Home » Rajastan
ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో గానీ.. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఓ చిరుత పులి స్థానిక ప్రాంతానికి వచ్చేసింది. ఇళ్ల మధ్యలో నుంచి మెల్లిగా రోడ్డు వద్దకు వచ్చిన చిరుత.. చివరకు ఒక్కసారిగా గోడపై నుంచి దూకి రోడ్డు పైకి దూసుకెళ్లింది. అదే సమయంలో ఓ వ్యక్తి పాల క్యాన్లతో అటుగా వచ్చాడు. చివరకు ఏం జరిగిందో చూడండి..
కరెంటు లేదు.. మొబైల్ నెట్వర్క్ లేదు.. ఇదొక్కటేనా.. ఆ గ్రామంలోని అబ్బాయిలు పెళ్లే చేసుకోరు.. అందుకే ఈ ఊరి మరో పేరు బ్యాచిలర్స్ విలేజ్.. అందుకు కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
రాజస్థాన్ రాష్ట్రం చిత్తోర్గఢ్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. గంగార్ బ్లాక్లోని సలేరాలోని ప్రభుత్వ సీనియర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మహిళా ఉపాధ్యాయురాలు తమ కర్తవ్యాన్ని మరచి ప్రేమలో మునిగిపోయారు. టీచర్తో సాన్నిహిత్యం పెంచుకున్న ప్రిన్సిపల్ ఆమెతో శృంగారంలో మునిగితేలాడు.
కుంభమేళా 2025లో పాల్గొనే భక్తుల కోసం ఉచిత వసతి, ఆహారం, వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అయితే ఈ సేవలు ఏ రాష్ట్ర వాసులకు అందుబాటులో ఉంటాయనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
విచక్షణా జ్ఞానం మరిచిపోయి పది రూపాయల కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని దారుణంగా కొట్టాడు ఓ బస్ కండక్టర్. రాజస్థాన్లోని జైపూర్లో ఈ దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది.
రాజస్థాన్లో ఘోరం.. క్యాబేజీ తిని ప్రాణాలు పోగొట్టుకున్న 14 ఏళ్ల అమ్మాయి.. చలికాలంలో ఈ 5 కూరగాయలు తింటే ప్రాణాలకే ప్రమాదం.
ప్రమాదాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రమదాలు జరిగే సమయంలో ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు ఎలాంటి గాయాలూ కాకుండా క్షేమంగా బయటపడడం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి..
రాజస్థాన్లో కోటాలో మరో ఐఐటీ జేఈఈ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం విద్యార్థిన తన హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇది ఆత్మహత్యగా తెలుస్తోంది. పూర్తి వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
రాంగ్ సైడ్ నుంచి వస్తున్న కారు సీఎం భజన్ లాల్ కాన్వాయ్లోని ఓ కారును ఢీకొట్టింది. జైపూర్లోని జగత్పురా ఎన్ఆర్ఐ సర్కిల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 11 తేదీ నుంచి 13వ తేదీ వరకు రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ముందుగా బుధవారం (11న) రాజస్థాన్ రాష్ట్రం జైపూర్కు ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. అక్కడ కొన్ని వ్యక్తిగత పనులు పూర్తి చేసుకున్న అనంతరం ఢిల్లీకి వెళతారు. 12, 13 తేదీల్లో ఢిల్లీ పెద్దలను రేవంత్ రెడ్డి కలవనున్నారు.