• Home » Rajasthan

Rajasthan

PM Modi: 6 రోజులు.. 8 ర్యాలీలు.. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన

PM Modi: 6 రోజులు.. 8 ర్యాలీలు.. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన

ప్రధానమంత్రి నరేంద్రమోడీ(PM Modi) ఆరు రోజుల పాటు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్(Madyapradesh), రాజస్థాన్(Rajasthan), తెలంగాణ(Telangana), ఛత్తీస్‌గఢ్‌(Chattisgarh)లలో మెగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.

Shocking: అమ్మకానికి అమ్మాయిలు.. కన్నతల్లిదండ్రులతోనే బేరాలు.. స్టింగ్ ఆపరేషన్‌లో వెలుగులోకి విస్తుపోయే నిజాలు..!

Shocking: అమ్మకానికి అమ్మాయిలు.. కన్నతల్లిదండ్రులతోనే బేరాలు.. స్టింగ్ ఆపరేషన్‌లో వెలుగులోకి విస్తుపోయే నిజాలు..!

పేదరికంతో అల్లాడేవారు పొట్ట కూటి కోసం రకరకాల పాట్లు పడుతుంటారు. కష్టపడి తమ కుటుంబాలను పోషించుకుంటారు. అలా కష్టపడ లేని కొద్ది మంది డబ్బుల కోసం కొన్ని తప్పుడు పనులు చేస్తుంటారు. కడుపు నింపుకోవడానికి కన్నపేగును కూడా అమ్మకానికి పెడుతుంటారు.

Jaipur Literature Festival: జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 17వ ఎడిషన్ షెడ్యూల్ విడుదల

Jaipur Literature Festival: జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 17వ ఎడిషన్ షెడ్యూల్ విడుదల

జైపూర్ సాహిత్య ఉత్సవం(జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్)కు సంబంధించిన 17వ ఎడిషన్ షెడ్యూల్ విడుదలైంది. 2024 ఫిబ్రవరి 1 నుంచి 5 మధ్య రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో గల హోటల్ క్లార్క్స్ అమెర్‌లో ఈ కార్యక్రమం జరగనుంది.

Ramesh Bidhuri: ఎంపీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రమేశ్ బిధూరికి కీలక బాధ్యతలు

Ramesh Bidhuri: ఎంపీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రమేశ్ బిధూరికి కీలక బాధ్యతలు

పార్లమెంట్‌లో బీఎస్‌పీ(BSP) ఎంపీ డానిష్ అలీ(Danish Ali)పై మతానికి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీ (BJP) ఎంపీ రమేష్ బిధూరికి ఆ పార్టీ కీలక బాధత్యలు అప్పగించింది. రానున్న రాజస్థాన్(Rajasthan) అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సెవల్ని వినియోగించుకునేందుకు ఓ నియోజకవర్గ ఇంఛార్జీగా పార్టీ నియమించింది.

NIA Raids: రాజస్థాన్‌లో ఎన్ఐఏ దాడులు.. 12 మంది అదుపులోకి

NIA Raids: రాజస్థాన్‌లో ఎన్ఐఏ దాడులు.. 12 మంది అదుపులోకి

ఖలిస్తానీ - గ్యాంగ్‌స్టర్ మూకల స్థావరాలే టార్గెట్‌గా జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) రాజస్థాన్(Rajasthan) లో ఇవాళ ఉదయం నుంచి దాడులు నిర్వహిస్తోంది. శ్రీగంగానగర్, హనుమాన్‌గఢ్, జైసల్మేర్, జోధ్‌పూర్, జుంజునుతో సహా ఐవ్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అధికారులు బందోబస్తు నిర్వహించారు.

Quota bill: రాహుల్ సీటు మహిళలకు కేటాయిస్తే ఒప్పుకుంటారా?.. కేంద్ర మంత్రి సూటి ప్రశ్న

Quota bill: రాహుల్ సీటు మహిళలకు కేటాయిస్తే ఒప్పుకుంటారా?.. కేంద్ర మంత్రి సూటి ప్రశ్న

మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుపై న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆదివారంనాడు తొలిసారి స్పందించారు. బిల్లును ముందుగానే అమలు చేసి రాహుల్ గాంధీ నియోజకవర్గాన్ని ఒక మహిళకు కేటాయిస్తే ఆయన ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు.

Rahul Gandhi: ఆ మాటెత్తితేనే మోదీ భయపడుతున్నారు: రాహుల్

Rahul Gandhi: ఆ మాటెత్తితేనే మోదీ భయపడుతున్నారు: రాహుల్

దేశంలో కులగణన చేపట్టాలని కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కులగణన పేరెత్తితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు భయపడతున్నారని ప్రశ్నించారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో శనివారంనాడు జరిగిన పార్టీ కార్యకర్తల సదస్సులో రాహుల్ మాట్లాడారు.

Robbery: రూ.5 లక్షల నగదును బ్యాంకులో డిపాజిట్ చేయడానికి బయటికి వచ్చాడు.. కానీ ఇంతలోనే..

Robbery: రూ.5 లక్షల నగదును బ్యాంకులో డిపాజిట్ చేయడానికి బయటికి వచ్చాడు.. కానీ ఇంతలోనే..

పెట్రోల్ బంక్ ఉద్యోగి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రూ.5 లక్షలు దోచుకున్న ఘటన రాజస్థాన్‌లోని భిల్వారాలో చోటుచేసుకుంది. ఈ ఘటన సోమవారం జరిగింది.

Panipuri: పానీ పూరీ తిన్న వెంటనే ఈ అమ్మాయికి భరించలేనంత కడుపునొప్పి.. ఆస్పత్రిలో మృతి.. అసలేం జరిగిందంటే..!

Panipuri: పానీ పూరీ తిన్న వెంటనే ఈ అమ్మాయికి భరించలేనంత కడుపునొప్పి.. ఆస్పత్రిలో మృతి.. అసలేం జరిగిందంటే..!

స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేసే వారిలో వయసుతో నిమిత్తం లేకుండా ఎక్కువ మంది పానీపూరీని ఇష్టపడతారనడంతో అతిశయోక్తి లేదు. పానీపూరీ చేయడంలో చాలా మంది అపరిశుభ్రంగా వ్యవహరించడం చూస్తూనే ఉంటాం. కొందరు అపరిశుభ్రమైన చేతులతో పూరీ వడ్డిస్తుంటే.. మరికొందరు...

Kota Student: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. 26కి చేరిన మృతుల సంఖ్య

Kota Student: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. 26కి చేరిన మృతుల సంఖ్య

రాజస్థాన్(Rajasthan) రాష్ట్రం కోటా(Kota) ఎంట్రన్స్ పరీక్షలకు పెట్టింది పేరు. కానీ హాస్టల్(Kota Hostels) గదుల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు తల్లిదండ్రులను కలవరపెడుతున్నాయి. తాజాగా మరో విద్యార్థి(Student) ఆత్మహత్య చేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి