• Home » Rajnath Singh

Rajnath Singh

Rajnath Singh: రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజన్, వ్యవస్థ, సంకల్పం లేనే లేదు.. రాజ్‌నాథ్ సింగ్ ఫైర్

Rajnath Singh: రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజన్, వ్యవస్థ, సంకల్పం లేనే లేదు.. రాజ్‌నాథ్ సింగ్ ఫైర్

తన ఏపీ పర్యటనలో భాగంగా వైసీపీ ప్రభుత్వంపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజన్ గానీ, వ్యవస్థ గానీ, సంకల్పం గానీ లేదని తూర్పారపట్టారు. కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర నిధులు ఏమవుతున్నాయో తెలియడం లేదని మండిపడ్డారు. ఇసుక మాఫియా, మద్యం మాఫియాలో రాష్ట్ర ప్రభుత్వం మునిగిపోయిందని ఆరోపణలు గుప్పించారు.

Rajnath Singh: ఏపీలో బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగింది

Rajnath Singh: ఏపీలో బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగింది

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగిందని.. భవిష్యత్తులో ఏపీలో కూడా అధికారంలోకి వస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) అన్నారు. మంగళవారం నాడు ‘భారత్ రైజింగ్ అలైట్‌ మీట్’ పేరుతో బీజేపీ సమావేశం నిర్వహించింది.

Rajnath Singh: ఏపీలో నేడు కేంద్ర మంత్రి రాజ్‌నాధ్ సింగ్ పర్యటన

Rajnath Singh: ఏపీలో నేడు కేంద్ర మంత్రి రాజ్‌నాధ్ సింగ్ పర్యటన

అమరావతి: కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో ‌ వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ఆయన గన్నవరం విమానాశ్రయానికి వస్తారు.

Navy: భారత నేవీలోకి అధునాతన యుద్ధ విమానాలు.. కొనుగోలుకు ఎంత ఖర్చవుతుందంటే

Navy: భారత నేవీలోకి అధునాతన యుద్ధ విమానాలు.. కొనుగోలుకు ఎంత ఖర్చవుతుందంటే

భారత నేవీని(Indian Navy) మరింత పటిష్టం చేసేందుకు రక్షణ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలతో యుద్ధ నౌకలు, ఆయుధాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్న భారత్ తాజాగా యుద్ధ విమానాల కొనుగోలుకు కూడా ముందుకొచ్చింది.

Farmers Protest: పంజాబ్‌లో రైళ్ల నిలిపివేత..?: ఓ వైపు కేంద్రంతో చర్చలు, మరోవైపు నిరసనలు

Farmers Protest: పంజాబ్‌లో రైళ్ల నిలిపివేత..?: ఓ వైపు కేంద్రంతో చర్చలు, మరోవైపు నిరసనలు

దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో రైతుల నిరసనలు మూడో రోజు కొనసాగుతోన్నాయి. రైతు నేతలు, రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఆ క్రమంలో వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో వందల సంఖ్య రైతులకు గాయాలు అయ్యాయి.

Ayodhya: రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ ప్రార్థనలు

Ayodhya: రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ ప్రార్థనలు

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా దేశం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. రామనామ స్మరణతో దేశం మార్మోగిపోతోంది. ఇతర దేశాల్లోనూ రామ ప్రతిష్ఠ సంబురాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని దర్యా గంజ్‌లో గల శ్రీ సనాతన్ ధర్మ్ మందిర్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రార్థనలు చేశారు.

London: రాజ్‌నాథ్ సింగ్ అరుదైన రికార్డు.. 22 ఏళ్ల తరువాత అక్కడ పర్యటన

London: రాజ్‌నాథ్ సింగ్ అరుదైన రికార్డు.. 22 ఏళ్ల తరువాత అక్కడ పర్యటన

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) సోమవారం నుండి మూడు రోజులపాటు UKలో పర్యటించనున్నారు. 22 ఏళ్ల తరువాత భారత్ నుంచి రక్షణ శాఖ మంత్రి యూకేలో పర్యటించడం ఇది రెండోసారి.

Rajnath singh: సముద్రంలో దాక్కున్నా వదలం.. రక్షణ మంత్రి వార్నింగ్..

Rajnath singh: సముద్రంలో దాక్కున్నా వదలం.. రక్షణ మంత్రి వార్నింగ్..

భారత్‌కు వస్తున్న వాణిజ్య నౌకల పై వరుస డ్రోన్ దాడులు జరుగుతుండటంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సీరియస్ అయ్యారు. దాడులకు పాల్పడిన వారిని సముద్రంలో దాక్కునా వేటాడి మరీ పట్టుకుంటామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Rajnath Singh: ఈరోజుతో మీ శిక్షణ ముగిసింది. కానీ.. యువ పైలెట్లతో రాజ్ నాథ్ సింగ్

Rajnath Singh: ఈరోజుతో మీ శిక్షణ ముగిసింది. కానీ.. యువ పైలెట్లతో రాజ్ నాథ్ సింగ్

హైదరాబాద్: దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌ను ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథితిగా రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హజరయ్యారు.

Rajnath Singh: హైదరాబాద్‌కు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్

Rajnath Singh: హైదరాబాద్‌కు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్

హైదరాబాద్: దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఆదివారం ఉదయం కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథితిగా భారత దేశ రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హజరుకానున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి