• Home » Rajahmundry

Rajahmundry

Leopard: రాజమండ్రిలో చిరుత కలకలం

Leopard: రాజమండ్రిలో చిరుత కలకలం

రాజమండ్రిలో చిరుత కలకల రేపింది. కడియం మండలంలో చిరుత సంచరిస్తోందని తెలియడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కడియం, కడియపులంక, బుర్రెలంక గ్రామాల్లో ఉన్న నర్సరీల్లో చిరుత సంచరిస్తోందని గుర్తించారు.

డబ్బు కొట్టు సీటు పట్టు!

డబ్బు కొట్టు సీటు పట్టు!

కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి మూడు నెలలు దాటింది. అయినా పోలీస్‌ శాఖలో బదిలీల పందేరం సా..గుతూనే ఉంది. డబ్బు కొట్టిన వాళ్లకే సీట్లు దక్కుతున్నాయనే వాదన పెద్ద ఎత్తున వినవస్తోంది. గతంలో పని చేసిన చోట పలు ఆరోపణలు ఎదుర్కొన్న వారు సైతం మళ్లీ అదే స్థానం దక్కించుకోవడం దానికి బలాన్ని చేకూరుస్తోంది. పైగా వైసీపీకి తమ వంతు సాయం చేసిన వాళ్లకూ మంచి పోస్టింగులే వచ్చాయి. వీఆర్‌, లూప్‌లైన్లలో ఏళ్ల తరబడి చేసిన వా

ఉచిత ఇసుక సరఫరాకు పకడ్బందీ ప్లాన్‌

ఉచిత ఇసుక సరఫరాకు పకడ్బందీ ప్లాన్‌

కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉచిత ఇసుక పథకాన్ని పకడ్బందీగా అమలుచేయడానికి ప్రణాళి కను సిద్ధంచేసింది. కేవలం ఇసుకతీత, ఎగుమతి, పరిపా లనాపరమైన చార్జీలు, రవాణా చార్జీలతోనే ఇసుకను లబ్ధి దారులకు చేరేలా చేయడం ప్రభుత్వ లక్ష్యం. ఇసుక తవ్వ కం, లోడింగ్‌ రూ.30, రీలోడింగ్‌కు రూ.30, సీనరేజి రూ. 66, జీఎస్‌టీ 18శాతం, డిస్ర్టిక్ట్‌ మినరల్‌ ఫండ్‌ (డీఎంఎఫ్‌) రూ.19.68, మెరిట్‌ (ఖనిజాన్వేషన్‌ నిధి) 2 శాతం వసూ లుచేస్తారు.

గణపతికి ఘన వీడ్కోలు

గణపతికి ఘన వీడ్కోలు

రాజమహేంద్రవరం సిటీ/కల్చరల్‌, సెప్టెంబరు 16: గణపతి నవరాత్రులు ముగిసిన సందర్భంగా జిల్లావ్యాప్తంగా రాజమహేంద్రవరం డివిజన్‌లోని పలు మండపాల్లో పూజలందుకున్న గణపతులకు భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. రాజమహేంద్రవరంలో ఉత్సవ కమిటీలు వారి గణపతుల విగ్రహాలను అ

రాత్రివేళల్లో చిరుత సంచారం

రాత్రివేళల్లో చిరుత సంచారం

దివాన్‌చెరువు, సెప్టెంబరు 14 : చిరుతపులిని త్వరలోనే ఖచ్చితంగా పట్టుకుంటామని జిల్లా అటవీ అధికారి ఎస్‌.భరణి తెలిపారు. శనివారం స్థానిక మీడియాతో ఆమె మాట్లాడారు. ఇంతవరకూ నివాస ప్రాంతాలలో చిరుతపులి సంచరించినట్లు నిర్ధారణ లేదన్నారు. చిరుతను సురక్షితంగా పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని అందులో భాగంగా 50 మంది సభ్యులు తొమ్మిది బృందాలుగా ఏర్పడి చిరుతపులి జాడ కోసం గాలిస్తున్నా

Satyakumar: వైద్యవిద్య అందించాలంటే ప్రమాణాలు పాటించాల్సిందే...

Satyakumar: వైద్యవిద్య అందించాలంటే ప్రమాణాలు పాటించాల్సిందే...

Andhrapradesh: గత ప్రభుత్వంలో 8,840 కోట్లు వైద్య కళాశాల నిర్మాణానికి ఖర్చు చేయాల్సి ఉందని... కానీ 2120 కోట్లు మాత్రమే ఖర్చు చేరాని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. దాంట్లో కూడా 700 కోట్లు బకాయిలు పడ్డారని తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పులివెందులలో సీట్లు అడ్డుకున్నారని ఆరోపణలు చేస్తున్నారన్నారు.

 తస్మాత్‌ జాగ్రత్త

తస్మాత్‌ జాగ్రత్త

గోదావరి వరదలు పెరుగుతున్నాయి. మరోపక్క భారీ వర్షాలు కురుస్తున్నాయి. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. తస్మాత్‌జాగ్రత్త! అని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి వివిధ విభాగాల అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

వైద్య,ఆరోగ్య శాఖ ఫ్లడ్‌ యాక్షన్‌ ప్లాన్‌

వైద్య,ఆరోగ్య శాఖ ఫ్లడ్‌ యాక్షన్‌ ప్లాన్‌

భారీ వర్షాలు, వరదలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ముందస్తు ఫ్లడ్‌ యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసింది. ఈ మేరకు బుధవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి (డీఎంఅండ్‌హెచ్‌వో) డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు జిల్లాలో మెడికల్‌ ఆఫీసర్లకు పలు ఆదేశాలు జారీచేశారు.

గోదాట్లో..డ్రెడ్జింగా

గోదాట్లో..డ్రెడ్జింగా

అధికారులు చెబుతున్నది ఒకటి.. క్షేత్రస్థాయిలో జరుగుతున్నది మరొకటి..గోదావరిలో ఇసుక తవ్వ కాలకు ఇంకా పర్యావరణ అనుమతులే రాలేదు.. అయితే మంగళవారం గోదావరిలో డ్రెడ్జింగ్‌ బోట్లు తిరగడం చర్చనీయాంశమైంది.

AP News: రూ.2.20 కోట్లతో బ్యాంకు ఉద్యోగి పరార్.. పట్టిస్తే భారీ బహుమతి

AP News: రూ.2.20 కోట్లతో బ్యాంకు ఉద్యోగి పరార్.. పట్టిస్తే భారీ బహుమతి

Andhrapradesh: బీఆర్ అంబేదక్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరంపురం మండలానికి చెందిన వాసంశెట్టి అశోక్ కుమార్ హెచ్‌డీఎస్‌సీలో ఉద్యోగం చేస్తున్నాడు. అశోక్‌ కుమార్ ఏటీఎంలలో నగదు నింపే ఉద్యోగి. ఈ క్రమంలో ఎప్పటిలాగే తోటి సిబ్బందితో కలిసి దానవాయిపేట హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి రెండున్నర కోట్లు నగదు తీసుకొని ఏటీఎంలలో నగదు నింపేదుకు అశోక్ బయలుదేరాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి