Home » Rajasthan
ఏనుగు దంతం అక్రమ రవాణా చేస్తున్న గుట్టు రట్టు చేశారు రాజస్థాన్(Rajasthan) పోలీసులు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. రూ.కోటి 5 లక్షల విలువైన 8 కిలోల బరువున్న ఏనుగు దంతాన్ని(elephant tusk) ఉదయ్ పుర్కి కొందరు అక్రమంగా రవాణా చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి ప్రణాళిక వేశారు. అనంతరం వారిని చాకచక్యంగా అదుపులోకి తీసుకుని ఏనుగు దంతాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ(PM Modi) ఆరు రోజుల పాటు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్(Madyapradesh), రాజస్థాన్(Rajasthan), తెలంగాణ(Telangana), ఛత్తీస్గఢ్(Chattisgarh)లలో మెగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
పేదరికంతో అల్లాడేవారు పొట్ట కూటి కోసం రకరకాల పాట్లు పడుతుంటారు. కష్టపడి తమ కుటుంబాలను పోషించుకుంటారు. అలా కష్టపడ లేని కొద్ది మంది డబ్బుల కోసం కొన్ని తప్పుడు పనులు చేస్తుంటారు. కడుపు నింపుకోవడానికి కన్నపేగును కూడా అమ్మకానికి పెడుతుంటారు.
జైపూర్ సాహిత్య ఉత్సవం(జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్)కు సంబంధించిన 17వ ఎడిషన్ షెడ్యూల్ విడుదలైంది. 2024 ఫిబ్రవరి 1 నుంచి 5 మధ్య రాజస్థాన్ రాజధాని జైపూర్లో గల హోటల్ క్లార్క్స్ అమెర్లో ఈ కార్యక్రమం జరగనుంది.
పార్లమెంట్లో బీఎస్పీ(BSP) ఎంపీ డానిష్ అలీ(Danish Ali)పై మతానికి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీ (BJP) ఎంపీ రమేష్ బిధూరికి ఆ పార్టీ కీలక బాధత్యలు అప్పగించింది. రానున్న రాజస్థాన్(Rajasthan) అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సెవల్ని వినియోగించుకునేందుకు ఓ నియోజకవర్గ ఇంఛార్జీగా పార్టీ నియమించింది.
ఖలిస్తానీ - గ్యాంగ్స్టర్ మూకల స్థావరాలే టార్గెట్గా జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) రాజస్థాన్(Rajasthan) లో ఇవాళ ఉదయం నుంచి దాడులు నిర్వహిస్తోంది. శ్రీగంగానగర్, హనుమాన్గఢ్, జైసల్మేర్, జోధ్పూర్, జుంజునుతో సహా ఐవ్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అధికారులు బందోబస్తు నిర్వహించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుపై న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆదివారంనాడు తొలిసారి స్పందించారు. బిల్లును ముందుగానే అమలు చేసి రాహుల్ గాంధీ నియోజకవర్గాన్ని ఒక మహిళకు కేటాయిస్తే ఆయన ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు.
దేశంలో కులగణన చేపట్టాలని కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కులగణన పేరెత్తితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు భయపడతున్నారని ప్రశ్నించారు. రాజస్థాన్లోని జైపూర్లో శనివారంనాడు జరిగిన పార్టీ కార్యకర్తల సదస్సులో రాహుల్ మాట్లాడారు.
పెట్రోల్ బంక్ ఉద్యోగి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రూ.5 లక్షలు దోచుకున్న ఘటన రాజస్థాన్లోని భిల్వారాలో చోటుచేసుకుంది. ఈ ఘటన సోమవారం జరిగింది.
స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేసే వారిలో వయసుతో నిమిత్తం లేకుండా ఎక్కువ మంది పానీపూరీని ఇష్టపడతారనడంతో అతిశయోక్తి లేదు. పానీపూరీ చేయడంలో చాలా మంది అపరిశుభ్రంగా వ్యవహరించడం చూస్తూనే ఉంటాం. కొందరు అపరిశుభ్రమైన చేతులతో పూరీ వడ్డిస్తుంటే.. మరికొందరు...