Home » Rajasthan
రాజస్థాన్ లో సంచలనం సృష్టించిన రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణి సేన చీఫ్ సుఖ్దేవ్ సింగ్ గోగామేడీ హత్య కేసులో ముగ్గురు కీలక నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, రాజస్థాన్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో ప్రధాన నిందితులను ఛండీగఢ్లో పట్టుకున్నట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
రాష్ట్రీయ రాజ్పుత్ కర్ని సేన చీఫ్ సుఖ్దేవ్ సింగ్ గోగమేడిని దారుణంగా కాల్చిచంపిన ఇద్దరు షూటర్లను రాజస్థాన్ పోలీసులు గుర్తించారు. సుఖ్దేవ్ సింగ్ను ఆయన నివాసంలోనే అతిసమీపం నుంచి దుండగులు మంగళవారం కాల్పిచంపారు.
దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. పేరుమోసిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కి చెందిన రోహిత్ గోదారా అనే వ్యక్తి..
బాబా బాలక్నాథ్.. నిన్నటిదాకా ఈ పేరు ఎవ్వరికీ తెలీదు. కానీ.. ఇప్పుడు ఉత్తర భారతంలో ఈ పేరు మార్మోగిపోతోంది. కారణం.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ఆయన ఉండటమే! యోగి ఆఫ్ రాజస్థాన్గా పేరొందిన ఆయన.. తిజారా అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు.
హిందీ గడ్డపై మూడు రాష్ట్రాల్లో (మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్) జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో..
సీఎం పదవి రేసులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు బాబా బాలక్ నాథ్! ఈయన ఎవరంటే..
ఆదివారం వెలువడిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కమలం వికసించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో విజయకేతనం ఎగురవేసింది. తెలంగాణలో గతంలో కంటే బాగా పుంజుకుంది. రాజస్థాన్లో అనూహ్య విజయం సాధించిన బీజేపీ ఎవరిని ముఖ్యమంత్రిగా నియమిస్తుందనేది చాలా ఆసక్తిగా మారింది.
రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత వసుంధరా రాజే భారీ విజయం సాధించారు. ఝల్రాపటన్ నుంచి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి రామ్లాల్ చౌహాన్పై 53,193 ఓట్ల ఆధిక్యంతో ఆమె గెలుపొందారు. రాజస్థాన్లో బీజేపీ విజయానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజన్, డవలప్మెంట్ కారణమని వసుంధరా రాజే అన్నారు.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మెజారిటీ మార్క్ను దాటినట్లు ట్రెండ్స్ వెలువడటంతో ముఖ్యమంత్రి ఎవరనే ఆసక్తికరమైన ప్రశ్న తెరపైకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ పేర్లు ఇప్పటికే ప్రచారంలో ఉండగా, తాజాగా ఆధ్యాత్మిక నేత, ఆల్వార్ ఎంపీ మహంత్ బాలక్నాథ్ పేరు కూడా వినిపిస్తోంది.
రాజస్థాన్ తొలి రౌండ్ల కౌంటింగ్లో బీజేపీ ఆధికంలో ఉంది. అధికారం తమదేనని రాష్ట్ర సీనియర్ బీజేపీ నేత సీపీ జోషి ధీమా వ్యక్తం చేశారు. 135 సీట్లకు మించి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.