని రాజ్యసభకు పంపింది అందుకే!

తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్‌ మను సింఘ్వీ ప్రాతినిధ్యం వహించడం మన రాష్ట్రానికి గర్వకారణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

AP Politics: రాజ్యసభ రేసులో ఆ ఇద్దరు.. అదృష్టం వరించేనా..

AP Politics: రాజ్యసభ రేసులో ఆ ఇద్దరు.. అదృష్టం వరించేనా..

మోపిదేవి వెంటకరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయగా.. ఛైర్మన్ ఆమోదం తెలిపారు. మూడు సీట్లలో ఒకటి జనసేనకు మరో రెండు టీడీపీకి దక్కుతాయంటూ ప్రచారం జరుగుతోంది. బీజేపీ కూడా ఓ సీటు అడిగే అవకాశం లేకపోలేదు. దీంతో ఇప్పటినుంచే రాజ్యసభ సీట్ల కోసం..

R. Krishnaiah: బీసీ ఉద్యమ బలోపేతానికే రాజీనామా

R. Krishnaiah: బీసీ ఉద్యమ బలోపేతానికే రాజీనామా

బీసీ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా బలోపేతం చేయడానికే తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని మాజీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో కృష్ణయ్య మాట్లాడారు.

P. Chidambaram : ‘జమిలి’ సిఫారసు శాసనమయ్యేనా?

P. Chidambaram : ‘జమిలి’ సిఫారసు శాసనమయ్యేనా?

ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఒక అత్యున్నతస్థాయి కమిటీని నియమించడంలో ప్రభుత్వ నిజ ఉద్దేశం ఆ కమిటీ పరిశీలనాంశాలు బహిర్గతం చేశాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి