Home » Rajastan
రాజస్థాన్ సీఎం రేసులో బీజేపీ నుంచి చాలా మంది ఆశావహులున్నారు. అయితే బీజేపీ అగ్రనాయకత్వం ఎవరి వైపు మొగ్గుతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఆదివారం వెలువడిన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటింది. తెలంగాణ మినహా మిగతా 3 రాష్ట్రాల్లో అధికారాన్ని సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది.
Assembly Results: దేశంలో నాలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. చత్తీస్ఘడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటికే మేజిక్ ఫిగర్ను దాటి ముందంజలో దూసుకెళ్తోంది.
ప్రయాణ సమయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా దారుణంగా మోసపోయే ప్రమాదం ఉంటుంది. ఇక మహిళలతే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నామంటే.. తాజాగా...
Anju who Fled for Facebook to Pak: అంజూ.. నాలుగు నెలల కింద ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. దానికి కారణం రాజస్థాన్కు చెందిన అంజూ.. తన ఫేస్బుక్ ఫ్రెండ్ కోసం ఏకంగా పాకిస్థాన్కు వెళ్లడమే. అంతేనా.. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ పాకిస్థానీని పెళ్లి కూడా చేసుకుంది.
Rajasthan Exit Polls 2023 : రాజస్థాన్.. భారతదేశానికి పశ్చిమాన ఉన్న రాష్ట్రం. నవంబర్-25న 200 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ఒకే విడతలో జరిగిన ఈ ఎన్నికల పోలింగ్కు సంబంధించి పలు ప్రముఖ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాయి...
ఒక్క ఓటు కూడా అభ్యర్థుల తలరాతను మార్చగలదు. ఒకే ఒక్క ఓటు కూడా సీఎం అభ్యర్థులను సైతం ఓడించగలదు. గతంలో జరిగిన ఎన్నికల్లో అందుకు ప్రత్యక్ష ఉదాహరణలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. సీఎం అభ్యర్థి సైతం ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన ఉదంతం 2008వ సంవత్సరంలో జరిగిన రాజస్థాన్ ఎన్నికల్లో చోటు చేసుకుంది.
రాజస్థాన్లోని పాలి అనే చిన్న టౌన్లో జరిగిన దారుణం స్థానికులను షాక్కు గురి చేసింది.. ఓ వ్యక్తి తన కన్న కూతురిని అత్యంత కర్కశంగా నరికి చంపాడు.. అదీ పన్నేండేళ్ల తర్వాత ఇంటికి వచ్చిన కూతురితో పైశాచికంగా ప్రవర్తించాడు..
రాజస్థాన్(Rajastan)లో ఓట్లు వేయడానికి ప్రజలు క్యూలు కట్టారు. ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. 9 గంటల వరకు నమోదైన ఓట్ల శాతాన్ని అధికారులు వెల్లడించారు. ఉదయం 9 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 9.77 శాతం పోలింగ్ నమోదైనట్లు వివరించారు.
ఎడారి రాష్ట్రం రాజస్థాన్లో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయాన్నే అధికారులు ఈవీఎమ్ బాక్స్లతో పోలింగ్ బూతులకు చేరుకున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.