• Home » Rajasthan

Rajasthan

Rajasthan: సజీవ దహనానికి యత్నం.. రైతుపై రూ. 9.91 లక్షల జరిమానా!

Rajasthan: సజీవ దహనానికి యత్నం.. రైతుపై రూ. 9.91 లక్షల జరిమానా!

తమ భూమికి పరిహారం కోరుతూ సజీవ దహనానికి ప్రయత్నించిన రైతుపై రాజస్థాన్ పోలీసులు ఏకంగా రూ.9.91 లక్షల జరిమానా విధించారు.

 GST Council Meet: పాప్‌కార్న్ సహా పలు వస్తువులపై జీఎస్టీ బాదుడు..

GST Council Meet: పాప్‌కార్న్ సహా పలు వస్తువులపై జీఎస్టీ బాదుడు..

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. వీటిలో పాత వాహనాల అమ్మకాలపై గతంలో 12 శాతం పన్ను ఉండేది, అది ఇప్పుడు 18 శాతానికి చేరుకుంది. దీంతోపాటు పాప్‌కార్న్‌పై కొత్త పన్ను రేట్లను ప్రతిపాదించారు.

Jaipur Literature Festival: ప్రపంచ సాహిత్య మహా కుంభమేళాకు కౌంట్‌డౌన్

Jaipur Literature Festival: ప్రపంచ సాహిత్య మహా కుంభమేళాకు కౌంట్‌డౌన్

ప్రపంచ భాషలు, సంస్కృతీ సంపదలు, ప్రస్తుత పరిణామాలు, పుస్తక ప్రపంచంతో మమేకం కావాల్సిన అవసరం సహా తమ ఆలోచనలను అందరితో పంచుకునేందుకు విశిష్ఠ వేదకిగా జైపూర్ లిటరేచర్ ఫెస్టవిల్ నిలవనుంది.

Amit Shah: యాంటీ డ్రోన్ విభాగంతో శత్రు దుర్భేద్యంగా సరిహద్దులు

Amit Shah: యాంటీ డ్రోన్ విభాగంతో శత్రు దుర్భేద్యంగా సరిహద్దులు

రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో ఆదివారంనాడు జరిగిన బీఎస్ఎఫ్ 60వ ఫౌండేషన్ పెరేడ్‌లో హోం మంత్రి పాల్గొన్నారు. డ్రోన్ల వల్ల తలెత్తుతున్న ముప్పు, ముఖ్యంగా భారత-పాకిస్థాన్ సరిహద్దుల వెంబడి డ్లోన్ల అనుమానాస్పద కదిలకలను ప్రధానంగా ప్రస్తావించారు.

Jaipur Literature Festival: జైపూర్ సాహితీ ఉత్సవం షెడ్యూల్ వచ్చేసింది.. ప్రధాన వక్తలు ఎవరంటే

Jaipur Literature Festival: జైపూర్ సాహితీ ఉత్సవం షెడ్యూల్ వచ్చేసింది.. ప్రధాన వక్తలు ఎవరంటే

అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ విజేత జెన్నీ ఎర్పెన్‌బెక్, అమెరికన్ లిటరరీ హిస్టారియన్ స్టీఫెన్ గ్రీన్‌బ్లాట్, ఇటాలియన్ అమెరికన్ రచయిత ఆండ్రే అసిమన్, రాయబ్ బయోగ్రాఫర్ టినా బ్రౌన్ సహా 300 మంది వక్తలు ఈ ఉత్సవంలో పాల్గొంటారని జైపూర్ లిటరేషన్ ఫెస్టివల్ (జేఎల్ఎఫ్) నిర్వాహకులు ప్రకటించారు.

కొలువుల భర్తీకి ఇకపై ‘ట్యాబ్‌’ ఆధారిత పరీక్షలు

కొలువుల భర్తీకి ఇకపై ‘ట్యాబ్‌’ ఆధారిత పరీక్షలు

పోటీ/ప్రవేశ పరీక్షల్లో ఆప్టికల్‌ మార్క్‌ రీడర్‌(ఓఎంఆర్‌), కంప్యూటర్‌ ఆధారిత పరీక్షల(సీబీటీ)ను చూశాం.

Telangana:సైబర్ నేరగాళ్ల కోసం స్పెషల్ ఆపరేషన్.. 48 మంది అరెస్ట్

Telangana:సైబర్ నేరగాళ్ల కోసం స్పెషల్ ఆపరేషన్.. 48 మంది అరెస్ట్

సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం కోసం స్పెషల్ ఆపరేషన్ నిర్వహించామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. ఆ క్రమంలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి.. విచారిస్తే...డొంకంతా కదిలిందన్నారు. దీంతో సైబర్ నేరాల్లో ప్రమేయమున్న 48 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. వీరిలో అత్యధిక శాతం మంది విద్యావంతులేనని ఆమె చెప్పారు.

Supreme Court: రాజీ కుదిరిందని కొట్టేయలేం: లైంగిక వేధింపుల కేసులో సుప్రీం కీలక తీర్పు

Supreme Court: రాజీ కుదిరిందని కొట్టేయలేం: లైంగిక వేధింపుల కేసులో సుప్రీం కీలక తీర్పు

లైంగిక వేధింపుల కేసు నిందితుడికి సుప్రీం షాకిచ్చింది. బాధితురాలి కుటుంబంతో రాజీ కుదుర్చుకున్నా చట్టం నుంచి తప్పించుకోలేరని తేల్చి చెప్పింది.

IAF Helicopter: ఐఏఎఫ్ హెలికాప్టర్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్

IAF Helicopter: ఐఏఎఫ్ హెలికాప్టర్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్

రొటీన్ శిక్షణా విన్యాసాల్లో భాగంగా హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తిందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఆ వెంటనే సురక్షితంగా హెలికాప్టర్ ల్యాండింగ్ కావడంతో వింగ్ కమాండర్ పాల్ సింగ్ సహా అందులోని వారంతా సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు.

Sikar Bus Accident: కల్వర్ట్‌ను బస్సు ఢీకొని 12 మంది మృతి

Sikar Bus Accident: కల్వర్ట్‌ను బస్సు ఢీకొని 12 మంది మృతి

సాలాసర్ నుంచి వస్తున్న బస్సు మధ్యాహ్న 2 గంటల ప్రాంతంలో లక్ష్మణ్‌గఢ్ వద్ద అదుపుతప్పి ఒక కల్వర్ట్‌ను ఢీకొన్నట్టు జిల్లా ఎస్పీ భువన్ భూషణ్ తెలిపారు.పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయపడటంతో వారిని లక్ష్మణ్‌గఢ్, సీకర్ ఆసుపత్రుల్లో చేర్చామని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి